• May 9, 2025
  • 23 views
హైడ్రా అంటే క‌బ్జాదారుల‌ వెన్నులో వ‌ణుకు పుట్టాలిపేద‌ల ప‌ట్ల సానుభూతి. పెద్ద‌ల ప‌ట్ల క‌ఠినంగా ఉండాలి

హైడ్రా పోలీసు స్టేష‌న్ ప్రారంభంలో సీఎం దిశానిర్దేశం జనం న్యూస్, మే 10( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్) హైడ్రా పేరు చెప్ప‌గానే క‌బ్జాదారులకు వెన్నులో వ‌ణుకు పుట్టాల‌ని ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. చెరువులు, నాలాలు, ప్ర‌జావ‌స‌రాల‌కు ఉద్దేశించిన…

  • May 9, 2025
  • 14 views
అర్హులైన జ‌ర్న‌లిస్టులకు ఇందిర‌మ్మ ఇండ్లు మంత్రి పొంగులేటి!

జనం న్యూస్, మే 10 ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్ ) అర్హులైన జర్నలిస్టులందరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామని రాష్ట్ర రెవెన్యూ హౌసింగ్ సమా చార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి,…

  • May 9, 2025
  • 21 views
ఉపాధిహామీ పనులను సద్వినియోగం చేసుకోవాలి

గ్రామాల్లో చేపడుతున్న ఉపాధి హామీ పనులు కూలీలు సద్వినియోగం చేసుకోవాలని మండల ప్రత్యేక అధికారి శిరీష జనం న్యూస్ మే 10(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్) మెరుగైన జీవనోపాధి కోసం ఉపాధి హామీ పనులను వినియోగించుకోవాలని వేసవిలో ఉపాధిహామీ పనులను…

  • May 9, 2025
  • 14 views
పాక్ కాల్పుల్లో వీర జవాన్ మురళి నాయక్ మృతి

జనం న్యూస్, మే 10 ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్) భారత్, పాక్ దేశాల మధ్య భీకర యుద్ధం కొనసాగు తోంది. దేశ సరిహద్దు ప్రాంతాల్లో పాకిస్థాన్ సైన్యం దాడులకు పాల్పడుతుం డగా.. భారత సైన్యం దీటు…

  • May 9, 2025
  • 20 views
ఘనంగా బొబ్బలి వారి పెళ్లి వేడుకలు

జనం న్యూస్ మే 9 ప్రతినిధి చింతకుంట్ల శ్రీనివాస్ రెడ్డి బొబ్బలి శ్రీనివాస్ ధనలక్ష్మి దంపతుల కుమార్తె సంధ్య నవీన్ కుమార్ వివాహం పెన్ పాడ్ లో వి ఎస్ గార్డెన్ ఫంక్షన్ హాల్ లో వివాహ ఆహ్వానం చాలా ఘనంగా…

  • May 9, 2025
  • 15 views
అంగన్వాడి పాఠశాలను నిప్పు పెట్టిన గుర్తు తెలియని దుండగులను అరెస్టు చేయాలి. సిఐటియు డిమాండ్…..

జుక్కల్ ఏప్రిల్ 9 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం పిట్లం మండలంలోని అల్లాపూర్ గ్రామ అంగన్వాడి కేంద్రానికి కిటికీ వద్ద గుర్తుతెలియని దుండగులు నిప్పు అంటించారని కొన్ని పేపర్లలో ప్రచురితమైన వార్తను చూసి. తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్…

  • May 9, 2025
  • 16 views
ప్రధాని మోడీ సాహసోపేత చర్య

హర్షం వ్యక్తం చేసిన , రాజానగరం నియోజవర్గ కన్వీనర్ వీరన్న చౌదరి జనం న్యూస్ మే 8 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ:పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో ఉగ్రవాద శిబిరాలపై భారత త్రివిధ దళాలు నిర్వహించిన “ఆపరేషన్ సిందూర్” సాహసోపేత చర్యగా నిలిచిందని…

  • May 9, 2025
  • 19 views
ప్రధాని మోడీ సాహసోపేత చర్య

హర్షం వ్యక్తం చేసిన జిల్లా బిజెపి మాజీ అధ్యక్షులు యాళ్ల దొరబాబు జనం న్యూస్ మే 8 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ: పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో ఉగ్రవాద శిబిరాలపై భారత త్రివిధ దళాలు నిర్వహించిన “ఆపరేషన్ సిందూర్” సాహసోపేత చర్యగా…

  • May 9, 2025
  • 33 views
కాంగ్రెస్ పార్టీ బలోపేతనికి ప్రతి ఒక్క కార్యకర్త కృషి చేయాలి మండల అధ్యక్షులు

జనం న్యూస్ మే 09 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో కాంగ్రెస్ పార్టీ బలోపేతనికి ప్రతి ఒక కార్యకర్త కృషి చేయాలనీ వాంకిడి మండల అధ్యక్షులు నారాయణ అన్నారు జై బాపు జై సంవిదన్ కార్యక్రమం లో భాగంగా డీసీసీ అధ్యక్షులు కొక్కిరాల…

  • May 9, 2025
  • 21 views
ధాన్యం కొనుగోళ్లు వేగంగా పూర్తి చేయాలిఏం సి చైర్మన్ బుర్ర రాములు గౌడ్

జనం న్యూస్ 10మే పెగడపల్లి ప్రతినిధి జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం మద్దులపల్లి గ్రామంలోని ఐకెపిమరియు పిఎసిఎస్ వారి ధాన్య కొనుగోలు సెంటర్లను వైస్ చైర్మన్ సురకంటి సత్తిరెడ్డి తో కలిసి ఏఎంసీ చైర్మన్ బుర్ర రాములు గౌడ్ పరిశీలించారు.ఈ సందర్భంగా…

Social Media Auto Publish Powered By : XYZScripts.com