• April 16, 2026
  • 24 views
సమాచార శాఖ కమిషనర్లు ను మర్యాద పూర్వకంగా కలసిన ఎద్దలవిజయసాగర్

జనం న్యూస్ నందలూరు కడప జిల్లా. 16-04-26 ఆంధ్రప్రదేశ్,గవర్నమెంట్, సమాచార శాఖ కమిష నర్లు,రవీందర్ బాబు మరియు ఆదిన్న మంచి మిత్రులు, శ్రేయోభి లాషులు,చార్జితీసుకున్నారు,విజయవాడలో గవర్నమెంట్ ఆఫీసులో, రాజంపేట అగ్రికల్చర్ మార్కెట్ ఎద్దుల విజయ సాగర్ మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానిం…

  • April 16, 2026
  • 26 views
జనగణనలో స్వీయ నమోదు చేసుకోండితహశీల్దార్ రవికిరణ్

జరం న్యూస్ ఏప్రిల్ 16 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలం కాట్రేనికోన : కేంద్ర ప్రభుత్వం నిర్వహించే జనగణనను 16వ తేదీ నుండి సెల్ఫ్ ఎన్యుమరేషన్ (స్వీయ నమోదు) వెబ్సైట్ ద్వారా…

  • April 16, 2026
  • 25 views
ఉపాధి హామీ సమీక్ష సమావేశం

జనం న్యూస్ ఏప్రిల్ 16 ముమ్మిడివరం ప్రతినిధి నానాజీ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన : మండలంలోని విబిజి రామ్ జీ (మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం) వారాంతపు సమీక్షా సమావేశం బుధవారం కాట్రేనికోన…

  • April 16, 2026
  • 25 views
మహనీయుల జీవిత చరిత్రలు స్ఫూర్తిదాయకం.

జనం న్యూస్ 16 ఏప్రిల్ 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ విద్యార్థులు తమ భవిష్యత్తును గొప్పగా తీర్చిదిద్దుకునేందుకు మహనీయుల జీవిత చరిత్రలు స్ఫూర్తిదాయకంగా నిలుస్తాయని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు.షెడ్యూల్డ్…

  • April 16, 2026
  • 22 views
ఆదర్శ పూర్వ విద్యార్థుల ప్రతిభ

స్టేట్ 3,6,7 ర్యాంకుల సాధించిన విద్యార్థులు జనం న్యూస్ ఏప్రిల్ 16 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ ఆదర్శ మా విద్యకు పునాది… ర్యాంక్ విద్యార్థులు… విద్యార్థులను అభినందించిన ఆదర్శ విద్యాసంస్థల చైర్మన్ కనకరాజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసిన ఇంటర్…

  • April 16, 2026
  • 21 views
ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కును అందజేసిన సాయి లోకేష్

జనం న్యూస్ నందలూరు కడప జిల్లా. రాజంపేట మండలం ములక్కా యలపల్లె గ్రామానికి చెందిన కడిమెళ్ళ రామ తాత గారి రామ ప్రసాద్ కు రూ 31,843 మంజూ రైన సీఎం సహాయనిది చెక్కును భాజపా జిల్లా అధ్యక్షుడు సాయి లోకేష్…

  • April 16, 2026
  • 23 views
ప్రభుత్వ పాఠశాలల్లోనే విద్యార్థులకు నాణ్యమైన ఉచిత విద్య-ఎంఈఓ తరి రాము

ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల హిల్ కాలనీలో బడిబాట కార్యక్రమం జనం న్యూస్- ఏప్రిల్ 16- నాగార్జునసాగర్ టౌన్- నాగార్జునసాగర్ నందికొండ మున్సిపాలిటీ హిల్ కాలనీలోని పీఎం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు పెదవుర మండల…

  • April 16, 2026
  • 20 views
బీసీ మహిళల సబ్ కోటా కోసం కొనసాగుతున్న పోరాటం: -మట్టా జయంతి గౌడ్ దీక్షకు మద్దతు తెలిపిన..

జనం న్యూస్ 16 ఏప్రిల్ 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ బిఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రివర్యులు శ్రీనివాస్ గౌడ్ తెలంగాణ రాష్ట్ర బీసీ కార్యదర్శి.జి విజయ్ కుమార్మహిళా రిజర్వేషన్ బిల్లులో బీసీ మహిళలకు…

  • April 16, 2026
  • 21 views
అలంపూర్ చౌరస్తా మార్కెట్ యార్డ్ నందు మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ప్రారంభం:

జనం న్యూస్ 16 ఏప్రిల్ 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ దళారులను నమ్మి రైతులు నష్టపోవద్దు అలంపూర్ నియోజకవర్గ శాసనసభ్యులు విజయుడు జోగుళాంబ గద్వాల జిల్లా అలంపూర్ చౌరస్తా మార్కెట్ యార్డ్ నందు…

  • April 16, 2026
  • 22 views
రోడ్డు భద్రతపై ప్రజల్లో అవగాహన కూకట్పల్లి తులసి వనం ప్రాంతంలో అరైవ్ అలైవ్’ అవగాహన కార్యక్రమం

జనం ఏప్రిల్ 16 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి రోడ్డు భద్రతపై ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు పోలీసులు చేపడుతున్న కార్యక్రమాలు మరింత వేగం అందుకుంటున్నాయి. “అరైవ్-అలైవ్” కార్యక్రమంలో భాగంగా కూకట్‌పల్లి ట్రాఫిక్ పోలీసులు గురువారం తులసివనం ప్రాంతంలో ఆటో డ్రైవర్లకు…