సంక్రాంతి సెలవుల్లో జాగ్రత్తగా ఉండాలి ఎస్ఐ రామ్ లాల్
జనం న్యూస్ జనవరి 12 నారాయణపేట జిల్లా మద్దూర్ కొత్తపల్లి: మండలం మద్దూర్ కొత్తపల్లి: మండలంలోని ప్రజలు సంక్రాంతి పండుగ. ఉన్నందున పండుగ కొరకు ప్రజలు తమ సొంత ఊర్లోకి వెళ్ళేటప్పుడు తమ సొంత ఇంటిని తాళాలు వేసి వెళ్లాలి తమ…
ఘనంగా స్వామి వివేకానంద162 వ జయంతి
జనం న్యూస్ జనవరి 13 నారాయణపేట జిల్లా మద్దూర్ కొత్తపల్లి మండలం మద్దూర్ కొత్తపల్లి: మండలంలోని మద్దూర్ పెద్దిరిపాడు చౌరస్తాలో స్వామి వివేకానంద జయంతి వేడుకలు ఘనంగా జరుపుకున్నారు స్వామి వివేకానంద.162. వ.జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు…
చైనా మాంజా అమ్మితే కఠిన చర్యలు తప్పవు.. వాంకిడి ఎస్ఐ ప్రశాంత్.
జనం న్యూస్ జనవరి 12 : చైనా మాంజా అమ్మితే కఠిన చర్యలు తప్పవని ఎస్ఐ ప్రశాంత్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న సంక్రాంతి సంబరాలలో పతంగులకు చైనా మాంజా పూయడం వల్ల ,…
వివేకానంద జయంతి సందర్భంగా స్వామికి పూలమాల వేసి నివాళులు అర్పించిన కార్పొరేటర్ మాధవరం రోజా దేవి రంగారావు
జనం న్యూస్ జనవరి 12 కుకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి కార్పొరేటర్ మాట్లాడుతూ స్వామి వివేకానంద భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలను ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పారన్నారు. దేశ భవిష్యత్తు అయిన యువతకు స్ఫూర్తిదాయకంగా నిలిచిన స్వామి వివేకానంద ఆశయాలను ఆచరణలో పెడితు దేశ…
స్వామి వివేకానంద జయంతి వేడుకలలో పాల్గొన్న ఎల్లేని సుధాకరన్న..
జనం న్యూస్/జనవరి 12/కొల్లాపూర్ భారతీయ సనాతన ధర్మ ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన తాపసి,తన సందేశాల ద్వారా భారత జాతిని జాగృతం చేసిన ఋషి..అణువణువున దేశభక్తిని,ధార్మిక శక్తిని చాటిన దేవర్షి శ్రీ స్వామి వివేకానంద జయంతి సందర్భంగా కొల్లాపూర్ పట్టణంలో మదవస్వామి…
స్వామి వివేకానంద ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలి ఎమ్మెల్యే పట్టోల సంజీవరెడ్డి
జనం న్యూస్ నారాయణఖేడ్ సంగారెడ్డి జిల్లా 12.01.2025 లక్ష్మణ్ నాయక్ రిపోర్టర్ స్వామి వివేకానంద జయంతి సందర్భంగా లయన్స్ క్లబ్ మరియు టీ పి యు ఎస్ తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం యువజన సంఘాల నారాయణఖేడ్లో నిర్వహించిన కార్యక్రమంలో శాసనసభ్యులు…
ఘనంగా స్వామి వివేకానంద జయంతి వేడుకలు
జనం న్యూస్ 12 జనవరి 2025 రుద్రూర్ మండలం నిజామాబాద్ జిల్లా ( లాల్ మొహమ్మద్ జనం న్యూస్ ప్రతినిధి ) రుద్రూర్ మండల కేంద్రంలోని బిజెపి పార్టీ కార్యాలయం వద్ద ఆదివారం బిజెపి నాయకులు, కార్యకర్తలు స్వామి వివేకానంద 163…
ముగ్గురు సామాన్యులు బైకు మీద వెళ్తే పైన్ ఆటో లో నలుగురి కంటే ఎక్కువగా పైనే మరియు గవర్నమెంట్ ఆర్ టి సి బస్సు లో 120 ఎక్కువ ఎవరు వేస్తారు రేవంత్ రెడ్డి సార్
జనం న్యూస్ 12ఆదివారం రిపోర్టర్ అవుసుల రాజు ట్రాఫిక్ రూల్స్ పాటించాలని ఒక వైపు స్పెషల్ గా డ్రైవ్ గా మద్యం సేవించి వాహనాలు నడుపారాదు అని సరైన పేపర్స్ లేవని హెల్మెట్ లేదని నెంబర్ ప్లేట్ లేదని ట్రిబుల్ రైడింగ్…
నవ భారత స్ఫూర్తి ప్రదాత స్వామి వివేకానంద…
జనం న్యూస్ // జనవరి 12// జమ్మికుంట // కుమార్ యాదవ్.. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ హుజురాబాద్ శాఖ ఆధ్వర్యంలో 162 స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకొని స్వామి వివేకానంద విగ్రహానికి పులా మాల వేసి జయంతి కార్యక్రమం నిర్వహించడం…
వెలిమినేడులో స్వామి వివేకానంద జయంతి వేడుక.
జనం న్యూస్ జనవరి 13 (చిట్యాల మండలం ప్రతినిధి మహేష్). నల్గొండ జిల్లా చిట్యాల మండలం వెలిమినేడు గ్రామంలో ఆదివారం నాడు స్వామి వివేకానంద 162 వ జయంతి సందర్భంగా విగ్రహానికి పూలమాలలు వేసి జయంతి వేడుకలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్…