• June 18, 2025
  • 19 views
బదిలీపై వెళ్తున్న ఉపాధ్యాయునికి వీడ్కోలు పలికిన విద్యార్థులు

జనం న్యూస్. తర్లుపాడు మండలం జూన్ 18. ఈరోజు తర్లపాడు మండలం లక్ష్మక్కపల్లి ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు కశ్శెట్టి.జగన్ బాబు లక్ష్మక్క పల్లి నుండి జగన్నాధపురం బదిలీ అయిన సందర్భంగా లక్ష్మక్క పల్లి గ్రామ ప్రజలు జగన్ బాబు చేసిన సేవలు…

  • June 18, 2025
  • 25 views
వైసీపీ పుస్తకాలు చెత్తబుట్టలో వెయ్యండి’

జనం న్యూస్ 18 జూన్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక కూటమి ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తూ వైసీపీ విడుదల చేసిన పుస్తకాలను చెత్తబుట్టలో వేయాలని టీడీపీ జిల్లా అధ్యక్షుడు కిమిడి నాగార్జున అన్నారు. ఈ మేరకు మంగళవారం విజయనగరంలో జరిగిన…

  • June 18, 2025
  • 23 views
మామూలు మత్తులో అధికారులు

జనం న్యూస్ 18 జూన్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక విజయనగరం జిల్లా గుర్ల మండలం గూడెం గ్రామ సమీపంలో అక్రమంగా టేకు తోటలో గత నాలుగు రోజులుగా ఆవులను బంధించిన పశు వ్యాపారులు నీళ్లు దానా లేక రోధిస్తున్న…

  • June 18, 2025
  • 25 views
తనను తాను చెక్కుకున్న శిల్పి చిట్టిబాబు..రిటైర్డ్ ఐజీ ఎల్ కే వీ రంగారావు..జాతీయ అవార్డు గ్రహీత చిట్టిబాబుకు ఘన సన్మానం..

జనం న్యూస్ 18 జూన్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక స్వాతంత్య్ర సమరయోధుడు, భారత రాజ్యాంగ విధాన పరిషత్ సభ్యుడు, భారత రత్న సి సుబ్రహ్మణ్య పేరిట నేషనల్ ఫౌండేషన్ ఫర్ ఇండియా వారిచే అందుకున్న జాతీయ అవార్డు గ్రహీత…

  • June 18, 2025
  • 23 views
“ప్రతి పనికి నిధులు విడుదల చేయాలి”

జనం న్యూస్ 18 జూన్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక గ్రామీణాభివృద్ధి జరగాలంటే ఉపాధిహామీ పథకంలో పనిచేసిన ప్రతి పనికి వెంటనే నిధులు విడుదల చేయాలని లోక్‌ సత్తా రాష్ట్ర అధ్యక్షుడు బీశెట్టి బాబ్జీ డిమాండ్‌ చేశారు. ఈ మేరకు…

  • June 18, 2025
  • 31 views
రైతుల ఖాతాలలో వానాకాలం పంట పెట్టుబడి నిధులు జమ..!

జనంన్యూస్. 18.నిజామాబాదు. ప్రతినిధి. రైతు భరోసాతో అన్నదాతకు ఆదరువు కల్పించిన ప్రభుత్వం. వ్యవసాయాన్ని పండుగలా మారుస్తూ, రైతులకు బాసటగా నిలవాలనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న రైతు భరోసా పథకం వ్యవసాయ ఆధారిత ప్రాంతమైన నిజామాబాద్ జిల్లాలోని చిన్న,…

  • June 18, 2025
  • 93 views
వృద్ధ ఫిర్యాదుదారురాలు పట్ల హుటాహుటిన స్పందించిన పోలీసు కమిషనర్..!

జనంన్యూస్. 18. నిజామాబాదు. ప్రతినిధి. నిజామాబాదు పోలీస్ కమిషనర్ క్యాంప్ కార్యాలయానికి వృద్ధురాలు తన గోడు వినిపించుకోవడానికి పోలీస్ క్యాంప్ కార్యాలయానికి రావడం జరిగింది. సాయంత్రం సమయంలో అప్పుడే అటువైపు నుంచి క్యాంపు కార్యాలయానికి వస్తున్న నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి…

  • June 18, 2025
  • 37 views
ముఖ్యమంత్రికి. ఎమ్మెల్యేకు. పాలాభిషేకం..!

జనంన్యూస్. 18.సిరికొండ ప్రతినిధి. నిజామాబాదు రూరల్ నియోజకవర్గం లోని వెనుకబడిన ప్రాంతం సిరికొండ. మండలం లోని చీమన్ పల్లి గ్రామం లో . రైతులకు వానాకాలం పంట పెట్టుబడి కొరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాటకు కట్టుబడి రైతులకు ఆసరాగా నిలిచి…

  • June 17, 2025
  • 38 views
ప్రభుత్వ విద్యాసంస్థల ద్వారా గుణాత్మక విద్య

జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే జనం న్యూస్ జూన్ 17 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో ప్రభుత్వ విద్యా సంస్థల ద్వారా విద్యార్థులకు విలువలు కలిగిన గుణాత్మక విద్య అందించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని…

  • June 17, 2025
  • 61 views
ఎర్నేని ఆధ్వర్యంలో ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి జన్మ దిన వేడుకలు

జనం న్యూస్ జాన్ 18 కోదాడ నియోజకవర్గ అభివృద్ధి ఎమ్మెల్యే పద్మావతి, మంత్రి ఉత్తమ్ తోనే సాధ్యం అని కోదాడ మాజీ సర్పంచ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఎర్నేని బాబు అన్నారు. మంగళవారం కోదాడ పట్టణం లోని శకుంతల థియేటర్…

Social Media Auto Publish Powered By : XYZScripts.com