అంబేద్కర్ యువజన సంఘం నాయకులు రక్తదానం
ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు. జనం న్యూస్ // ఏప్రిల్ // 14 // కుమార్ యాదవ్ // జమ్మికుంట).. తెలంగాణ అంబేద్కర్ యువజన సంఘం హుజురాబాద్ నియోజకవర్గ ఇంఛార్జి రాచపల్లి సాగర్ అధ్వర్యంలో, డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ 134వ…
భారతదేశ గర్వించదగ్గ మహానుభావుడు డా. బి.ఆర్. అంబేద్కర్ – AGP
జనం న్యూస్, ఏప్రిల్ 15, పెద్దపల్లి జిల్లా ప్రతినిధి మహనీయ మూర్తి , గౌరవ, శ్రీ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా పెద్దపెల్లి జిల్లా కేంద్రంలోని AGP కార్యాలయంలో వారి చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించినపెద్దపెల్లి సీనియర్ సివిల్…
రామగుండం కమిషనరేట్ లో అంబేద్కర్ జయంతి వేడుకలు
జనం న్యూస్,ఏప్రిల్ 15, పెద్దపల్లి జిల్లా ప్రతినిధి భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి వేడుకలను రామగుండం పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకోని కమిషనరేట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రామగుండం…
అంబేడ్కర్ ఆశయ సాధన దిశగా మనమంతా కృషి చేయాలి…. పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణా రావు
ప్రపంచ మేధావి భారతరత్న బాబా సాహెబ్ డాక్టర్.బి.ఆర్.అంబేద్కర్ విద్య ద్వారా జీవితంలో ఉన్నత స్థాయి సాధ్యం బస్టాండ్ చౌరస్తా ను అంబేద్కర్ కూడలిగా నామకరణం చేయాలి దసరా నాటికి పెద్దపల్లిలో బస్సు డిపో ప్రారంభానికి కృషి 9 మంది కులాంతర వివాహం…
రాజ్యాంగ స్పూర్తితో ప్రజల సంక్షేమ ఎజెండాగా ప్రజా ప్రభుత్వ పాలన…..రాష్ట్ర ఐటి, పరిశ్రమలు శాసన సభ వ్యవహారాల శాఖా మాత్యులు డి.శ్రీధర్ బాబు
రోడ్డు నిర్మాణ పనులను నాణ్యతతో పూర్తి చేయాలి మంథని పట్టణంలో ఎస్సీ కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి కోటి రూపాయలు మంజూరు 101 కోట్ల 90 లక్షల రూపాయల రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి శ్రీధర్ బాబు జనం న్యూస్,…
వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే జిఎంఆర్
జనం న్యూస్ ఏప్రిల్ 14 సంగారెడ్డి జిల్లా పటాన్ చేరు రైతులు ఆరుగాలం కష్టించి పండించిన ధాన్యాన్ని దళారులకు విక్రయించకుండా.. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో విక్రయించాలని పటాన్చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి రైతులకు విజ్ఞప్తి చేశారు.సంగారెడ్డి…
వి సీ కే పార్టీకార్యాలయం లో అంబేద్కర్ 135 వ జయంతి కార్యక్రమం జరిగింది,
జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఏప్రిల్ 14 రిపోర్టర్ సలికినీడి నాగరాజు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వి సి కె పార్టీ పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి నియోజకవర్గ ఇన్చార్జి వంజా జాన్ ముత్తయ్య మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాణంలో…
బడుగు వర్గాల ఆశాజ్యోతి బాబా సాహెబ్ అంబేద్కర్ : జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్.
జనం న్యూస్ 14 ఏప్రిల్ ( కొత్తగూడెం నియోజకవర్గ ప్రతినిధి కురిమెల్ల శంకర్ ) అంటరాని తనం వల్ల ఎన్నో ఇబ్బందులు ఎదురైన అవమానాలకు ఆయధంగా మలచుకుని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రపంచ మేధావి అయ్యారని జిల్లా కలెక్టర్ జితేష్ వి.…
రామడుగు గ్రామంలో అంబేద్కర్ జయంతి..!
జనంన్యూస్.14. నిజామాబాదు సిరికొండ. ప్రతినిధి. నిజామాబాదు జిల్లా సిరికొండ మండల కేంద్రం లోని తాళ్ల రామడుగు గ్రామం లో భారత రాజ్యాంగ నిర్మాత డా. బాబా సాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్బంగా సమాజంలో అందరికి సమానంగా స్వేచ్ఛ, సమానత్వం, ఓటు హక్కులను…
ఉమ్మడి కొరపెల్లి గ్రామంలో ఘనంగా బాబా సాహెబ్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు
జనం న్యూస్ // ఏప్రిల్ // 14 // కుమార్ యాదవ్ // జమ్మికుంట.. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా జమ్మికుంట మండలం వెంకటేశ్వర పల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుల ఆధ్వర్యంలో, అంబేద్కర్…