గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట స్వయం సహాయక సంఘాల మహిళలకు వడ్డీ లేని రుణం పేదలకు అండగా ప్రభుత్వం జనం న్యూస్ సెప్టెంబర్ 04 సంగారెడ్డి నియోజకవర్గంలో నూతన రేషన్ కార్డులు, కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ.ప్రజా…
జనం న్యూస్ సెప్టెంబర్ 4 జహీరాబాద్ నియోజకవర్గం లో రంగ రంగ వైభవంగా వినాయక నిమర్జనంకు అంతా సిద్ధం జహీరాబాద్ మున్సిపాలిటీ ఏరియా అన్ని కాలనీలలో ఈరోజు సాయంత్రం వినాయక శోభాయాత్ర ప్రారంభం అవుతుంది భవాని మందిర్ చౌరస్తా నుండి నేరుగా…
జనం న్యూస్ సెప్టెంబర్ 4 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ కూటమి ప్రభుత్వం ఆటో డ్రైవర్స్ ఎన్నికల ముందు ఇచ్చిన హామీల అమలు చేసి వారి సమస్యలు పరిష్కారం చేయాలని ఆంధ్రప్రదేశ్ ఆటో డ్రైవర్స్ &వర్కర్స్ ఫెడ రేషన్ ఏఐటీయూసీ అధ్యక్షులు…
జనం న్యూస్ సెప్టెంబర్ 4 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ కూటమి ప్రభుత్వం ఆటో డ్రైవర్స్ ఎన్నికల ముందు ఇచ్చిన హామీల అమలు చేసి వారి సమస్యలు పరిష్కారం చేయాలని ఆంధ్రప్రదేశ్ ఆటో డ్రైవర్స్ &వర్కర్స్ ఫెడ రేషన్ ఏఐటీయూసీ అధ్యక్షులు…
జనం న్యూస్ సెప్టెంబర్ 04 నడిగూడెం వినాయకుడి నిమజ్జనోత్సవాల్లో భాగంగా ఊరేగింపు సమయంలో డీజేలకు అనుమతి లేదని నడిగూడెం ఎస్సై జి.అజయ్ కుమార్ గురువారం ఒక పత్రిక ప్రకటనలో స్పష్టం చేశారు.నిబంధనలను అతిక్రమించి డీజేలను ఏర్పాటు చేస్తే కేసులు నమోదు చేసి…
జనం న్యూస్ సెప్టెంబర్ 4 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ వినాయక చవితి పండుగను పురస్కరించుకుని అనకాపల్లి జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ తుహిన్ సిన్హా ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం సిబ్బందితో కలిసి అన్నసమారాధనలో పాల్గొని, స్వయంగా వడ్డించడం ద్వారా…
అన్ని దానాల కన్నా అన్నదానం మిన్న బిచ్కుంద సెప్టెంబర్ 4 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండలంలోని శివ సాయి నగర్ కాలనీలో శివ సాయి గణేష్ మండపం లో యువజన కాంగ్రెస్ నాయకులు భాస్కర్ రెడ్డి…
పాపన్నపేట.సెప్టెంబర్:03 (జనంన్యూస్) .ఫోటో ఎక్స్ పోను ప్రతి ఫోటోగ్రాఫర్ వినియోగించుకోవాలని . ఫోటో, వీడియో గ్రాఫర్స్ సంక్షేమ సంఘం మండల అధ్యక్షుడు నర్సా గౌడ్ ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ అన్నారు… బుధవారం నాడు మండల కేంద్రమైన పాపన్నపేటలో వన దుర్గ భవాని…
జనంన్యూస్. 04.సిరికొండ. నిజామాబాదు. రూరల్ సిరికొండ మండలం లోని తుంపల్లి మాజీ సర్పంచ్ సొసైటీ చైర్మను సీనియర్ నాయకుడు రాములు యొక్క మనవడు నేలరోజల ముందు మరణించడం జరిగింది ఈరోజు అతనిని పరామర్శించడానికి వెళ్లిన మాజీ సర్పంచ్ దశరథ రెడ్డి పెద్ద…
జనం న్యూస్ సెప్టెంబర్ 4 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ భారత ప్రధానమంత్రి స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో జిఎస్టి గురించి ప్రకటించిన విధంగా సంస్కరణ వల్ల పేదలకు మధ్య తరగతి వర్గాలకు భారీ స్థాయిలో నిత్యవసర వస్తువులు తగ్గుదల భారీగా ఉంటుందని,…