• March 2, 2026
  • 41 views
తెలుగు ప్రపంచ మహా సభలలో ప్రముఖులకు సన్మానం

జనం న్యూస్, మార్చి 2, 2026: అమలాపురం అమలాపురం కిమ్స్ మెడికల్ కాలేజీ ప్రాంగణంలో నిర్వహిస్తున్న 3వ ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా కిమ్స్ మెడికల్ కాలేజీ చైర్మన్ కలిదిండి సత్యనారాయణ రాజు మహాసభలకు విచ్చేసిన ప్రముఖ అతిథులను సాదరంగా ఆహ్వానించి…

  • March 2, 2026
  • 46 views
విద్యార్థులే ఉపాధ్యాయులైన వేళ

జనం న్యూస్ మార్చ్ 2 చిలిపి చెడు మండల ప్రతినిధి మెదక్ జిల్లా చిలిపిచేడు మండలంలో సోమవారం జరిగినటువంటి కార్యక్రమంలో భాగంగామండల పరిషత్ ప్రాథమిక పాఠశాల బండపోతుగల్ లో విద్యార్థులు ఉపాధ్యాయులుగా స్వయం పరిపాలన దినోత్సవం కార్యక్రమంను ఘనంగా నిర్వహించారు… ఈ…

  • March 2, 2026
  • 46 views
బోధి ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో ఘనంగా జాతీయ వైజ్ఞానిక దినోత్సవం

జనం న్యూస్,2 మార్చ్ సోమవారం ;సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి వై.రమేష్; జాతీయ వైజ్ఞానిక దినోత్సవం సందర్భంగా బోధి ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో ప్రత్యేక కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. 1928 ఫిబ్రవరి 28న సర్ సి.వి. రామన్ కనుగొన్న “రామన్ ఎఫెక్ట్”కు గుర్తింపుగా…

  • March 2, 2026
  • 39 views
మాదిగ అమరవీరుల కుటుంబాలకు 25 లక్షల రూపాయలు పరిహారం ఇవ్వాలి

జనం న్యూస్ మార్చి 2 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద అమరవీరుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఎం ఎస్ ఎఫ్ ఆధ్వర్యంలో అమరవీరుల చిత్రపటాలకు పూలమాలవేసి కొవ్వొత్తులతో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి…

  • March 2, 2026
  • 44 views
రంజాన్ పవిత్ర మాసం సందర్భంగా ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడం ఒక గొప్ప సంప్రదాయం.37 వ వార్డ్ లో కౌన్సిలర్ పెద్దబాయి మైపాల్

జనం న్యూస్ 02 మార్చ్ సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మున్సిపాలిటీ 37 వ వార్డ్ కౌన్సిలర్ పెద్దబాయి మైపాల్ తన వార్డ్ ప్రజల కోసం ఇఫ్తార్ విందు ఏర్పాటుచేసి ఉపవాసాలు ఉంటున్న ముస్లిం సోదరులందరికీ అల్లా ఆశీస్సులు ఎల్లప్పుడూ మీకు కలగాలని…

  • March 2, 2026
  • 41 views
ఇంటర్ పరీక్షలను పారదర్శకంగా నిర్వహించాలి.

జనం న్యూస్ 02 మార్చి 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలను అత్యంత పకడ్బందీగా, పారదర్శకంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అధికారులను ఆదేశించారు.జిల్లా కేంద్రంలోని వాగ్దేవి…

  • March 2, 2026
  • 40 views
దేశ ప్రగతికి సమైక్యంగా పనిచేయాలి..

జనం న్యూస్ మార్చ్ 2 ముమ్మిడివరం ప్రతినిధి దేశ ప్రగతికి సామాజిక విభేదాలు విడచి సమైక్యంగా పనిచేయాలని, దేశ సమగ్ర అభివృద్ధి కోసం పంచ పరివర్తన కార్యక్రమాలపై పనిచేయాలని,ముమ్మిడివరం అయ్యప్ప స్వామి ఆలయంలో నిర్వహించిన సద్భావన సదస్సు కార్యక్రమంలో హాజరైన వడ్డాది…

  • March 2, 2026
  • 39 views
మునుగోడు అభివృద్ధి ప్రదాత ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డిని కలిసిన : కాంగ్రెస్ శ్రేణులు.

పయనించే సూర్యుడు న్యూస్ మునుగోడు మార్చి 02. నల్లగొండ జిల్లా మునుగోడు నియోజకవర్గ కేంద్రంలో నిర్వహించిన ఇంటిగ్రేటెడ్ స్కూల్ భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్న స్థానిక శాసనసభ్యులు శ్రీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారిని కాంగ్రెస్ పార్టీ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు..నియోజకవర్గ…

  • March 2, 2026
  • 43 views
ఘనంగా మాజీ స్పీకర్ శ్రీపదరావు జయంతి వేడుకలు

జనం న్యూస్ మార్చి 2 రిపోర్టర్ (ఓడిటి రాజేందర్ ) ఈరోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభ మాజీ స్పీకర్ దివంగత నేత స్వర్గీయ శ్రీ దుద్దిల్ల శ్రీపాద రావు 89వ జయంతి సందర్భంగా మహా ముత్తారం మండల కేంద్రంలో, మండల కాంగ్రెస్…

  • March 2, 2026
  • 49 views
అట్టహాసంగా నగర సంకీర్తన

సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్ బి. వీరేశం జనం న్యూస్ జహీరాబాద్, మార్చ్ 1: 03 2026 జహీరాబాద్ హరేకృష్ణ మూమెంట్ ఆధ్వర్యంలో ఆదివారం నాడు నిర్వహించిన 196 వ నగర సంకీర్తన అట్టహాసంగా జరిగింది. జహీరాబాద్ పట్టణంలోని సాయిరాం కాలనీలో శ్రీ…