జనం న్యూస్, సెప్టెంబర్ 12, ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్, ములుగు విజయ్ కుమార్) సిద్దిపేట జిల్లా మర్కుక్ మండల్ గ్రామం పాములపర్తి లో ఉల్లాస అనే కార్యక్రమంలో చదువురాని మహిళలు ను సర్వే చేసి అందరిని తీసుకొని పదిమందికి ఒక…
జనం న్యూస్ సెప్టెంబర్ 12 సంగారెడ్డి జిల్లా పటాన్ చేరు మండలం ఇస్నాపూర్ మున్సిపాలిటీ పరిధిలో ఆంధ్రా కాలనీ పట్టా పగలు విద్యుత్ దీపాలు వెలుగుతున్న మున్సిపల్ అధికారులు పట్టించుకోవడం లేదు.విద్యుత్ ఆదా చేయాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ఎల్ఇడి బల్బులను తీసుకొచ్చింది.…
జనం న్యూస్ సెప్టెంబర్ 12 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జిల్లా బీజేవైఎమ్ జిల్లా అధ్యక్షుడు ఈశ్వర్ గౌడ్ అధ్యక్షతన అమలాపురం పట్టణం ఎర్ర వంతెన నందు స్వామి వివేకానంద విగ్రహం వద్ద దిగ్విజయ దివాస్ కార్యక్రమం…
మహా ముత్తారం మండలం సెప్టెంబర్ .12 జనం న్యూస్ మహా ముత్తారం మండలంలో నేడు తెలంగాణ రాష్ట్ర ఐటీ పరిశ్రమలు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు. పర్యటించారు మహా ముత్తారం మండలంలో రెండు కోట్ల 30 లక్షలతో…
జనం న్యూస్ సెప్టెంబర్ 12(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్)- మునగాల మండల స్థాయి ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎన్నికైన 20 మంది ఉపాధ్యాయులను గురువారం ఘనంగా సన్మానించినట్లు, ఎంఈఓ పిడతల వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి ఉపాధ్యాయుల సంఘాల సహకారం అభినందనీయమన్నారు.…
జనం న్యూస్ సెప్టెంబర్ 11 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ నేపాల్ అల్లర్లలో తెలుగువారిని రక్షించడంలో విద్యాశాఖ మంత్రి లోకేష్ కృషి అభినందనీయం: ఎమ్మెల్సీ సోము వీర్రాజు అన్నారు నేపాల్ అల్లర్లలో చిక్కుకున్న సుమారు 257 మంది తెలుగువారిని రక్షించడంలో విద్యాశాఖ…
జనం న్యూస్ సెప్టెంబర్ 12 బీబీపేట మండలం కామారెడ్డి జిల్లా ఇటలీల కురిసిన అకాల వర్షాలకు దెబ్బతిన్న పొలాల్లో ఇసిక తొలగించడానికి ఉపాధి హామీ పథకం కింద సర్వే నిర్వహించడం జరిగింది. వారందరి కూడా ల్యాండ్ డెవలప్మెంట్ చేసి ఇవ్వబడును ఎవరైతే…
జనం న్యూస్,సెప్టెంబర్11,అచ్యుతాపురం: మండలం లోగల పూడిమడక పంచాయతీ పల్లిపేట గ్రామానికి చెందిన 19 ఏళ్ల యువతి అదృశ్యమైనట్టు ఆమె తల్లి గురువారం స్థానిక పోలీస్ స్టేషన్కు ఫిర్యాదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..అచ్యుతాపురం సెజ్ పరిధిలో గల బ్రాండిక్స్ కంపెనీలో…
జనంన్యూస్. 11.సిరికొండ.ప్రతినిధి. సిరికొండ మండల కేంద్రం నుండి 9 కిలోమీటర్ల దూరంలో గల దట్టమైన అడవిలో వెలసిన శ్రీ శ్రీ శ్రీ పర్వత వర్ధిని సహిత లొంక రామలింగేశ్వర స్వామి ఆలయ మహా క్షేత్రాన్ని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య…
జనం న్యూస్ సెప్టెంబర్ 11 నడిగూడెం రైతులకు సరిపడా యూరియా వచ్చేంత వరకు మా పోరాటం ఆగదని తెలంగాణ రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి బెల్లంకొండ సత్యనారాయణ అన్నారు.గురువారం తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా నడిగూడెం…