• May 21, 2025
  • 24 views
స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సత్తా చాటాలి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు

జనం న్యూస్ మే 21 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండల కేంద్రంలో శివ మార్కండేయ దేవస్థానం నుండి అంబేద్కర్ సెంటర్ వద్ద జై బాపు జైభీమ్ జై సంవిధాన్ అంటూ పాదయాత్ర చేపట్టారు అనంతరం అంబేద్కర్ సెంటర్…

  • May 21, 2025
  • 22 views
సిఎంఆర్ఎఫ్ చెక్కు అందించిన ఇబ్రహీంపట్నం మాజీ జడ్పిటిసి కాంగ్రెస్ నాయకురాలు జంగిలి సునీత

(జగిత్యాల జిల్లా స్టాఫ్ రిపోర్టర్ బెజ్జరాపు శ్రీనివాస్) జనం న్యూస్ మే 21, జగిత్యాల జిల్లా, ఇబ్రహీంపట్నం మండలం : మండల కేంద్రంలో కాంగ్రెస్ నాయకురాలు మాజీ జడ్పిటిసి సభ్యులు జంగిలి సునీత దేవి ప్రత్యేక చొరవ తీసుకుని ప్రజా ప్రభుత్వ…

  • May 21, 2025
  • 23 views
ఘనంగా రాజీవ్ గాంధీ వర్ధంతి

జనం న్యూస్ 22మే పెగడపల్లి ప్రతినిధి జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోభారత మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ ఇంటర్నెట్సేవతీసుకొచ్చినమహాను భావుడు రాజీవ్…

  • May 21, 2025
  • 17 views
శ్రీనివాసా అటానమస్ ఇంజనీరింగ్ కళాశాలలో ప్రశాంత వాతావరణంలో జరుగుతున్న ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్షలు

ఏపీ ఈ ఏ పీ సెట్ జనం న్యూస్ మే 21 (ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ) డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం సమీపంలో కాట్రేనికోన మండలం చెయ్యురు నందు గల శ్రీనివాసా అటానమస్ ఇంజనీరింగ్ కళాశాలలో ఇంజనీరింగ్…

  • May 21, 2025
  • 20 views
సాంకేతిక విప్లవానికి ఆద్యుడు రాజీవ్ గాంధీ కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు బుచ్చిరెడ్డి

జనం న్యూస్ మే 21 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం దేశంలో సాంకేతిక విప్లవానికి ఆజ్యం పోసి, కంప్యూటర్ యుగానికి నాంది పలికిన మహనీయుడు మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ అని కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు…

  • May 21, 2025
  • 18 views
రాష్ట్రస్థాయి సబ్ జూనియర్ నెట్ బాల్ టోర్నమెంట్ లో సెయింట్ జోసెఫ్ హై స్కూల్ విద్యార్థుల ప్రతిభ

సబ్ జూనియర్ నెట్ బాల్ బాలికల విభాగంలో నల్లగొండ జిల్లా జట్టుకు రెండవ స్థానం జనం న్యూస్ – మే 21- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్ విజయ్- జనగామ జిల్లా బతుకమ్మ కుంట స్టేడియంలో ఈనెల 15, 16, 17, 18…

  • May 21, 2025
  • 25 views
దొమ్మట గ్రామంలో అకాల వర్షంతో అన్నదాతల అయోమయం

(జనం న్యూస్ చంటి మే 21) ఈరోజు దౌల్తాబాద్ మండలం దొమ్మాట గ్రామంలో ఈరోజు వర్షం వర్షం కురవడంతో అన్నదాతలు అయోమయం అవుతున్నారు. చేతికొచ్చిన వరి ధాన్యాన్ని అమ్ముకుందామన్న సమయంలో ఒకేసారి వర్షం రావడంతో వరి ధాన్యం తడిసి ముద్దయింది. పడగండ్ల…

  • May 21, 2025
  • 22 views
ఎస్ ఐ ని మర్యాదపూర్వకంగా కలిసిన నాగిరెడ్డిపల్లి సర్పంచ్

జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. నందలూరు పోలీస్ స్టేషన్ నూతన ఎస్సైగా బాధ్యతలు చేపట్టిన మల్లికార్జునరెడ్డి ని మండల సర్పంచ్ ల సంఘం అధ్యక్షులు నాగిరెడ్డిపల్లి మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ జంబు సూర్య నారాయణ బుధవారం మర్యాడ పూర్వకంగా కలిసి…

  • May 21, 2025
  • 22 views
పాత్రికేయులపై దాడికి నిరసనఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో ఆందోళనచిలకలూరిపేట తాసిల్దార్ కు వినతి

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట మే 21 రిపోర్టర్ సలికినీడి నాగరాజు ఏపీయూడబ్ల్యూ tvజే ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ – తహసిల్దార్ కు వినతిపత్రం అందజేత పల్నాడు జిల్లా మాచర్లలో ఇటీవల న్యూస్ కవరేజ్ కోసం వెళ్లిన ఉమ్మడి గుంటూరు…

  • May 21, 2025
  • 20 views
ప్రాథమిక స్థాయి ఉపాధ్యాయుల శిక్షణను సందర్శించిన డైట్ ప్రిన్సిపాల్ : ఏ. గంగయ్య

(జనం న్యూస్ మే 21 చంటి) దౌల్తాబాద్ మండలంలోని బాలికల ఉన్నత పాఠశాలలో జరుగుతున్నటువంటి మండల స్థాయి ఉపాధ్యాయుల రెండవ రోజు శిక్షణ కార్యక్రమాన్ని సందర్శించినటువంటి డైట్ ప్రిన్సిపల్ గంగయ్య మాట్లాడుతూ మారుతున్న సమాజానికి అనుగుణంగా ఉపాధ్యాయులకు శిక్షణ అందించి పాఠశాల…

Social Media Auto Publish Powered By : XYZScripts.com