• January 11, 2025
  • 140 views
కెపిహెచ్బి కల్చరల్,వెల్ఫేర్ & స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పీజేఆర్ జ్ఞాపకార్థం ముగ్గుల పోటీలు

జనం న్యూస్ జనవరి 11 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డిపీజేర్ ముగ్గుల పోటీ కార్యక్రమం శేరి మమతా సతీష్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది.ముగ్గుల పోటీ కార్యక్రమము మహిళలు సంతోషంగా పాల్గొని వారి వారి ఆలోచనలు అనుగుణంగా వివిధ రకాల…

  • January 11, 2025
  • 78 views
నేడు జర్నలిస్టులకు ఉచిత గుండె వైద్య పరీక్షలు

జనం న్యూస్ జనవరి 11 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి సద్వినియోగం చేసుకోవాలని కోరిన టి యు డబ్ల్యూ జే జిల్లా అధ్యక్షుడు గడ్డమీది బాలరాజు* జర్నలిస్టుల ఆరోగ్య భద్రత కోసం ఉచిత గుండె వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర…

  • January 11, 2025
  • 71 views
హమాలీలకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి, నాలుగు లేబర్ కోడులను రద్దు చేయాలి

డీ ఈశ్వర్ సిఐటియు ఆల్ హమాలీస్ యూనియన్ జిల్లా కార్యదర్శి జనం న్యూస్/జనవరి 12/కొల్లాపూర్ *శనివారం కొల్లాపూర్ పట్టణంలోహమాలీ కార్మికులసమావేశం నిర్వహించడం జరిగింది ఆ సందర్భంగా ఈశ్వర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం హమాలీలకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి,నాలుగు లేబర్ కోడులను…

  • January 11, 2025
  • 177 views
భారి మెజారిటీ తో గెలిపించిన రజియుద్దిన్ అక్తర్ జానీ

* మార్కెజి ఇంతేజామి కమిటీ మిల్లతే ఇస్లామీయ అధ్యక్ష ఎన్నికల్లో భారి మెజారిటీ తో గెలిపించిన రజియుద్దిన్ అక్తర్ జానీ జగిత్యాల జిల్లా స్టాఫ్ రిపోర్టర్ (బెజ్జరపు శ్రీనివాస్) జనం న్యూస్, జనవరి 11, జగిత్యాల జిల్లా, మెట్ పల్లి :…

  • January 11, 2025
  • 75 views
రైతు భరోసా 15 వేల రూపాయలు ఇవ్వాలని డిమాండ్

జనం న్యూస్ డిసెంబర్(11) సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గ కేంద్రంలో శనివారం నాడు బిఆర్ఎస్ కార్యకర్తలు, రైతులు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ప్రకారం రైతులందరికీ ఎకరానికి 15000 రూపాయల రైతు భరోసా ఇవ్వాలని డిమాండ్ చేసినారు. ఈ…

  • January 11, 2025
  • 70 views
యం. ఎల్. ఎ. గార్ని విమర్శలు చేయడం గొంగిడి. సునీత కు మంచిది కాదు

జనం న్యూస్ గుండాల మండలం జనవరి. 11.పి. యాదగిరి యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండల కేంద్రo లొని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం లొ నూనే ముంతల విమల వెంకటేశ్వర్లు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఏలూరి రాంరెడ్డి విలేకరుల సమావేశం…

  • January 11, 2025
  • 108 views
బోనస్ డబ్బులు రైతుల ఖాతాలలో జమ చేయాలి

జనం న్యూస్ జనవరి 11 నారాయణపేట జిల్లా. దామరగిద్ద మండలం రాష్ట్ర ప్రభుత్వం సన్న రకాల వరి పండించిన రైతులకు కొనుగోలు చేసిన ధాన్యనికి రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన బోనస్ క్వింటల్ రూ 500/లు వెంటనే రైతుల ఖాతాలలో జమ చేయాలని…

  • January 11, 2025
  • 110 views
ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయాలి బిజెపి నాయకులు నిరసన

జనం న్యూస్ డిసెంబర్ జనవరి 10 నారాయణపేట జిల్లా మద్దూర్ మండలం మద్దూర్: రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని భాజపా శ్రేణులు తాసిల్దార్ కార్యాలయం ముందు నిరసన చేపట్టారు. బిజెపి మండల అధ్యక్షులు శంకర్ మాట్లాడుతూ…

  • January 11, 2025
  • 79 views
కమలాపూర్ చేనేత పారిశ్రామిక సహకార సంఘం ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పాలాభిషేకం..

జనం న్యూస్ //జనవరి 11//కుమార్ యాదవ్.. కమలాపూర్ చేనేత పారిశ్రామిక సహకార సంఘం నాయకులు మాట్లాడుతూ..తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని నేత కార్మికుల స్థితిగతులను అర్థం చేసుకొని నేతన్న భరోసా, నేతన్న పొదుపు, నేతన్న భీమా అనే మూడు పథకాలకు శ్రీకారం…

  • January 11, 2025
  • 148 views
మెయిన్ రోడ్డుపై ట్రాఫిక్ పోలీస్ వాహనాల తనిఖీ

జనం న్యూస్ 11 జనవరి రిపోర్టర్ అవుసుల రాజు కామారెడ్డి జిల్లా రైల్వే స్టేషన్ రోడ్డులో వాహనాలు నిలుపుతూ వాహన దారులకు ట్రాఫిక్ రూల్స్ గురించి అవాహన కల్పిస్తూ వాహన పత్రాలు లేని వాహనాలకు ట్రాఫిక్ పోలీస్ ఎటువంటి వాహనాలు అయినా…

Social Media Auto Publish Powered By : XYZScripts.com