చెట్లు ప్రగతికి మెట్లు : ఎస్ఐ రామకృష్ణ
జనం న్యూస్ 6జూన్. కొమురం భీమ్ జిల్లా. డిస్ట్రిక్ట్ స్టాఫ్ఫర్. సిర్పూర్( యు ):మండల కేంద్రంలోని రక్షకభట నిలయంలో ఎస్సై రామకృష్ణ ఆధ్వర్యంలో హరితవనం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా 450 మొక్కలను నాటినట్లుగా ఆయన తెలిపారు. అనంతరం మాట్లాడుతూ ప్రపంచ…
కోళ్ల ఫారంను ఊరికి దూరంగా తరలించాలి-జనసేన మండల పార్టీ అధ్యక్షులు రాజశేఖర్
జనం న్యూస్ 06 జూన్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక గ్రామాలలో కోళ్ల ఫారం పెట్టాలి అంటే ప్రభుత్వం నుండి కొన్ని రూల్స్ నిబంధనలను తప్పనిసరిగా ఆచరిస్తూ సంబంధిత సర్టిఫికెట్లను అందుబాటులో ఉంచాలి. స్థల ఎక్విటేషన్ దగ్గర నుంచి సంబంధిత…
మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడుదాం
జనం న్యూస్ 06 జూన్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక విజయనగరం బీజేపీ ఆధ్వర్యంలో అంతర్జాతీయ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని, జూన్ 5 నుంచి ఆగస్టు 15 వరకు ప్రతి ఒక్కరూ తమ మాతృమూర్తి పేరుతో ఒక మొక్క నాటి…
జాతర్లు, సభలు, సమావేశాల్లో నిఘాకు అత్యాధునిక డ్రోన్
విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్ జనం న్యూస్ 06 జూన్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక జిల్లాలో నిర్వహించే సభలు, సమావేశాలు, జాతర్లలో మరింత నిఘాను ఏర్పాటుకు ప్రత్యేకంగా రూపొందించిన2 టెథర్డ్ డ్రోన్ (Tethered Drone) ను…
ప్రజల సేవ కోసం దేవుడు పంపిన దూత
కార్యదర్శి కృష్ణమూర్తి జనం న్యూస్ 6 జూన్ భీమారం మండల ప్రతినిధి కాసిపేట రవి మంచిర్యాల జిల్లా భీమారం మండలం కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్న కృష్ణమూర్తి అనారోగ్య కారణంగా మరణించడంతో విషాద ఛాయలు అలుముకున్నాయి హైదరాబాద్ యశోద హాస్పిటల్లో చికిత్స పొందుతూ…
జాతీయ లోక్ ఆదాలత్ ను సద్వినియోగం చేసుకోవాలి, పరిగి సీఐ.
జనం న్యూస్ జూన్ 6, వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గం, ఈనెల 14న నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలను సద్వినియోగం చేసుకోవాలని పరిగి సిఐ శ్రీనివాస్ రెడ్డి అన్నారు. జాతీయ లోక్ అదాలతో క్రిమినల్ కేసులు, డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు,…
యాక్సిడెంట్లో యువకుడి మృతి
జనం న్యూస్ 06 జూన్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక విజయనగరంలో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు. కొండకరకాంకు చెందిన ప్రమోద్ కుమార్, చిన్నారావు సునీల్ బైక్పై విజయనగరం నుంచి తమ స్వగ్రామానికి వెళ్తున్నారు.…
భూ సమస్యలు పరిష్కరించుటకే, భూ భారతి సదస్సులు.
జనం న్యూస్, జూన్ 6, ఝరాసంగం మండలం, సంగారెడ్డి జిల్లా. ( జహీరాబాద్ నియోజకవర్గం ప్రతినిధి, చింతలగట్టు నర్సిములు ) భూ సమస్యలను పరిష్కరించడానికే, రెవెన్యూ సదస్సులను నిర్వహించడం జరుగుతుందని, ఝరాసంగం మండల తహసిల్దార్, తిరుమల రావు అన్నారు. శుక్రవారం మండల…
పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత
జాతీయ పర్యావరణ దినోత్సవం ను పురస్కరించుకొని ఆసిఫాబాద్ ఏఎస్పీ చిత్తరంజన్ ఐపీఎస్ ఆధ్వర్యంలో మొక్కలు నాటిన జిల్లా పోలీసులు జనం న్యూస్ జూన్ 05 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా పోలీస్ కార్యాలయ ఆవరణలో వనమహోత్సవం కార్యక్రమంలో…
సహజ సిద్ధమైన మల్బరీ మొక్కలు ప్రకృతిని కాపాడుతాయి..
జాయింట్ డైరెక్టర్ పట్టు పరిశ్రమ అధికారి డి. అనసూయ.. జనం న్యూస్ 5 జూన్ 2025 (ఎల్కతుర్తి మండల్ బండి కుమారస్వామి రిపోర్టర్) ఎల్కతుర్తి మండల కేంద్రంలోని ప్రభుత్వ పట్టు పరిశ్రమ శాఖ సి. ఆర్. సి. ఫారం లో జాయింట్…