అప్రమత్తమైన ఆర్టీసీ డ్రైవర్… తప్పిన ప్రమాదం
జనం న్యూస్ 25 మార్చ్ విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక విజయనగరం-విశాఖ రోడ్డులో మంగళవారం రాత్రి పెను ప్రమాదం తప్పింది. మద్యంమత్తులో ఓ టిప్పర్ డ్రైవర్ హల్చల్ చేశాడు. లెండి కాలేజీ సమీపంలో పెట్రోల్ బంక్ వద్ద ర్యాష్ డ్రైవింగ్…
విజయనగరం సమగ్ర అభివృద్ధికి ఏప్రిల్ 5న సెమినార్
జనం న్యూస్ 25 మార్చ్ విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక విద్యల నగరంగా పేరుపొందిన విజయనగరం అభివృద్ధికి ఆమడ దూరంలో ఉందని పట్టణ పౌర సంక్షేమ సంఘం నాయకులు రెడ్డి శంకరరావు అన్నారు. ఎల్.బి.జి భవనంలో నిర్వహించిన మీడియా సమావేశంలో…
డ్రోన్స్ తో పేకాట, కోడి పందాల స్థావరాలపై రైడ్ నిర్వహించిన పోలీసులు
విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్ జనం న్యూస్ 25 మార్చ్ విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక విజయనగరం పట్టణం హుకుంపేట శివార్లలో పేకాట ఆడుతున్న వారిపైన, పూసపాటిరేగ మండలం వెంపడాం గ్రామ శివార్లలో కోడి పందాలు ఆడుతున్న…
గ్రామాల అభివృద్ధి కాంగ్రెస్ తోటే సాధ్యం..
20 లక్షలతో సీసీ రోడ్ల నిర్మాణం భూమి పూజమండల పార్టీ అధ్యక్షులు ఎలిగేటి ఇంద్రసేనారెడ్డ జనం న్యూస్ 25 మార్చి 2025 ( ఎల్కతుర్తి మండల్ బండి కుమార్ స్వామి రిపోర్టర్) ఎల్కతుర్తి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఎలిగేటి ఇంద్రసేనారెడ్డి…
హత్నూర ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు. తాజా మాజీ సర్పంచ్ వీరస్వామి గౌడ్
జనం న్యూస్. మార్చి 25. సంగారెడ్డి జిల్లా. హత్నూర. కాంసెన్సీ ఇంచార్జ్. (అబ్దుల్ రహమాన్)ముస్లిం మైనారిటీ సోదరులు అత్యంత పవిత్రంగా భక్తిశ్రద్ధలతో పాటించే రంజాన్ ఉపవాస దీక్షలు దిగ్విజయంగా కొనసాగుతున్నాయని. మత సమరస్యానికి ప్రతీక పవిత్ర రంజాన్ పండుగ అని హత్నూర…
నందలూరు RS టూ రాజంపేట RS బస్ పునరుద్ధరించాలి.
జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా;నందలూరు మండలంలోని పరిసర ప్రాంతాల్లో ఉన్న గ్రామాలకి బస్సు సౌకర్యం సరైన సమయపాలన లేదని, దీన్ని వల్ల అసుపత్రులకు వచ్చే రోగులు,పల్లెల నుంచి నందలూరులో చదువు కోసం వచ్చే విద్యార్థులు,ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని మంగళవారం…
ఏన్కూర్ మండల కేంద్రంలో డ్రైనేజీ వ్యవస్థ దుర్భర దుస్థితి
ఖమ్మం జిల్లా ఏన్కూర్ మండలం జనం న్యూస్ రిపోర్టర్ ఠాగూర్ మార్చి 25 : ఏన్కూర్ మండల కేంద్రంలో డ్రైనేజీ వ్యవస్థ దయనీయ స్థితి స్థానికులను ఆందోళనకు గురిచేస్తోంది. ప్లాస్టిక్, చెత్తా చెదారంతో నిండిపోయిన డ్రైనేజీ కాలువలు, మురుగునీరు రోడ్లపైకి వచ్చే…
ఏన్కూర్ మండల కేంద్రంలో ఆశా వర్కర్లు నల్ల బ్యాడ్జీలతో నిరసన ర్యాలీ
ఖమ్మం జిల్లా ఏన్కూర్ మండలం జనం న్యూస్ రిపోర్టర్ ఠాగూర్ మార్చి 25 : ఆశా వర్కర్ల యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా సిఐటియు ఆధ్వర్యంలో మంగళవారం ఏన్కూరు మండల కేంద్రంలో నిరసన ర్యాలీ చేపట్టడం జరిగింది . ఈ…
నిర్వాసితులకు రైతులకు డబ్బులు చెల్లించాకే రోడ్డు పనులు చేయాలి
వైస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి, అనకాపల్లి జిల్లా మాజీ అధ్యక్షులు బొడ్డేడ ప్రసాద్ జనం న్యూస్,మార్చి25, అచ్యుతాపురం: అనకాపల్లి జిల్లా యలమంచిలి నియోజకవర్గం మునగపాక మండలం రాష్ట్ర కార్యదర్శి బొడ్డేడ క్యాంప్ కార్యాలయంలో అనకాపల్లి నుంచి అచ్యుతాపురం రోడ్డు నిర్వాసితులు యొక్క సమస్యలుపై మునగపాక…
సైబర్ క్రైమ్ పోలీస్ ఆధ్వర్యంలో సైబర్ మోసాలపై చైతన్య పరిచేందుకు అవగాహన సదస్సు
సైబర్ క్రైమ్ జరిగిన వెంటనే www.cybercrime.gov.in నందు రిపోర్ట్ చేయండి మరియు 1930 టోల్ ఫ్రీ నెంబర్ కి ఫోన్ చెయ్యండి జనం న్యూస్, మార్చి, 26 పెద్దపల్లి జిల్లా ప్రతినిధి :ఈరోజు రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీ. అంబర్ కిశోర్…