జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. అన్నమయ్య జిల్లా నందలూరు మండలంలో గల మహాత్మ జ్యోతి భాఫులే ఆంధ్ర ప్రదేశ్ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల పాఠశాల మరియు కళాశాల నందలూరు విద్యార్థినులు కడప స్పోర్ట్స్ స్కూల్ మరియు పులివెందులలో స్కూల్…
జనం న్యూస్**ఎన్టీఆర్ జిల్లా* *ఇబ్రహీంపట్నం మండలం**సెప్టెంబర్ 17**స్త్రీలు ఆరోగ్యంగా ఉంటేనే దేశం బాగుంటుందన్న ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని కొండపల్లి మునిసిపాలిటీ చైర్మన్ చెన్నుబోయిన చిట్టిబాబు అన్నారు.కొండపల్లి మునిసిపాలిటీ పరిధిలోని కొత్త గేట్, ఖిల్లా రోడ్ ప్రభుత్వ…
జనం న్యూస్ సెప్టెంబర్ 17: నిజామాబాద్ జిల్లా ఏర్గట్లమండల కేంద్రంలో స్థానిక విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో బుధవారం విశ్వకర్మ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా సంఘ సభ్యులు మాట్లాడుతూ, “భూమి, జలం, అగ్ని, గాలి, బ్రహ్మ, విష్ణు, శివుడు, నక్షత్రాలు…
జనం న్యూస్, తేదీ.15-9-2025.భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం.రిపోర్టర్ బాలాజీపాల్వంచ మండలం లంబాడీ జేఏసీ ఆధ్వర్యంలో లంబాడి ఆత్మగౌరవ ర్యాలీకి పాల్వంచ మండలం టౌన్ నుండి పెద్ద ఎత్తున లంబాడ సోదరులు మహిళలు పాల్గొన్నారు బంజారా సోదరులు పాల్వంచ కాలనీ గేటు…
జనం న్యూస్ సెప్టెంబర్ 15 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ కాట్రేనికోన మావుళ్ళమ్మ తల్లి ఆలయ అర్చకులు సినీనటుడు పుష్ప సురేష్ శర్మకి ప్రత్యేక పూజలు నిర్వహించి దుశ్శాలువా కప్పి ఆయన్ని అభినందించారు తేజ సజ్జ హీరోగా నటించిన ఈ చిత్రంలో…
జనం న్యూస్ సెప్టెంబర్ 15 ప్రతినిధి గ్రంధి నానాజీ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్సీ, ఎస్టి కమీషన్ విజిలెన్స్ & మానటరింగ్ కమిటీ డైరెక్టర్ గా నియమితులైన సందర్బంగా ఉమ్మడి గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖరం…
పట్టించుకోని ఇరిగేషన్ అధికారులు. జనం న్యూస్.సెప్టెంబర్ 14. సంగారెడ్డి జిల్లా. హత్నూర. హత్నూర మండలం రెడ్డి ఖానాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని చాక్ చెరువుకు బుంగ పడడంతో నీళ్లు మొత్తం వృధాగా పోతున్నాయని గ్రామస్తులు తెలిపారు.ఇటీవల కురిసిన వర్షాలకు గ్రామాలలో చెరువులు…
ఖిద్మాట్ ఏ కల్క్ ఆధ్వర్యంలో అన్నదానం ఏర్పాటు. జనం న్యూస్.సెప్టెంబర్ 14. సంగారెడ్డి జిల్లా. హత్నూర. హత్నూర మండలంలోని మేజర్ గ్రామపంచాయతీ అయిన దౌల్తాబాద్ గ్రామంలో ఆదివారం ముస్లిం మైనారిటీ సోదరులు ఖిద్మాట్ ఏ కల్క్అధ్వర్యంలో మిలాద్-ఉన్- నబీ వేడుకలను ఘనంగా…
జనం న్యూస్ 15 సెప్టెంబర్ వికారాబాద్ జిల్లా. వికారాబాద్ జిల్లా పరిధిలో ఓ ప్రైవేటు ఫామ్ హౌస్ లో 1992- 93 కీసరగుట్ట రెసిడెన్షియల్ పాఠశాలలో ఆ సంవత్సరంలో పదో తరగతి పూర్తి చేసుకున్న పూర్వ విద్యార్థులు ప్రతి మూడు సంవత్సరాలకు…
జనం న్యూస్ 15 సెప్టెంబర్ 2025 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్. కొనసాగించాలి.సిఐటియు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఏ వెంకటస్వామి వివి నరసింహ ఈరోజు ఉండవెల్లి మండల కేంద్రంలో తెలంగాణ బిల్డింగ్ అధర్ కన్స్ట్రక్షన్…