జనం న్యూస్ నందలూరు కడప జిల్లా. 16-04-26 ఆంధ్రప్రదేశ్,గవర్నమెంట్, సమాచార శాఖ కమిష నర్లు,రవీందర్ బాబు మరియు ఆదిన్న మంచి మిత్రులు, శ్రేయోభి లాషులు,చార్జితీసుకున్నారు,విజయవాడలో గవర్నమెంట్ ఆఫీసులో, రాజంపేట అగ్రికల్చర్ మార్కెట్ ఎద్దుల విజయ సాగర్ మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానిం…
జరం న్యూస్ ఏప్రిల్ 16 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలం కాట్రేనికోన : కేంద్ర ప్రభుత్వం నిర్వహించే జనగణనను 16వ తేదీ నుండి సెల్ఫ్ ఎన్యుమరేషన్ (స్వీయ నమోదు) వెబ్సైట్ ద్వారా…
జనం న్యూస్ ఏప్రిల్ 16 ముమ్మిడివరం ప్రతినిధి నానాజీ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన : మండలంలోని విబిజి రామ్ జీ (మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం) వారాంతపు సమీక్షా సమావేశం బుధవారం కాట్రేనికోన…
జనం న్యూస్ 16 ఏప్రిల్ 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ విద్యార్థులు తమ భవిష్యత్తును గొప్పగా తీర్చిదిద్దుకునేందుకు మహనీయుల జీవిత చరిత్రలు స్ఫూర్తిదాయకంగా నిలుస్తాయని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు.షెడ్యూల్డ్…
స్టేట్ 3,6,7 ర్యాంకుల సాధించిన విద్యార్థులు జనం న్యూస్ ఏప్రిల్ 16 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ ఆదర్శ మా విద్యకు పునాది… ర్యాంక్ విద్యార్థులు… విద్యార్థులను అభినందించిన ఆదర్శ విద్యాసంస్థల చైర్మన్ కనకరాజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసిన ఇంటర్…
జనం న్యూస్ నందలూరు కడప జిల్లా. రాజంపేట మండలం ములక్కా యలపల్లె గ్రామానికి చెందిన కడిమెళ్ళ రామ తాత గారి రామ ప్రసాద్ కు రూ 31,843 మంజూ రైన సీఎం సహాయనిది చెక్కును భాజపా జిల్లా అధ్యక్షుడు సాయి లోకేష్…
ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల హిల్ కాలనీలో బడిబాట కార్యక్రమం జనం న్యూస్- ఏప్రిల్ 16- నాగార్జునసాగర్ టౌన్- నాగార్జునసాగర్ నందికొండ మున్సిపాలిటీ హిల్ కాలనీలోని పీఎం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు పెదవుర మండల…
జనం న్యూస్ 16 ఏప్రిల్ 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ బిఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రివర్యులు శ్రీనివాస్ గౌడ్ తెలంగాణ రాష్ట్ర బీసీ కార్యదర్శి.జి విజయ్ కుమార్మహిళా రిజర్వేషన్ బిల్లులో బీసీ మహిళలకు…
జనం న్యూస్ 16 ఏప్రిల్ 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ దళారులను నమ్మి రైతులు నష్టపోవద్దు అలంపూర్ నియోజకవర్గ శాసనసభ్యులు విజయుడు జోగుళాంబ గద్వాల జిల్లా అలంపూర్ చౌరస్తా మార్కెట్ యార్డ్ నందు…
జనం ఏప్రిల్ 16 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి రోడ్డు భద్రతపై ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు పోలీసులు చేపడుతున్న కార్యక్రమాలు మరింత వేగం అందుకుంటున్నాయి. “అరైవ్-అలైవ్” కార్యక్రమంలో భాగంగా కూకట్పల్లి ట్రాఫిక్ పోలీసులు గురువారం తులసివనం ప్రాంతంలో ఆటో డ్రైవర్లకు…