పోక్సో కేసులో నిందితుడికి 20సం.ల కఠిన కారాగారం, జరిమానా
విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్ జనం న్యూస్ 29 మార్చ్ విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక విజయనగరం మహిళా పోలీసు స్టేషన్లో 2021 సంవత్సరంలో నమోదైన పోక్సో కేసులో నిందితుడు జయనగరం పట్టణం గోకపేటకు చెందిన కంది…
జర తెగ్గొట్టండి సారు జర్నలిస్టుల భూమి పంచాయతి
జనం న్యూస్, మార్చ్ 29, ( తెలంగాణ స్టేట్ ఇన్చార్జ్ ములుగు విజయ్ కుమార్ )యాదాద్రి భువనగిరి జిల్ల ఒక ప్రభుత్వం పట్టాలు ఇచ్చి మురిపించింది. మరొక ప్రభుత్వం అస్సలు దాని ఉసే తీయడం లేదు ఇచ్చినా పట్టాలు ఇంట్లోకి చేరాయి.ఇచ్చిన…
బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవిస్తే కఠిన చర్యలు తప్పవు
జనం న్యూస్ మార్చి 29(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్)-మునగాల మండల వ్యాప్తంగా పలు గ్రామాలలో బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవిస్తే కఠిన చర్యలు తప్పవని మందుబాబులను మునగాల మండల ఎస్సై ప్రవీణ్ కుమార్ హెచ్చరించారు.శుక్రవారం మునగాల మండల కేంద్రంలో ఒక…
భారీ బహిరంగ సభ కోసం స్థల పరిశీలన చేసిన బిఆర్ఎస్ నేతలు
జనం న్యూస్ 28 మార్చి 2025 ( ఎల్కతుర్తి మండల్ బండి కుమార్ స్వామి రిపోర్టర్) ఎల్కతుర్తి మండల కేంద్రంలోని ఏప్రిల్ 27న జరిగే భారీ బహిరంగ సభాస్థలి కోసం స్థల పరిశీలన చేసిన హన్మకొండ జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు…
గ్రామాల్లో సన్నబియ్యం సరఫరాకు సన్నద్ధం
జనం న్యూస్ మార్చి 28 నడిగూడెం : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు చౌకధరల దుకాణాల ద్వారా నిరుపేదలకు తెలుగు సంవత్సరాది ఆరంభంలో ఉచితంగా సన్నబియ్యం పంపిణీ చేసేందుకు జిల్లా అధికార యంత్రాంగం సన్నద్ధమైంది. ఇప్పటికే సంబంధిత శాఖల అధికారులు…
ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులనుచేర్పించాలి
జనం న్యూస్ మార్చి 28:నిజామాబాద్ జిల్లాఏర్గట్ల మండలకేంద్రంలోఉన్నఅన్ని గ్రామాల విద్యార్థుల తల్లిదండ్రులు మీ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని తాడ్పాకల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలఉపాధ్యాయులుఅన్నారు.శుక్రవారం రోజునాఉపాధ్యాయులు బట్టాపూర్ గ్రామంలో విద్యార్థులతల్లిదండ్రులతో మాట్లాడుతూ ప్రభుత్వపాఠశాలలోకొనసాగుతున్న విద్యగురించివారికీ అవగహన కల్పించారు. ఈ సందర్బంగా…
ఎన్యూమరేటర్లకు మహిళా సంఘాల సభ్యులకు శిక్షణ తరగతులు
జనం న్యూస్ మార్చి 28 కాట్రేని కోన :మహిళా సంఘాల సభ్యుల హక్కు, మరియు జీవనోపాధి కొరకు వార్షిక ప్రణాళిక 2025-2026 రుణ ప్రణాళిక అంచనా తయారు చేయడం కొరకు ఎంపిక చేసిన ఎన్యుమరేటర్ లకు శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు…
ఇది చారిత్రాత్మక సభవిజయవంతం చేయడంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలి
ఇక్కడ జరిగే సభ చరిత్రలో నిలిచి పోతుంది ప్రతిష్టాత్మకంగా సన్నబియ్యం పంపిణీ దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న వారందరికీ సన్న బియ్యం –మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి జనం న్యూస్ మార్చి 29(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్)ఉగాది పర్వదినం రోజున…
పకడ్బందీగా ఎన్నికల నిర్వహణకు సలహాలు అందించాలి రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి
లా ఎన్ ఫోర్స్ మెంట్ పై జిల్లా ఎన్నికల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించిన సీఈఓ జనం న్యూస్, మార్చి 29, పెద్దపల్లి జిల్లా ప్రతినిధి: పకడ్బందీగా ఎన్నికల నిర్వహణకు సలహాలు, సూచనలు అందించాలని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి…
బంజారా భాష 8 వ షెడ్యూల్ తెలంగాణ అసెంబ్లీ తీర్మానం బంజారాలు హర్షం
జనంన్యూస్. 28. నిజామాబాదు. సిరికొండ. బంజారా భాష 8 వ షెడ్యూల్ తెలంగాణ అసెంబ్లీ తీర్మానం బంజారాలు హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో జనాభా పరంగా అత్యధికంగా 40 లక్షల పై చిలుకు ఉన్న లంబాడి ల యొక్క మాతృ…