జనం న్యూస్ 12 డిసెంబర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ విజయనగరం జిల్లా గుర్ల గ్రామానికి దగ్గరలో రాత్రి సుమారు 7 గంటల సమయంలో బైక్ ప్రమాదానికి గురై, తీవ్రంగా గాయపడిన ఒక మహిళను విజయనగరం జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్,ఐపిఎస్…
జనం న్యూస్ 13 డిసెంబర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ జనవరి 23 నుంచి 31 వరకు విశాఖ ఉత్సవ్ (బీచ్ ఫెస్టివల్) ఘనంగా నిర్వహిస్తామని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేశ్ పేర్కొన్నారు. శుక్రవారం విశాఖలో సీఎం చంద్రబాబు…
జనం న్యూస్ 13 డిసెంబర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ ఈ-కామర్స్ పోర్టల్స్ నుండి పెరుగుతున్న పోటీని ఎదుర్కొనేందుకు, విజయనగరం బిజినెస్ ఎంట్రప్రెన్యూర్స్ అసోసియేషన్ డిసెంబర్ 14 నుండి 16 వరకు విజయనగరంలోని ఒక ఫంక్షన్ హాలులో మూడు రోజుల…
జనం న్యూస్ 13 డిసెంబర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ మెడికల్ కళాశాల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఈనెల 14న భారీ ర్యాలీ నిర్వహించనున్నట్లు జడ్పీ ఛైర్మన్, వైసీపీ జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు తెలిపారు. విజయనగరంలో గురువారం మీడియా సమావేశంలో…
జనం న్యూస్ 12డిసెంబర్. కొమురం భీమ్ జిల్లా. జిల్లా స్టాఫ్ఫర్. జైనూర్:కుమురంభీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో జరిగిన తొలి దశ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అఖండ విజయంతో దూసుకెళ్లిందని డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క తెలిపారు. జైనూర్ మండల కాంగ్రెస్ పార్టీ…
. జనం న్యూస్ డిసెంబర్ 12 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలంలోని ఆరేపల్లి గ్రామంలో కాంగ్రెస్ అభ్యర్థి దామర కొండ హిమబిందు తెలంగాణ కొమురయ్య ను గెలిపించండి నిజాయితీగా పని చేస్తా, మండలంలోని అరే పల్లె గ్రామంలో…
జుక్కల్ డిసెంబర్ 12 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం మద్నూర్ మండలం లచ్చన్ గ్రామ సర్పంచ్ అభ్యర్థి సతీష్ పటేల్ ప్రచారంలో ముందుకు సాగుతూ సర్పంచ్ గా ఒకసారి గెలిపిస్తే గ్రామంలో ఉన్న సమస్యలు, ప్రజల కష్టసుఖాలలో పాలుపంచుకుంటూ…
జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. నందలూరు: దివ్యాంగులని చిన్న చూపు చూడకుండా వారిని ప్రతి ఒక్కరూ ప్రోత్సహిస్తే అన్నిరంగాల్లోనూ రాణిస్తారని నాగిరెడ్డి పల్లె మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ జంబు సూర్య నారాయణ ,నాగిరెడ్డి పల్లె జిల్లా పరిషత్ ఉన్నత…
జనంన్యూస్. 12.నిజామాబాదు. సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో భాగంగా వివిధ గ్రామాల్లో భారతీయ జనతా పార్టీ బలపరిచిన అభ్యర్థులకు మద్దతుగా విస్తృతంగా ప్రచారం కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఇందూర్ అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ. ఇందూరు జిల్లా అధ్యక్షులు…
జనం న్యూస్ డిసెంబర్ 12 సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం రామచంద్రపురం ఎల్ఐజీలోని విద్యా భారత్ హై స్కూల్లో నిర్వహించిన క్రీడోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్సీ డాక్టర్ అంజిరెడ్డి పాల్గొని క్రీడా పోటీలను ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, కార్పొరేటర్…