సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్ బి వీరేశం జనం న్యూస్ జహీరాబాద్, ఏప్రిల్ 14: భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ 135 వ జయంతిని పురస్కరించుకొని జహీరాబాద్ పద్మశాలి సంఘం ఘనంగా నివాళులు అర్పించింది. మంగళవారం స్థానిక మెయిన్…
జనం న్యూస్ ఏప్రిల్ 14 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా(కాట్రేనికోన) ప్రపంచం గర్వించ దగ్గ నేత అంబేడ్కర్ అని ముమ్మిడివరం సీఐ ఎమ్ మోహన్ కుమార్ పేర్కొన్నారు,కాట్రేనికోన మండల పరిధిలో గొరగనముడి, కాట్రేనికోన,కందికుప్ప, బొజ్జావారిపేట,గరువుపేట,పవరుపేట,…
జనం న్యూస్, ఏప్రిల్ 14, జగిత్యాల జిల్లా, మెట్ పల్లి పట్టణంలో ఈ రోజు అంబేద్కర్ జయంతి పురస్కరించుకొని 15వ వార్డులో చావిడి వద్ద గల అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో…
జనం న్యూస్ ఏప్రిల్ 14 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ భారత రత్న డా. బి.ఆర్. అంబేద్కర్ జయంతి సందర్భంగా బీజేపీ ముమ్మిడివరం టౌన్ ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు నిర్వహించబడినవి. ఈ సందర్భంగా డా. బి.ఆర్. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు అర్పించి…
జనం న్యూస్ -ఏప్రిల్ 14- నాగార్జునసాగర్ టౌన్- నాగార్జునసాగర్ నందికొండ మున్సిపాలిటీ హిల్ కాలనీ ఎస్సీ ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ బిల్డింగ్(ఎఇ/77) లో ఘనంగా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి…
జనం న్యూస్ ఏప్రిల్ 14 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి బాలానగర్ ప్రాంతం మంగళవారం సామాజిక చైతన్యంతో మేల్కొన్నట్టుగా కనిపించింది. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ భీమ్రావు అంబేద్కర్ జయంతి సందర్భంగా అక్కడ నిర్వహించిన కార్యక్రమాలు కేవలం ఓ వేడుకగా…
జనం న్యూస్ పల్నాడు జిల్లా ఇంచార్జ్ సలికినీడి నాగు ఏప్రిల్ 14 సెల్ 9550978955 ఆర్థిక వేత్త, రాజనీతిజ్ఞుడు, భారత రాజ్యాంగ శిల్పి,బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి అలుపెరుగని కృషి చేసిన సమసమాజ స్థాపకుడు భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పల్నాడు…
జనం న్యూస్ పల్నాడు జిల్లా ఇంచార్జ్ సలికినీడి నాగు ఏప్రిల్ 14 సెల్ 9550978955 చిలకలూరిపేట పట్టణంలోని నరసరావుపేట సెంటర్లో గల వారి విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించడం జరిగింది . రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర కార్యదర్శి కే…
జనం న్యూస్ పల్నాడు జిల్లా ఇంచార్జ్ సలికినీడి నాగు ఏప్రిల్ 14 సెల్ 9550978955 చిలకలూరిపేట ప్రముఖ ఆధ్యాత్మిక సామాజిక సేవా సంస్థ శ్రీ దత్త సాయి అన్నదాన సమాజం మరియు జయ జయ సాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రతి నెలలో…
జనం న్యూస్ పల్నాడు జిల్లా ఇంచార్జ్ సలికినీడి నాగు ఏప్రిల్ 14 సెల్ 9550978955 పల్నాడు జిల్లా ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ మెంబర్ డాక్టర్ కుక్జమూడి ప్రసాద్ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అందరూ…