ఘనంగా పోచమ్మ తల్లి బోనాల పండుగ
జనం న్యూస్ ఆగష్టు 13 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలంలోని సూర్య నాయక్ తండ గ్రామంలో పోచమ్మ బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు మహిళలు పోచమ్మ అమ్మవారికి బోనాలు సమర్పించి ప్రత్యేకగా ముక్కులు చెల్లిస్తూ మా గ్రామంలోని…
ఆలోచనల పట్ల విద్యార్థులు స్వీయ నియంత్రణ కలిగి ఉండాలి
చెడు ఆలోచనలకు చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి ఉన్నతమైన లక్ష్యాలను ఎంచుకోవాలి తహసీల్దార్ చంద్రశేఖర్ జనం న్యూస్ ఆగష్టు 14(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్) నషా ముక్త్ భారత్ అభియాన్, మాదకద్రవ్యాల రహిత భారతదేశ నిర్మాణం కార్యక్రమంలో భాగంగా బుధవారం…
ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు మరియు అధికారులతో ఎమ్మెల్యే సమీక్ష సమావేశం….
జుక్కల్ ఆగస్టు 13 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం జుక్కల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు మరియు అధికారులతో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా లబ్ధిదారులు తమ…
ఎమ్మెల్యే విజయ్ చంద్రకు కృతజ్ఞతలు తెలియజేసిన పిఎసిఎస్ చైర్మన్, ఏఎంసి డైరెక్టర్లు
జనం న్యూస్, పార్వతీపురం మన్యం జిల్లా, తేదీ ఆగస్టు 13, (రిపోర్టర్ ప్రభాకర్): పార్వతీపురం. ప్రాథమిక వ్యవసాయ పరపతి సహకార సంఘం అధ్యక్షులు నియమితులైన జనసేన పార్టీ నాయకులు ఆగూరుమణి, ఏఎంసి డైరెక్టర్లుచిట్లు హిమబిందు, పెదిరెడ్ల హిమబిందు ఎమ్మెల్యే బోనెల విజయ్…
భారీ వర్షాలు వరద ప్రవాహాల పట్ల ప్రజల అప్రమత్తంగా ఉండాలి: పి ప్రావిణ్య జిల్లా కలెక్టర్
ఎస్పీ పరితోష్ పంకజ్ తో కలిసి వరద ప్రభావ ప్రాంతాల పరిశీలన చేసిన కలెక్టర్. గర్భిణీ స్త్రీలను ముందుగానే సమీప ఆసుపత్రులకు తరలించాలి. బ్రిడ్జిలు వాగులు వంకల వద్దకు ప్రజలు వెళ్ళరాదు . అత్యవసర పరిస్థితుల్లో తప్ప ప్రజలు బయటకు రావద్దు.…
భారీ వర్షల దృష్ట్యా మండల ప్రజలు అప్రమంతంగా ఉండాలి ఎంపిడివో.
జనం న్యూస్ 14ఆగష్టు పెగడపల్లి ప్రతినిధి. జగిత్యాల జిల్లా పెగడపల్లి మండల కేంద్రం లోజిల్లా కలెక్టర్ ఆదేశానుసారం రాబోయే మూడు రోజులలో కురువనున్న భారీ వర్షాల దృష్ట్యా మండల కేంద్రంలో పోలీస్ యంత్రాంగంతో రెవెన్యూ సిబ్బంది. పంచాయతీరాజ్ సిబ్బందితో మండల పరిషత్…
భారీ వర్షాల నేపథ్యంలో అత్యవసర సేవ కేంద్రం ఏర్పాటు
మద్నూర్ ఆగస్టు 13 జనం న్యూస్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాల నేపథ్యంలో బుధవారం మద్నూర్ మండల ఎంపీడీఓ కార్యాలయంలో మండల మండల ప్రత్యేక అధికారి అధ్యక్షతన వివిధ శాఖల మండల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా…
నూతన మూల్యాంకన విధానం పునః పరిశీలించాలి- ఎస్టీయూ
జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఆగస్టు 13 రిపోర్టర్ సలికినీడి నాగు సెల్ 9550978955 ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ రూపొందించిన నూతన మూల్యాంకన విధానం విద్యార్థినీ విద్యార్థులకు ఉపాధ్యాయులకు పెనుబారంగా వారి ఇబ్బందులు గురి చేస్తున్నందున రాష్ట్ర ప్రభుత్వం పునసమీక్షించాలని…
ఘనంగా అమీన్పూర్ పోచమ్మ తల్లి ప్రథమ వార్షికోత్సవ వేడుకలు
పాల్గొన్న అమీన్పూర్ మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ నందారం నరసింహ గౌడ్ జనం న్యూస్ ఆగస్టు 13 సంగారెడ్డి జిల్లా పటాన్ చేరు నియోజకవర్గం అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని మాధవపురి హిల్స్ కాలనీలో గల శ్రీశ్రీశ్రీ పోచమ్మ తల్లి దేవాలయం ప్రథమ…
జాతీయ కుటుంబ ప్రయోజన పథకంకోసం దరఖాస్తు చేసుకోండి..!
జనంన్యూస్. 13.సిరికొండ.ప్రతినిధి. సిరికొండ మండలం లోని అర్హత కలిగిన కుటుంబాలు జాతీయ కుటుంబ ప్రయోజన పథకం కింద దరఖాస్తు చేసుకోవాలని సిరికొండ ఎండిఓ మనోహర్ రెడ్డి సూచించారు. అర్హత కలిగిన దరఖాస్తుదారులకు ఈ పథకం కింద రూ.20,000/- ఆర్థిక సహాయం అందజేయబడుతుందని…