జనం న్యూస్ ఏప్రిల్ 24 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలంలోని తహరాపూర్ (మందారి పేట)గ్రామంలో గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో శుభ్రత కార్యక్రమాలు విస్తృత స్థాయిలో కొనసాగుతున్నాయని గ్రామ సర్పంచ్ కుక్కల సరోజన అన్నారు గ్రామ ప్రజల ఆరోగ్యాన్ని…
జనం న్యూస్ ఏప్రిల్(24) సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలో శుక్రవారం నాడు బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు తాటికొండ సీతయ్య మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన జస్టిస్ పి సి ఘోష్ కమిషన్ నివేదిక అంతా తప్పుల…
జనం న్యూస్ ఏప్రిల్ 24 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం ప్రజా పాలన ప్రగతి ప్రణాలిక లో భాగంగా టీ బీ స్క్రీనింగ్ క్యాంప్ ను మండల గ్రామ పంచాయితీ లో శాయంపేట గ్రామ సర్పంచ్ చింతల…
జనం న్యూస్ 24 ఏప్రిల్ 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ సీఎం రాజీనామా చేయాలి ఆర్టీసీ కార్మికుల సమ్మెకు బీఎస్పీ సంపూర్ణ మద్దతు బీఎస్పీ జిల్లా అధ్యక్షులు…
జనం న్యూస్ ఏప్రిల్ 24 అమలాపురం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా జాయింట్ కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన* సందర్భంగా వైఖోమ్ నిడియా దేవి*ని అమలాపురం చాంబర్ ఆఫ్ కామర్స్ ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమానికి చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు…
జనం న్యూస్ ఏప్రిల్ 24 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజవర్గం మురమళ్ళ శాసనసభ్యుల కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS) కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. నియోజకవర్గంలోని వివిధ మండలాల నుండి…
పర్వేక్షిస్తున్న నందలూరు కన్సిస్టేటివ్ మెంబెర్ రాచూరి మురళి. జనం న్యూస్ నందలూరు కడప జిల్లా. నందలూరు రిపోర్టర్ డాక్టర్ వి డేవిడ్ న్యాయం న్యూస్ ఏప్రిల్ 23. నందలూరు రైల్వే అండర్ బ్రిడ్జి నందు రైల్వే అధికారుల సూచనల మేరకు రైల్వే…
జనం న్యూస్. తర్లుపాడు మండలం. ఏప్రిల్. 24 మార్కాపురం జిల్లా తర్లుపాడు మండలంలోని లింగారెడ్డి కాలనీలో గల స్థానిక పాఠశాలలో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించిన అకడమిక్ క్యాలెండర్ను విజయవంతంగా అమలు చేసినట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు (HM) షేక్ మౌలాలి తెలిపారు.…
జనం న్యూస్ ఏప్రిల్ 24 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ ;అనకాపల్లి,వేసవి సెలవుల సమయంలో అనేక కుటుంబాలు పుణ్యక్షేత్రాలు, పర్యాటక ప్రాంతాలకు వెళ్లే నేపథ్యంలో, ఖాళీగా ఉన్న ఇళ్లను లక్ష్యంగా చేసుకుని దొంగతనాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అనకాపల్లి జిల్లా…
విద్యార్థుల పుట్టినరోజున పాఠశాలలో పండగ వాతావరణం మానసికంగా బలపరచడమే వారి ఉద్దేశ్యం జనం న్యూస్ ప్రతినిధి మండపేట నియోజకవర్గం అంగర వెంకట్ వైకల్యం మనిషికే కానీ మనసుకు కాదని సోమేశ్వరం భవిత కేంద్రం టీచర్లు నిరూపిస్తున్నారు. మానసికంగా వారికి ఉత్తేజాన్ని కల్పిస్తూ,…