• October 13, 2025
  • 22 views
మాజీ ఎమ్మెల్సీ మధుసూదన్ చారి ఘనంగా జన్మదిన వేడుకలు

జనం న్యూస్ అక్టోబర్ 13 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండల కేంద్రంలో శాసనసభ ప్రతిపక్ష నేత మాజీ ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనా చారి 69th వ పుట్టిన సందర్భంగా కేక్ కట్ చేసి వేడుకలు మండలం కేంద్రంలోఘణంగా…

  • October 13, 2025
  • 30 views
హోరా హోరీ గా సాగిన ఓపెన్ తో ఆల్ సౌత్ ఇండియా లెవెల్స్ క్యారమ్స్ పోటీలు

జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. రాజంపేట నియోజకవర్గం నందలూరు మండలం నందు ఓపెన్ టూ ఆల్ సౌత్ ఇండియా లెవెల్ క్యారమ్స్ పోటీలు జరుగుతున్న సందర్భంగా అసోసియేషన్ సభ్యులు బిఎన్ శంకర్, ఆర్ముగం విశ్వనాథ్, షమీఉల్లాఖాన్, జంగంశెట్టి హరి, పల్లె…

  • October 13, 2025
  • 26 views
రాజంపేట నుండి పెంచలకోన కు RTC బస్సు సర్వీస్ కొరకు వాకర్స్ క్లబ్ వినతి.

జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. రాజంపేట నియోజకవర్గ ప్రజలు మరియు భక్తుల అవసరాలపరంగా గతంలో పెనుశిల లక్ష్మీ నరసింహ స్వామి దర్శనార్థం రాజంపేట నుండి పెంచలకోనకు వెళ్లి వచ్చుటకు రాజంపేట బస్ డిపో నుండి ఆర్టీసీ బస్సు సౌకర్యం ఉండేది,…

  • October 13, 2025
  • 22 views
నకిలీ మద్యంపై వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ పోరు బాట

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట అక్టోబర్ 13 రిపోర్టర్ సలికినీడి నాగు సెల్ 9550978955 కల్తీ మద్యం కి వ్యతిరేకంగా మాజీ మంత్రి విడదల రజిని ఆధ్వర్యంలో చిలకలూరిపేట ప్రొహిబిషన్ & ఎక్సైజ్ కార్యాలయం వరకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ…

  • October 13, 2025
  • 19 views
పొన్నాడ సతీష్ సతీష్ కుమార్ ని మర్యాదపూర్వకంగా కలిసిన మేడిద సుబ్బు

జనం న్యూస్ అక్టోబర్ 14 ముమ్మిడివరం ప్రతినిధి వైస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు *వైఎస్ఆర్ పార్టీ రాష్ట్ర ఆర్టిఐ విభాగం జాయింట్ కార్యదర్శిగా నియమితులైన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలం…

  • October 13, 2025
  • 20 views
ప్రతి పుట్టినరోజుకు ఒక మొక్క నాటాలి మానవత సంస్థ అధ్యక్షులు గుంటక సుబ్బారెడ్డి

జనం న్యూస్. తర్లుపాడు మండలం. అక్టోబర్ 13 పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని, ప్రతి వ్యక్తి తమ పుట్టినరోజున ఒక మొక్క నాటితే ఊరికి మేలు చేసిన వారవుతారని మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ మార్కాపురం శాఖ అధ్యక్షులు…

  • October 13, 2025
  • 17 views
సమాచార హక్కు చట్టం ప్రజల వజ్రాయుధం డిప్యూటీ తహసీల్దార్ లక్ష్మిరెడ్డి

జనం న్యూస్. తర్లుపాడు మండలం. అక్టోబర్ 13 ప్రభుత్వ కార్యాలయాల్లో పారదర్శకత, జవాబుదారీతనాన్ని పెంపొందించేందుకు ఉద్దేశించిన సమాచార హక్కు చట్టం-2005 ప్రజల చేతిలో ఒక వజ్రాయుధం వంటిదని తర్లుపాడు మండల ఇన్‌చార్జి డిప్యూటీ తహసీల్దార్ ఎస్. లక్ష్మిరెడ్డి అన్నారు. సమాచార హక్కు…

  • October 13, 2025
  • 21 views
సిసి రోడ్ను ప్రారంభించిన ఎమ్మెల్యే దాట్లఅభివృద్ధికి అండగా ఉండాలి

జనం న్యూస్ అక్టోబర్ 14 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజవర్గం మండల కేంద్రమైన కాట్రేనికోన గ్రామంలో బిఎస్ఎన్ఎల్ కార్యాలయం నుండి పోలీస్ స్టేషన్ క్వార్టర్స్ వరకు 64 లక్షలు అంచనా తో…

  • October 13, 2025
  • 18 views
అత్యవసర బాధితులకు వరం 108 సేవలు

ఆపదలో ఆపన్న హస్తం 108 వాహనం జనం న్యూస్- అక్టోబర్ 12- నాగార్జున సాగర్ టౌన్ రిపోర్టర్- ఎక్కడ ఏ ప్రమాదం జరిగినా ఎలాంటి అత్యవసర పరిస్థితి ఏర్పడిన మనకు గుర్తు వచ్చే నెంబర్ 108. ఈ 108 సేవలు 2006…

  • October 13, 2025
  • 22 views
కుండలేశ్వరంలో గుడి _ బడి కార్యక్రమంపద్మాకర్ శిష్య బృందం

జనం న్యూస్ అక్టోబర్ 12 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ ఈరోజు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలం కుండలేశ్వరం గ్రామం శ్రీ పార్వతీ కుండలేశ్వరం స్వామి వారి ఆలయంలో బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ ఎన్నో పురాణ ప్రవచనములలో…

Social Media Auto Publish Powered By : XYZScripts.com