ఫర్టిలైజర్ షాపులను తనిఖీ చేసిన వ్యవసాయ అధికారి రాజశేఖర్ గౌడ్
జనం న్యూస్ జూలై 24 చిలిపి చెడు మండల ప్రతినిధి మెదక్ జిల్లా చిలిపిచేడ్ లోని వివిధ ఫర్టిలైజర్ షాపులను మండల వ్యవసాయ అధికారి రాజశేఖర్ గౌడ్ గారు సందర్శించడం జరిగింది. వారు మాట్లాడుతూ ఎరువులు విత్తనాల విక్రయాల డీలర్లు ప్రభుత్వ…
బిచ్కుంద లో బి ఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి జన్మదిన వేడుకలు….
బిచ్కుంద జులై 24 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండల కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర బి ఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు జన్మదిన వేడుకలు సందర్భంగా జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హనుమంత్ సిందే ఆదేశాల…
రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ డ్యూ౦డిరాకేష్ జన్మదిన వేడుక కాట్రేనికొనలో
జనం న్యూస్ జూలై 24 ముమ్మిడివరం ప్రతినిధి 24 -7-2025 ముమ్మిడివరం నియోజకవర్గం కాట్రేనికొన మండలం కాట్రేనికోన లో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వైస్ ప్రెసిడెంట్ గ్రంధి నానాజీ ఆధ్వర్యంలో రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ డ్యూ౦డిరాకేష్ వారి జన్మదిన వేడుకలు…
అయోధ్య రామాలయం నందు అరుదైన అవకాశం.
జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. నందలూరు : ప్రసిద్ధ అయోధ్య రామాలయ నృత్యార్చన లో భాగంగా నందలూరు ఆడపడుచు కోడూరు సుమన శ్రీ కి రామాలయం ఆవరణం నందు రామ పరివారం నృత్యార్చనలో ఆంధ్ర కళాకారిణిగా పాల్గొనే అరుదైనఅవకాశం కలగడం…
బి ఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి జన్మదిన వేడుకలు….
జుక్కల్ జులై 24 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ మండల కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర బి ఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు జన్మదిన వేడుకలు సందర్భంగా జిక్కల్ మాజీ ఎమ్మెల్యే హనుమంత్ సిందే ఆదేశాల మేరకు కేటీఆర్…
కేటీఆర్ జన్మదిన వేడుకలు చండ్రుగొండ మండల బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో
జనం న్యూస్ 24జూలై ( కొత్తగూడెం నియోజకవర్గం ) ఈరోజు చండ్రుగొండ మండల కేంద్రంలో టిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ ఉద్యమ కెరటం తెలంగాణ ప్రజల ఆశాకిరణం కల్వకుంట్ల చంద్రశేఖర రావు కుమారుడి భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల…
తహశీల్దార్ కు వినతి పత్రం అందజేస్తున్న
ఉపాధ్యాయ విద్యారంగ సమస్యలను వెంటనే పరిష్కరించాలియూఎస్పీసీ డిమాండ్ ఖమ్మం జిల్లా ఏన్కూర్ మండలం జనం న్యూస్ రిపోర్టర్ ఠాగూర్ జూన్ 24 : ఉపాధ్యాయ విద్యారంగ సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ (యూఎస్పిసి) ప్రతినిధులు కోరారు.గురువారం…
గుర్రం జాషువా గారి వర్థంతివిశ్వకవి సామ్రాట్. నవయుగ కవి చక్రవర్తి గుర్రం జాషువా గారి 54వ వర్ధంతి
జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట జూలై 24 రిపోర్టర్ సలికినీడి నాగు సెల్ 9550978955 సందర్భంగా వారికి ఘన నివాళి అర్పించడం జరిగిందని సామాజిక అధ్యయన వేదిక వ్యవస్థాపక అధ్యక్షులు పోటు శ్రీనివాసరావు తెలిపారు, అత్యంత నిరుపేద కుటుంబంలో జన్మించిన…
కాంగ్రెస్ పార్టీ రైతులకు చేసిన మోసపూరిత హామీలపై జిల్లా కిసాన్ మోర్చా పర్యవేక్షణలో ఏ ఓ రామకృష్ణ కి వినతి పత్రం ఇచ్చిన భారతీయ జనతా పార్టీ నాయకులు.
జనం న్యూస్ 24జూలై ( కొత్తగూడెం నియోజకవర్గం ) ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఉమ్మడి జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్నా ముఖ్యంగా వ్యవసాయ శాఖ మంత్రి ఈ ప్రాంతనికి చెందిన వ్యక్తి అయిన రైతులకు ఒరిగింది…
శ్రీ మావుళ్ళమ్మ తల్లి అమ్మవారికి వివిధ రకాల కూరగాయలతో అలంకరణ
జనం న్యూస్ జూలై 24 ముమ్మిడివరం ప్రతినిధి కాట్రేనికోన గ్రామదేవత.. భక్తుల పాలిట కొంగు బంగారం శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి కి ఆషాఢ మాసం చివరి రోజు అమావాస్య సందర్భంగా.. వివిధ రకాల కూరగాయలతో.. అలంకరణ చేసి ప్రత్యేక పూజలను ఆణివిళ్ళ…