• June 4, 2025
  • 33 views
భూ సమస్య లు పరిష్కరించాటానికే రెవిన్యూ సదస్సులు

జనం న్యూస్ జాన్ 05(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్) భూ సమస్యలను పరిష్కరించటానికే రెవిన్యూ సదస్సులను నిర్వహించటం జరుగుతుందని కోదాడ ఆర్డివో సూర్యనారాయణ అన్నారు. బుధవారం మునగాల మండల పరిధిలోని గణపవరం గ్రామంలో రెవిన్యూ సదస్సులో ఆయన పాల్గొని రైతుల…

  • June 4, 2025
  • 32 views
నాణ్యత ప్రమాణాలు పాటించని బేకరిల యాజమాన్యం

జనం న్యూస్ జూన్ 04 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్‌ పట్టణంలోని పలు బేకరి లలో నాణ్యత ప్రమాణాలు పాటించకుండా కుళ్ళిన, బూజు పట్టిన ఆహార పదార్థాలను విక్రయిస్తున్నారు. కాగజ్‌నగర్‌ పట్టణంలోని విజేత హాస్పిటల్ ప్రక్కన…

  • June 4, 2025
  • 33 views
రెబ్బెన ఫారెస్ట్ నర్సరీ కార్మికులకు పెండింగ్లో ఉన్న వేతనాలు వెంటనే చెల్లించాలి,

లేనిపక్షంలో డి ఎఫ్ ఓ కార్యాలయాన్ని ముట్టడిస్తాం ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి బోగే ఉపేందర్ జనం న్యూస్ జూన్ 04 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో కుమురం బీం ఆసిఫాబాద్ జిల్లాలోని రెబ్బెన మండల కేంద్రంలో ఫారెస్ట్ నర్సరీలో పనిచేస్తున్న కార్మికులకు…

  • June 4, 2025
  • 31 views
కూటమి పాలనకు ఏడాది

పీడ విరగడై ఏడాది పేరుతో వేడుకలు జనం న్యూస్,జూన్ 04,అచ్యుతాపురం: ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి పాలనకి ఏడాది పూర్తవడంతో జనసేన కీలక నిర్ణయం తీసుకుంది..కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో.. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో సీఎం నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం…

  • June 4, 2025
  • 36 views
గ్రామాల అభివృద్ధి కాంగ్రెస్ తోనే సాధ్యం

జనం న్యూస్ జూన్ 04 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో గ్రామాల అభివృద్ధి కాంగ్రెస్ తోనే సాధ్యమని జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు జువ్వాజి అనిల్ గౌడ్ అన్నారుతిర్యాణి మండల కేంద్రంలోని ఎల్లమ్మ గుడి, గంగాపూర్ జంగుబాయి గుడి, ఆవరణంలో నిర్మించే రేకుల…

  • June 4, 2025
  • 30 views
పల్లంకుర్రు గ్రామం, తెలుగుదేశం పార్టీ నూతన గ్రామ కమిటీ ఎన్నిక

జనం న్యూస్ జూన్ 4 ముమ్మిడివరం ప్రతినిధి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలం, పల్లం కురు 04/06/2025 న జరిగిన గ్రామ కమిటీ సమావేశం లో నూతన గ్రామ కమిటీ కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది గ్రామ…

  • June 4, 2025
  • 28 views
భూ భారతి చట్టం అవగాహనా సదస్సులో పాల్గొన్న ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య

పయనించే సూర్యుడు జూన్ 4 (పొనకంటి ఉపేందర్ రావు ) టేకులపల్లి మండలంలో మొదలైన భూ భారతి అవగాహన సదస్సులో భాగంగా బోడు గ్రామం నందు నిర్వహిస్తున్న అవగాహన సదస్సును సందర్శించిన ఇల్లందు నియోజకవర్గ శాసనసభ్యులు కోరం కనకయ్య ఈ సందర్బంగా…

  • June 4, 2025
  • 39 views
ఆర్ఎంపి పి.ఎం.పి డాక్టర్లపై కేసులు నమోదు

పయనించే సూర్యుడు గాంధారి 05/06/25 గాంధారి మండల కేంద్రంలో గల వివిధ ఆసుపత్రులలో కొంతమంది ఆర్ఎంపి/ పి.ఎం.పి డాక్టర్లు కేవలం ప్రధమ చికిత్స మాత్రమే చేయకుండా అర్హతకు మించి ఇంజక్షన్లు మరియు టాబ్లెట్స్ ఇస్తున్నారని అంతే కాకుండా వారి ఆసుపత్రులలో సెలైన్…

  • June 4, 2025
  • 27 views
7వ తేదీన శ్రీ అభయాంజనేయ స్వామి తృతీయ వార్షికోత్సవం.

జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. నందలూరు మేజర్ న్యూస్: కోనరాచపల్లి అరుంధతి వాడ నందు వెలసిన శ్రీ అభయాంజనేయ స్వామి వారి తృతీయ వార్షికోత్సవ సందర్భంగా ఈ నెల 7వ తేదీ శనివారం శ్రీ సీతారాముల కళ్యాణం నిర్వహించడం జరుగుతుందని…

  • June 4, 2025
  • 30 views
పెద్దమ్మ తల్లి దేవాలయ విగ్రహాలకు లక్ష అందించిన కాంగ్రెస్ పార్టీ యూత్ నాయకుడు సతీష్

జనం న్యూస్ జూన్ 4 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలంలోని సాధనపల్లి గ్రామంలో ముదిరాజులు తమ ఆరాధ్యదైవం పెద్దమ్మ తల్లి దేవాలయ నిర్మాణానికి నేపథ్యంలో అదే గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ యూత్ నాయకుడు మిట్టపల్లి సతీష్…

Social Media Auto Publish Powered By : XYZScripts.com