• May 8, 2025
  • 34 views
వివాహ వేడుకల్లో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించిన సత్తి నాగేశ్వరరావు…

జనం న్యూస్ 08 మే( కొత్తగూడెం నియోజకవర్గం ప్రతినిధి కురిమెల్ల శంకర్) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్ గ్రామానికి చెందిన సత్తార్ మియా, ముంతాజ్ బేగం, దంపతుల ఏకైక కుమార్తె షేక్ సాజిదా వెడ్స్ మహమ్మద్ రైహాన్ వివాహ వేడుకలు కొత్తగూడెం…

  • May 8, 2025
  • 20 views
కొత్తగూడెం ప్రజల నీటి అవసరాలను తీర్చడంలో ఎమ్మెల్యే విఫలం

భారతీయ జనతా పార్టీ కొత్తగూడెం పట్టణ అధ్యక్షుడు శీలం విద్యాసాగర్ జనం న్యూస్ 08 మే( కొత్తగూడెం నియోజకవర్గ ప్రతినిధి కురిమెళ్ళ శంకర్ ) వేసవికాలంలో కొత్తగూడెం మున్సిపాలిటీ పరిధిలో ఉన్న 36 వార్డులలో త్రాగునీరు రాక వారం రోజులు గడుస్తున్న…

  • May 8, 2025
  • 20 views
ప్రత్తిపాటి ఫౌండేషన్ సేవలు వెలకట్టలేనివి మాజీమంత్రి ప్రత్తిపాటి

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట మే 8 రిపోర్టర్ సలికినీడి నాగరాజు 29న నిర్వహించే శంకర కంటి ఆసుపత్రి వైద్య శిబిరాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి. ప్రత్తిపాటి ప్రత్తిపాటి ఫౌండేషన్ నిర్వహాస్తున్న సేవాకార్యక్రమాల్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని, మే 29న…

  • May 8, 2025
  • 32 views
ఏర్గట్ల మండల కేంద్రం లో గంజాయి, డ్రగ్స్ మరియు కల్తీ కల్లు పై అవగాహనా సదస్సు

జనం న్యూస్ మే 07:నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండలకేంద్రంలో బుధవారం రోజునా రైతు వేదిక భవనంలోజిల్లా సీపీ సాయి చైతన్య ఆదేశాల మేరకు తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో వారి ఆధ్వర్యంలో యువతకు గంజాయి, డ్రగ్స్ మరియు కల్తీ కల్లు పై…

  • May 8, 2025
  • 18 views
సైబర్ క్రైమ్ దివస్ అవగాహన సదస్సు

జనం న్యూస్ మే 8 చిలిపి చెడు మండల ప్రతినిధి మెదక్ జిల్లా చిలిపి చెడు మండలంలో బుధవారం జరిగినటువంటి కార్యక్రమంలో భాగంగామండల కేంద్రంలోని చౌరస్తాలో ఎస్సై నర్సింలు స్టేషన్ సిబ్బందితో కలిసి మండల్ పోలీసులు ప్రజలకు సైబర్ నేరాల బారిన…

  • May 8, 2025
  • 22 views
సైబర్ క్రైమ్ దివస్కార్యక్రమం

జనం న్యూస్ మే 8 చిలిపి చెడు మండల ప్రతినిధి మెదక్ జిల్లా చిలిపి చెడు మండలంలో బుధవారం జరిగినటువంటి కార్యక్రమంలో భాగంగా మండల కేంద్రంలోని చౌరస్తాలో ఎస్సై నర్సింలు స్టేషన్ సిబ్బందితో కలిసి మండల్ పోలీసులు ప్రజలకు సైబర్ నేరాల…

  • May 8, 2025
  • 20 views
చిలకలూరిపేట మున్సిపల్ శాఖ సరికొత్త విన్యాసాలుమున్సిపల్ కౌన్సిల్ తీర్మానం

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట మే 8 రిపోర్టర్ సలికినీడి నాగరాజు ఏప్రిల్ నెలలో 30వ తేదీన జరిగిన కౌన్సిల్ తీర్మానం ఐటెం నెంబర్ 9 లో విచిత్ర విన్యాసాలు..పసుమూరు గ్రామ సర్వేనెంబర్ 750/c 754/a 753/e మరియు 753/f…

  • May 8, 2025
  • 20 views
అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పైపు లైన్ ల కు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ కార్పొరేటర్ మాధవరం రోజా దేవి రంగారావు

జనం న్యూస్ మే 8 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి శేర్లింగంపల్లి నియోజకవర్గం వివేకానంద నగర్ డివిజన్లోని శ్రీనివాస్ నగర్ మెడికల్ సొసైటీ, వివేకానంద నగర్ కాలనీ, ఆల్విన్ కాలనీ ఫేస్ వన్ లలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పైపు లైను…

  • May 8, 2025
  • 17 views
మురికిపూడి గ్రామంలో వేస్ట్ మేనేజ్మెంట్ పరిశీలిచిన ముట్లూరి రాజేశ్వరి

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట మే 8 రిపోర్టర్ సలికినీడి నాగరాజు మురికిపూడి గ్రామంలో వేస్ట్ మేనేజ్మెంట్ డంపింగ్ యార్డ్ ను పరిశీలించిన ఎమ్ఐ కన్సల్టెంట్ వారి విసిటింగ్ ఆఫీసర్ ముట్లూరి రాజేశ్వరి స్థానిక సెక్రటరీ కె ప్రభుదాసు మరియు…

  • May 8, 2025
  • 31 views
చేగుంట :రోడ్డు ప్రమాదంలో సూరంపల్లి వాసుడు మృతి

(జనం న్యూస్ చంటి) రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందాడు ఈ సంఘటన చేగుంట మండలంలోని కర్ణం పల్లి శివారులోని గజ్వేల్ హైవేలో బుధవారం చోటు చేసుకుంది చేగుంట.ఎస్సై చైతన్య కుమార్ రెడ్డి. కథనం.. మేరకు దౌల్తాబాద్ మండలం సూరంపల్లి గ్రామానికి…

Social Media Auto Publish Powered By : XYZScripts.com