మున్సిపల్ ప్రాథమిక పాఠశాల పోలిరెడ్డి పాలెం నందు ఘనంగా గురుపూజోత్సవ వేడుకలు
జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట సెప్టెంబర్ 6 రిపోర్టర్ సలికినీడి నాగు సెల్ 9550978955 డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ జన్మదినo పురస్కరించుకొని నిన్న మిలాన్ డే నవీన్ సందర్భంగా పాఠశాలకు సెలవు కావడంతో ఈరోజు విద్యార్థుల విద్యార్థులు పాఠశాలలో గురుపూజ…
క్రాంతి యూత్ ఆధ్వర్యంలో మహా అన్న ప్రసాద వితరణ
జనం న్యూస్ – సెప్టెంబర్ 6- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్ విజయ్ – నాగార్జునసాగర్ హిల్ కాలనీలోని క్రాంతి యువజన సేవా సంఘం ఆధ్వర్యంలో 23వ గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శనివారం మహా అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు.…
ఎంపిటిసి జడ్పిటిసి ఓటర్ల జాబితా..!
జనంన్యూస్. 06.సిరికొండ. ప్రతినిధి. నిజామాబాదు రూరల్ నియోజకవర్గం లోని సిరికొండ మండలంలో ఈరోజు ఎంపీటీసీ, జడ్పీటీసీ ఓటర్ల జాబితా పోలింగ్ స్టేషన్ల వివరాలు విడుదల.అభ్యంతరాల సమర్పణకు చివరి తేదీ సెప్టెంబర్ 8 సాయంత్రం 5 గంటలు వరకు. ఎంపీడీవో మనోహర్ రెడ్డికి.మండల…
ఏర్గట్లమండలంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఓటర్ల జాబితా పోలింగ్ స్టేషన్ల వివరాలు విడుదల అభ్యంతరాల సమర్పణకు చివరి తేదీ సెప్టెంబర్ 8 సాయంత్రం 5 గంటలు – ఎంపీడీవో వెంకటేశ్వర్లు
జనం న్యూస్ సెప్టెంబర్ 06: నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండల పరిషత్ కార్యాలయం మరియు మండలంలోని అన్ని గ్రామ పంచాయతీ కార్యాలయాలలో ఈ రోజు ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ఓటర్ల జాబితాలు మరియు పోలింగ్ స్టేషన్ల వివరాలు పబ్లికేషన్ చేయబడ్డాయి.ఎంపీటీసీ ఓటర్ల…
ఏర్గట్లలో అన్నదాన కార్యక్రమం
జనం న్యూస్ సెప్టెంబర్ 06: నిజామాబాద్ జిల్లా ఏర్గట్లమండల కేంద్రంలోబద్దం వారి శ్రీ శివ పంచాయత హనుమాన్ మందిరంలో ఈ రోజు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ప్రతి నెల మొదటి శనివారం అన్నదానం నిర్వహించడం ఆలయ పరంపరగా కొనసాగుతోంది.ఈ కార్యక్రమంలో బద్దం…
గ్రామ పంచాయతీ వర్కర్ నర్సింహరావు కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి..
నెమ్మాది వెంకటేశ్వర్లు CITU జిల్లా కార్యదర్శి జనం న్యూస్ సెప్టెంబర్ 6 నడిగూడెం ఇటివల విద్యుత్ షాక్ తో మరణించిన మండల పరిధిలోని రత్నవరం గ్రామానికి చెందిన మల్టీ పర్పస్ వర్కర్ మొలుగురి నరసింహ రావు కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలనీ సీఐటీయూ…
చంద్రగ్రహణం కారణంగా సూళ్లూరుపేట చెంగాళమ్మ ఆలయంలో దర్శనం నిలిపివేత
తిరుపతి జిల్లా సూళ్లూరుపేట ఆంధ్రా తమిళనాడు ఆరాధ్య దైవం శ్రీ చెంగాళమ్మ పరమేశ్వరి ఆలయము నందు చంద్రగ్రహణం కారణంగా తేది.07-09-2025 మధ్యాహ్నం 1:00 గంట నుండి తేది.08-09-2025 న ఉదయం 9:00 గంటలకు వరకు శ్రీ అమ్మవారి దర్శనం నిలిపివేయబడునని తిరిగి…
నూతనంగావచ్చిన వట్పల్లి ఎస్ ఐ ని కలిసిన డబ్ల్యూ జె ఎం సి యూనియన్ సభ్యులు
సంగారెడ్డి జిల్లా ఆందోల్ నియోజకవర్గం, వట్పల్లి మండల కేంద్రంలోని నూతనంగా వచ్చినటువంటి ఎస్ ఐ లవకుమార్ ని డబ్ల్యూ జే ఎం సి యూనియన్ స్టేట్ ఇంచార్జి షేక్ మహబూబ్ ఆధ్వర్యంలో ,మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో…
కొత్తపల్లిలో ఘనంగా భారీ వినాయక నిమర్జనం పాపన్నపేట
సెప్టెంబర్06 (జనంన్యూస్): పాపన్నపేట మండల పరిధిలోని కొత్తపల్లి గ్రామంలో వరసిద్ధి వినాయక యూత్ ఆసోసియేషన్ ఆధ్వర్యంలో నెలకొల్పిన 19 అడుగుల భారీ వినాయకుని నిమర్జనము శనివారం అంగరంగ వైభవంగా నిర్వహించారు.ఇంత పెద్ద వినాయకుని విగ్రహం పాపన్నపేట మండలంలోని ప్రప్రథమంగా నిలిచింది. యువజన…
తెలంగాణ రాష్ట్ర ప్రజా సంఘాల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశంపి.రాములు నేత జాగో తెలంగాణ రాష్ట్ర వ్యవస్థాపకులు
తేదీ 8-9-2025 నాడుమధ్యనం 2 గంటలకు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో తెలంగాణ ప్రజా సంఘాల రౌండ్ టేబుల్ సమావేశం ఈ సమావేశమునకు తెలంగాణ రాష్ట్ర మాజీ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పిడమర్తి రవి ఆధ్వర్యంలో జరుగును కావున తెలంగాణ రాష్ట్ర…