• June 21, 2025
  • 27 views
మొక్కల పెంపకం మానవ జీవన శైలిలో ఒక భాగం కావాలి.

జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. నందలూరు మండలం నాగిరెడ్డిపల్లి పంచాయతీ లో మొక్కల పెంపకం మానవ జీవన శైలిలో ఒక భాగం కావాలని మండల ప్రత్యేక అధికారి గుణశేఖర్ పి తాహసిల్దార్ అమరేశ్వరి, ఎంపీడీవో రాధాకృష్ణ సర్పంచ్ జంబు సూర్యనారాయణలు…

  • June 21, 2025
  • 23 views
అల్లాపూర్ డివిజన్ పరిధిలో అభివృద్ధి పనులను పరిశీలించిన ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు

జనం న్యూస్ జూన్ 21 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కార్పొరేటర్ సబిహా గౌసుద్దీన్, అన్ని విభాగాల అధికారులతో సున్నం చెరువు అభివృద్ధిపై ఆ ప్రాంతాన్ని పరిశీలించి సమీక్ష నిర్వహించారు.. వర్షాకాలం వస్తున్న దృష్ట్యా అభివృద్ధి…

  • June 21, 2025
  • 120 views
వైసీపీ గిద్దలూరు మండలం యూత్ వింగ్ అధ్యక్షులుగా సిఐడి రంగారెడ్డి.!!

గిద్దలూరు ప్రతినిధి, జూన్ 21 (జనం న్యూస్): వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం యూత్ వింగ్ అధ్యక్షులు, బురుజు పల్లె ఎంపీటీసీ, శీలం రంగారెడ్డి (సిఐడి) గిద్దలూరు మండల…

  • June 21, 2025
  • 26 views
11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం..!

జనంన్యూస్. 21.నిజామాబాదు. ప్రతినిధి. నిజామాబాద్ నగరంలోని శ్రీరామ గార్డెన్ ఆర్మూర్ రోడ్ లో గల శ్రీరామ గార్డెన్లో 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం డిపార్ట్మెంట్ ఆఫ్ ఆయుష్ వారి ద్వారా ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పోలీస్ కమిషనర్ పి.సాయి…

  • June 21, 2025
  • 29 views
బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రొఫెసర్ జయశంకర్ వర్ధంతి

జనం న్యూస్- జూన్ 21- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్ విజయ్- నాగార్జునసాగర్ హిల్ కాలనీ గ్రంథాలయంలో బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రొఫెసర్ జయశంకర్ వర్ధంతిని పురస్కరించుకొని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు, ఈ సందర్భంగా కౌన్సిలర్ రమేష్ జి మాట్లాడుతూ…

  • June 21, 2025
  • 26 views
తడ్కల్ ఆరోగ్య ఉప కేంద్రంలో యోగాబ్యాసం డాక్టర్ భగవాన్ పాటిల్

యోగాభ్యాసంతో శారీరిక,మానసిక దృఢత్వం జనం న్యూస్,జున్ 21,కంగ్టి సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల పరిదిలోని తడ్కల్ ఆరోగ్య ఉప కేంద్రంలో ప్రపంచం యోగా దినోత్సవాన్ని శనివారం డాక్టర్ భగవాన్ పాటిల్,హెల్త్ అసిస్టెంట్ సమీర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా డాక్టర్ మాట్లాడుతూ…

  • June 21, 2025
  • 24 views
ఏర్గట్లలో మొక్కలు నాటే కార్యక్రమం ను ప్రారంభించిన పోలీస్ సిబ్బంది *

జనం న్యూస్ జూన్ 20:నిజామాబాద్ జిల్లా ఏర్గట్లమండలకేంద్రంలో ఏఎస్సైలక్ష్మణ్ నాయక్ ఆధ్వర్యంలో శుక్రవారం రోజునా స్థానిక పోలీస్ సిబ్బంది మొక్కలు నాటారు. ఈ సందర్బంగా ఏఎస్సై మాట్లాడుతూవనోత్సవం-2025సందర్బంగా నిజామాబాద్ కమిషనర్ అఫ్ పోలీస్ ఆదేశాల మేరకు పోలీస్ వారికీ సంబందించిన భూమి…

  • June 21, 2025
  • 24 views
యోగ ఏకాగ్రతను పెంపొందించడానికి తోడ్పడుతుంది

జనం న్యూస్ జూన్ 21 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ మన ఋషులు మానవాళికి ఇచ్చిన వరం యోగ అయితే దాన్ని విశ్వ జానీ నం చేసిన మహానీయుడు ప్రధాని నరేంద్ర మోడీ 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం లో భాగంగా…

  • June 21, 2025
  • 24 views
శ్రీ సాయి కృష్ణా వాకర్స్ క్లబ్’ ఆధ్వర్యంలో’ “అంతర్జాతీయ యోగా దినోత్సవం”

జనం న్యూస్ 21 జూన్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక అంతర్జాతీయ యోగా దినోత్సవం,జూన్ 21st, శనివారం పురస్కరించుకొని శ్రీ సాయికృష్ణ వాకర్స్ క్లబ్ అధ్యక్షులు తాడ్డి ఆదినారాయణ ఆధ్వర్యంలో శుక్రవారం ఉదయం అయ్యన్నపేట జంక్షన్ వద్దనున్న నడక మైదానంలో…

  • June 21, 2025
  • 26 views
మాజీ సైనికుల యోగాంధ్ర

జనం న్యూస్ 21 జూన్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ మరియు జిల్లా సైనిక సంక్షేమ అధికారి కార్యాలయము, విజయనగరం ఆధ్వర్యంలో మాజీ సైనికులచే యోగాంధ్ర కార్యక్రమము స్థానిక రెడ్ క్రాస్ సొసైటీ లో…

Social Media Auto Publish Powered By : XYZScripts.com