బిచ్కుంద సెప్టెంబర్ 4 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండల కేంద్రంలోని మంగలి గల్లీలో శ్రీ చత్రపతి శివాజీ గణేష్ మండలి ఏర్పాటుచేసిన శ్రీ విగ్నేశ్వర(శ్రీ గణపతి దేవుని) చేతిలో ఉన్న లడ్డును తొమ్మిది రోజులు వివిధ…
వినాయక శోభాయాత్ర లో డీజేల వినియోగంపై మరియు బాణాసంచా వాడకం పై నిషేధం శాంతియుత ప్రశాంతమైన వాతావరణంలో అంగరంగ వైభవంగా వినాయక శోభయాత్ర నిర్వహించుకోవాలి పోలీస్ కమిషనర్ బి. అనురాధ, జనం న్యూస్, సెప్టెంబర్ 4, ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్…
జనం న్యూస్ – సెప్టెంబర్ 4- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్ విజయ్- నాగార్జునసాగర్ నందికొండ మున్సిపాలిటీ హిల్ కాలనీ మెయిన్ బజార్ లోని స్కూల్ ఆఫ్ ఆక్స్ఫర్డ్ లో గురుపూజోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. సర్వేపల్లి రాధాకృష్ణ చిత్రపటానికి పూలమాలలు వేసి…
జనం న్యూస్ : 4 సెప్టెంబర్ గురువారం;సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి వై.రమేష్ : సిద్దిపేట పట్టణం భారత్ నగర్ లోని శ్రీవాణి స్కూల్ లో టీచర్స్ డే వేడుకలు ఆనందోత్సాహాల మధ్య ఘనంగా జరిగాయి. భారతదేశ ద్వితీయ రాష్ట్రపతి, మహానుభావుడు డాక్టర్…
జనం న్యూస్ :4 సెప్టెంబర్ గురువారం; సిద్దిపేట నియోజిక వర్గ ఇన్చార్జి వై.రమేష్ ; ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని గురువారం రోజు సిద్దిపేటలోని బ్రహ్మా కుమారీస్ వారు ముందస్తు ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలను నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులను సాధారంగా ఆహ్వానించి…
జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట సెప్టెంబర్ 4 రిపోర్టర్ సలికినీడి నాగు సెల్ 9550978955 రైతులు కలెక్టర్ కు పెట్టుకున్న అర్జీ పై మూడు వారాల లోగా సమాధానం ఇవ్వాలని హైకోర్టు ఆదేశం. చిలకలూరిపేట మండలం యడవల్లి గ్రామం లో…
జనం న్యూస్ 04 సెప్టెంబర్( కొత్తగూడెం నియోజకవర్గం ) సెప్టెంబర్ 7న హైదరాబాద్ లో సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఐఎఫ్ టియు ఆధ్వర్యంలో జరిగే కాంట్రాక్టు,ఔట్సోర్సింగు వర్కర్ల రాష్ట్ర సదస్సును జయప్రదం చేయాలని భారత కార్మిక సంఘాల సమాఖ్య రాష్ట్ర ఉపాధ్యక్షులు…
జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట సెప్టెంబర్ 4 రిపోర్టర్ సలికినీడి నాగు సెల్ 9550978955 రైతు భరోసా కేంద్రాలను రైతు బాధిత కేంద్రాలుగా మార్చిన ఘనుడు జగన్ కట్ట యూరియా కోసం రైతులు ఆర్బీకేల వద్ద పడిగాపులు పడేలా చేశాడు…
జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట సెప్టెంబర్ 4 రిపోర్టర్ సలికినీడి నాగుసెల్ 9550978955 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ మరియు నివారణ సంస్థ ఆదేశాలు మేరకు, పల్నాడు జిల్లా ఎయిడ్స్ నియంత్రణ మరియు నివారణ సంస్థ (దిశ ) పర్యవేక్షణలో…
జనం న్యూస్ సెప్టెంబర్ 5 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి శేర్లింగంపల్లి నియోజకవర్గం వివేకానంద నగర్ డివిజన్ ఆర్పి కాలనీ ప్రాథమిక ప్రభుత్వ పాఠశాలలో సెప్టెంబర్ 5 ఉపాధ్యాయుల దినోత్సవం సందర్భంగా ఈరోజు ఉపాధ్యాయులందరికీ సన్మాన కార్యక్రమం నిర్వహించారు.పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఇందిరా…