జనం న్యూస్ 02 మార్చ్ సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మున్సిపాలిటీ 37 వ వార్డ్ కౌన్సిలర్ పెద్దబాయి మైపాల్ తన వార్డ్ ప్రజల కోసం ఇఫ్తార్ విందు ఏర్పాటుచేసి ఉపవాసాలు ఉంటున్న ముస్లిం సోదరులందరికీ అల్లా ఆశీస్సులు ఎల్లప్పుడూ మీకు కలగాలని…
జనం న్యూస్ 02 మార్చి 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలను అత్యంత పకడ్బందీగా, పారదర్శకంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అధికారులను ఆదేశించారు.జిల్లా కేంద్రంలోని వాగ్దేవి…
జనం న్యూస్ మార్చ్ 2 ముమ్మిడివరం ప్రతినిధి దేశ ప్రగతికి సామాజిక విభేదాలు విడచి సమైక్యంగా పనిచేయాలని, దేశ సమగ్ర అభివృద్ధి కోసం పంచ పరివర్తన కార్యక్రమాలపై పనిచేయాలని,ముమ్మిడివరం అయ్యప్ప స్వామి ఆలయంలో నిర్వహించిన సద్భావన సదస్సు కార్యక్రమంలో హాజరైన వడ్డాది…
పయనించే సూర్యుడు న్యూస్ మునుగోడు మార్చి 02. నల్లగొండ జిల్లా మునుగోడు నియోజకవర్గ కేంద్రంలో నిర్వహించిన ఇంటిగ్రేటెడ్ స్కూల్ భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్న స్థానిక శాసనసభ్యులు శ్రీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారిని కాంగ్రెస్ పార్టీ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు..నియోజకవర్గ…
జనం న్యూస్ మార్చి 2 రిపోర్టర్ (ఓడిటి రాజేందర్ ) ఈరోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభ మాజీ స్పీకర్ దివంగత నేత స్వర్గీయ శ్రీ దుద్దిల్ల శ్రీపాద రావు 89వ జయంతి సందర్భంగా మహా ముత్తారం మండల కేంద్రంలో, మండల కాంగ్రెస్…
సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్ బి. వీరేశం జనం న్యూస్ జహీరాబాద్, మార్చ్ 1: 03 2026 జహీరాబాద్ హరేకృష్ణ మూమెంట్ ఆధ్వర్యంలో ఆదివారం నాడు నిర్వహించిన 196 వ నగర సంకీర్తన అట్టహాసంగా జరిగింది. జహీరాబాద్ పట్టణంలోని సాయిరాం కాలనీలో శ్రీ…
సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్ బి వీరేశం జహీరాబాద్ నియోజకవర్గంలోని జనం న్యూస్ మార్చ్ 01 03 2026 మహేంద్ర కాలనీ రెండవ నంబర్ వార్డు నుండి ఘన విజయం సాధించిన కౌన్సిలర్ సానియా ఖదీర్ తన వార్డును సమగ్రంగా అభివృద్ధి చేయడానికి…
జనం న్యూస్ మార్చి 1 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండల తెలంగాణ ఉద్యమకారుల రాష్ట్ర అధ్యక్షులు చీమ శ్రీనివాస్ పిలుపుమేరకు కరీంనగర్ జిల్లా కృతజ్ఞత సభకు మండలం లోని తెలంగాణఉద్యమకారుల ఫోరం మండల అధ్యక్షుడు ఇమ్మడిశెట్టి రవీందర్…
జనం న్యూస్ మార్చి 2 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండల కేంద్రంలోని రైతు వేదిక లో తెలంగాణ గ్రామీణ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఈనెల 24వ తేదీ నుండి 28 తేదీ వరకు నిర్వహించిన వార్డు మెంబర్…
జనం న్యూస్, మార్చి 1 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డిజాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా నగరంలోని గీతాంజలి ఒలింపియాడ్ హై స్కూల్లో నిర్వహించిన ‘సినర్జీ సైన్స్ ఫోరమ్’ విద్యార్థుల సృజనాత్మకతకు అద్దం పట్టింది. దశాబ్దకాలంగా విద్యా రంగ కార్యక్రమాలను కవర్…