• August 13, 2025
  • 18 views
కలకోవ గ్రామంలో ఇంటింటి ఫీవర్ సర్వే చేయాలి

జనం న్యూస్ ఆగష్టు 14(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్) సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ఉండేందుకు వైద్య సిబ్బంది ఎప్పటికప్పుడు గ్రామంలో ఇంటింటి సర్వే నిర్వహించాలని డిప్యూటీ డిఏహెచ్ఓ జయ మనోహరి అన్నారు.మండల పరిధిలోని కలకోవ గ్రామంలో ఇద్దరు డెంగ్యూ వ్యాధి…

  • August 13, 2025
  • 20 views
శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుకల కరపత్రముల ఆవిష్కరణ ఆహ్వానం.

ఆవిష్కరించిన బిఆర్ఎస్ మాజీ హుస్నాబాద్ శాసనసభ్యులు ఒడితెల సతీష్ బాబు జనం న్యూస్ 14 ఆగస్టు 2025 (ఎల్కతుర్తి మండలం బండి కుమారస్వామి రిపోర్టర్). ఎల్కతుర్తి మండలం వల్బాపూర్ గ్రామం శ్రీ పశుపతినాథ్ దేవాలయంలో త్రైత సిద్ధాంతం,ఇందు జ్ఞాన వేదిక, ప్రబోధా…

  • August 13, 2025
  • 13 views
శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుకల కరపత్రముల ఆవిష్కరణ ఆహ్వానం.

ఆవిష్కరించిన బిజెపి పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జన్నపురెడ్డి సురేందర్ రెడ్డి జనం న్యూస్ 14 ఆగస్టు 2025 (ఎల్కతుర్తి మండలం బండి కుమారస్వామి రిపోర్టర్) ఎల్కతుర్తి మండలం వల్బాపూర్ గ్రామం శ్రీ పశుపతినాథ్ దేవాలయంలో త్రైత సిద్ధాంతం,ఇందు జ్ఞాన వేదిక,…

  • August 13, 2025
  • 19 views
సమన్వయంతో కలిసి పని చేస్తే నియోజకవర్గం అభివృద్ధి వేగంగా జరుగుతుంది

జనం న్యూస్,ఆగస్టు13,అచ్యుతాపురం: యలమంచిలి నియోజకవర్గం అచ్యుతాపురం మండలం ఎస్కేఆర్ ఫంక్షన్ హాల్లో టీడీపీ,జనసేన,బీజేపీ పార్టీల సమన్వయ సమావేశంలో ఎలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్,ఏపీ రహదారుల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ ప్రగడ నాగేశ్వరరావు,లాలం భవాని భాస్కర్ ఈ సమావేశానికి హాజరయ్యారు.ఈ సందర్భంగా…

  • August 13, 2025
  • 19 views
యువ కవి నల్ల అశోక్ రచించిన సుకృతి శతకం

జనం న్యూస్ : 13 ఆగస్టు బుధవారం; సిద్దిపేట నియోజికవర్గం ఇంచార్జ్ వై. రమేష్ ;ఆగస్టు 17 ఆదివారం రోజున ఉదయం 10 గంటలకు ప్రెస్ క్లబ్, సిద్దిపేటలో ఆవిష్కరణ జరుగుతుందని బాలసాహితీవేత్త ఉండ్రాళ్ళ రాజేశం తెలిపారు. ఇట్టి కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా…

  • August 13, 2025
  • 14 views
మాదాసు పరుశురాం పార్థివ దేహానికి నివాళులర్పించిన బహుజన్ సమాజ్ పార్టీ అధ్యక్షుడు

కురి మెల్ల శంకర్ జనం న్యూస్ 13 ఆగస్టు ( కొత్తగూడెం నియోజకవర్గం ) ఈరోజు రామాంజనేయ కాలనీ పంచాయతీల నివాసం ఉంటున్న మాదాసు పరుశురాం 63 సంవత్సరాలు రాత్రి 10 గంటల ప్రాంతంలో కరీంనగర్ ఏరియాలో అకస్మాత్తుగా గుండె పోటుతో…

  • August 13, 2025
  • 17 views
వరకట్న మరణం కేసులో ముద్ధాయికి 10 సం జైలు శిక్ష

జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యా సాగర్ నాయుడు ఐ పిఎస్ పర్యవేక్షణ లో రాజంపేట సబ్ డివిజన్ నందలూరు పోలీసు స్టేషన్ పరిధిలోని నందలూరు టౌన్ బ్రాహ్మణ వీధికి చెందిన పామూరి సాయి వర్ధన్,…

  • August 13, 2025
  • 16 views
పేదల జీవితాలకు సంజీవని ముఖ్యమంత్రి సహాయ నిధి ప్రత్తిపాటి

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఆగస్టు 13 రిపోర్టర్ సలికినీడి నాగు సెల్ 9550978955 అనారోగ్య సమస్యలతో పేదల జీవితాలు ముగిసిపోకూడదన్న సదుద్దేశంతోనే ముఖ్యమంత్రి సీఎం.ఆర్.ఎఫ్ సాయం అందిస్తున్నారు : ప్రత్తిపాటి. జగన్ చిరుసాయం నిలిపేసి పేదల జీవితాల్లో చీకట్లు…

  • August 13, 2025
  • 19 views
ఒంగోలులో నిర్వ‌హించే రాష్ట్ర సీపీఐ మ‌హ‌స‌భ‌ల‌ను జ‌య‌ప్ర‌దం చేయాలి

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఆగస్టు 13 రిపోర్టర్ సలికినీడి నాగు సెల్ 9550978955 చిల‌క‌లూరిపేట‌ భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) నాటి నుండి నేటి వరకు నిరంతరం పేద ప్రజల పక్షాన నిలబడి పోరాడుతూ 100 సంవత్సరాలుగా పూర్తి…

  • August 13, 2025
  • 12 views
బిఆర్ఎస్ పార్టీ యువ నాయకుడు గాజుల విజయ్వివాహ వేడుకాకు హాజరైన

ఏజెడ్ ఫౌండేషన్ చైర్మన్ జుబైర్ పాషా జనం న్యూస్, ఆగస్టు 13, ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్( గజ్వేల్ నియోజకవర్గం ములుగు మండల బిఆర్ఎస్ పార్టీ యువ నాయకుడు గాజుల విజయ్,వివాహ వేడుకాకు హాజరై నూతన వధూవరులను…

Social Media Auto Publish Powered By : XYZScripts.com