• August 14, 2025
  • 33 views
ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన అవగాహన కొరకు గురుకుల ఎన్.సి.సి క్యాడెట్ల ర్యాలీ

జనం న్యూస్ – ఆగస్టు 14- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్ విజయ్ ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన పథకం యొక్క ప్రాధాన్యతను ప్రజలకు తెలియజేసేందుకు గురువారం మహాత్మ జ్యోతిబాపూలే గురుకుల పాఠశాల ఎన్.సి.సి క్యాడెట్లు 31టి నల్గొండ బెటాలియన్…

  • August 14, 2025
  • 16 views
జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ను ముఖ్య అతిథిగా ఆహ్వానించినకురిమెళ్ళ శంకర్ టీజేఎంయు జిల్లా అధ్యక్షులు

జనం న్యూస్14 ఆగస్టు ( కొత్తగూడెం నియోజకవర్గ ) ఈనెల 23న భద్రాచలం లో గల గిరిజన అభ్యుదయ భవన్ నందు తెలంగాణ జర్నలిస్టు మీడియా యూనియన్ రెండవ మహాసభకు ముఖ్య అతిథిగా ఆహ్వానించడమైనది జర్నలిస్టుల సమస్యలకు తప్పకుండా పరిష్కారానికి నా…

  • August 14, 2025
  • 93 views
ఘనంగా చిన్నారుల మధ్య శ్రీ కృష్ణాష్టమి పండుగ

ఆకట్టుకున్న చిన్నారుల వేషధారణ జనం న్యూస్,ఆగస్టు14,జూలూరుపాడు: మండలంలోని సెయింట్ ఆంటోనీ పాఠశాల నందు ఈనెల 16వతేదీన శ్రీ కృష్ణాష్టమి పండుగ సందర్భంగా ముందస్తుగా వెన్నె కృష్ణుడు, బాల కృష్ణుడు పండుగ నిర్వహించారు.తెలుగు సంస్కృతి, హిందూ సాంప్రదాయంతో ఆధ్యాత్మికంగా ఆనందంగా నిర్వహించుకొనే ఈ…

  • August 14, 2025
  • 23 views
వాడి గ్రామాన్ని సందర్శించిన తాసిల్దార్ ప్రవీణ్ కుమార్ ఆర్ఐ సాయిబాబా….

డోంట్లీ ఆగస్టు 14 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం డోన్లి మండలంలోని లింబూర్ గ్రామపంచాయతీ పరిధిలో వాడి గ్రామానికి తాసిల్దార్ ప్రవీణ్ కుమార్ ఆర్ ఐ సాయిబాబా ట్రాక్టర్ పైన వర్షంలో ఆ గ్రామాన్ని కి వెళ్లారు. లింబూర్…

  • August 14, 2025
  • 17 views
ఎం పీ పీ ఎస్ దామరకుంట పాఠశాలకు విద్యార్థిని విద్యార్థులకు వాటర్ ప్యూరిఫైయర్ శుద్ధమైన త్రాగునీరు సౌకర్యం కల్పించడం జరిగింది

జనం న్యూస్, ఆగస్టు 14, ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్ ) సిద్దిపేట జిల్లా మరకూర్ మండల్ ఎం పీ పీ ఎస్ దామరకుంట పాఠశాలకు గ్రామ కాంగ్రెస్ నాయకులు విద్యార్థిని విద్యార్థులకు వాటర్ ప్యూరిఫైయర్ బహుకరించి…

  • August 14, 2025
  • 19 views
ఎలక్ట్రిషన్ రంగానికి వైశాక్షి హనుమంతరావు లేని లోటు తీరనిది..!

జనంన్యూస్. 14. నిజామాబాదు. నిజామాబాద్. ఎలక్ట్రిషన్ రంగానికి వైశాక్షి హనుమంతరావు లేని లోటు తీరనిదని రాష్ట్ర అధ్యక్షులు కొండల్ రెడ్డి అన్నారు. గురువారం ప్రైవేట్ ఎలక్ట్రికల్ వైర్ మెన్ అసోసియేషన్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు వైశాక్షి హనుమంతరావు సంతాప సభ…

  • August 14, 2025
  • 16 views
20 లక్షలతో మల్లాపూర్ గ్రామంలో గ్రామపంచాయతీ భవనం కు భూమి పూజ….

డోంగ్లి ఆగస్టు 14 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం డోంగ్లి మండలంలోని గురువారం రోజున మల్లాపూర్ లో గ్రామ పంచాయతీ భూమి పూజ కాంగ్రెస్ నాయకులు చేశారు. అలాగే వాళ్ళు మాట్లాడుతూ గత ప్రభుత్వం పదేళ్లు పరిపాలించిన గ్రామ…

  • August 14, 2025
  • 16 views
కాట్రేనికోన మండలంలో తిరంగా యాత్ర

జనం న్యూస్ ముమ్మిడివరం ప్రతినిధి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలం చెయ్యరు హై స్కూల్ వద్ద ఈరోజు మండల అధ్యక్షులు మట్టా శివకుమార్ ఆధ్వర్యంలో తిరంగా యాత్ర జరుపబడినది ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ జిల్లా…

  • August 14, 2025
  • 12 views
ఆన్ లైన్ ర్యాండమైజేషన్ ద్వారా డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల కేటాయింపు

పయనించే సూర్యుడు ఆగస్టు 14 ఖమ్మం జిల్లా బ్యూరో గుగులోత్ భావుసింగ్ నాయక్ జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి కంప్యూటర్ ర్యాండమైజేషన్ ద్వారా పారదర్శకంగా 40 ఇండ్ల కేటాయింపు పూర్తి పింజర మడుగు, ముచ్చర్ల ప్రాంతాల్లోని లబ్ధిదారులకు డబుల్ బెడ్ రూమ్…

  • August 14, 2025
  • 26 views
పార్వతీపురం జిల్లా ప్రాంతీయ ఆసుపత్రిని ఆకస్మికంగా పరిశీలించిన ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర

జనం న్యూస్ పార్వతీపురం మన్యం జిల్లా ఆగస్టు 14 రిపోర్టర్ ప్రభాకర్ పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో అన్ని వసతులు పూర్తిస్థాయి సౌకర్యాలు ఆధునికరణమైన మిషనరీతో కూడిన మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రోగులకు అందుబాటులోకి రానుందని, ఆ దిశగా ప్రభుత్వం చర్యలు…

Social Media Auto Publish Powered By : XYZScripts.com