• February 21, 2026
  • 12 views
స్టోన్ క్రషర్ కు అనుమతి ఇవ్వకూడదు అని సర్పంచ్ కు వినతిపత్రం అందించిన గ్రామ ప్రజలు

జనం న్యూస్ ఫిబ్రవరి 21 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలంలోని పత్తిపాకలో కొత్తగా ఏర్పాటు చేయబోయే స్టోన్ క్రషర్ కి అనుమతులు ఇవ్వకూడదని గ్రామ సర్పంచ్ గజ్జి ఐలయ్యకి వినతి పత్రం ద్వారా గ్రామస్తులు తెలియజేయడం జరిగింది.…

  • February 21, 2026
  • 13 views
*స్టోన్ క్రషర్ కు అనుమతి ఇవ్వకూడదు అని సర్పంచ్ కు వినతిపత్రం అందించిన గ్రామ ప్రజలు

జనం న్యూస్ ఫిబ్రవరి 21 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలంలోని పత్తిపాకలో కొత్తగా ఏర్పాటు చేయబోయే స్టోన్ క్రషర్ కి అనుమతులు ఇవ్వకూడదని గ్రామ సర్పంచ్ గజ్జి ఐలయ్యకి వినతి పత్రం ద్వారా గ్రామస్తులు తెలియజేయడం జరిగింది.…

  • February 21, 2026
  • 153 views
జడ్పీటిసి, ఎంపీటీసీ ఎన్నికల్లో అయిన 42 శాతం బీసీ రిజర్వేషన్లు కల్పించండి.

జనం న్యూస్ 21 ఫిబ్రవరి సంగారెడ్డి జిల్లా ( జహీరాబాద్ నియోజకవర్గ ము) బీసీ జేఏసీ ఆధ్వర్యంలో త్వరలో జరుగబోయే స్థానిక సంస్థ ల ఎన్నికల్లో 42 శాతం బీసీ రిజర్వేషన్లు పక్క అమలు పర్చలని బీసీ జేఏసీ డిమాండ్ చేసింది.…

  • February 21, 2026
  • 18 views
వధూవరులను ఆశీర్వదించిన గ్రామ సర్పంచ్ ఉమా దేవేందర్ రెడ్డి

జనం న్యూస్ ఫిబ్రవరి 21 మహా ముత్తారం మండలం నల్లగుంట మీనాజీపేట గ్రామంలో చెర్ప సమ్మయ్య వారింట్లో వివాహంలో వేడుకల్లో హాజరైన గ్రామ సర్పంచ్ ఉమా భూపాల్ పల్లి జిల్లా డీసీసీ ఉపాధ్యక్షులు దేవేందర్ రెడ్డి మరియు గ్రామ కమిటీ అధ్యక్షులు…

  • February 21, 2026
  • 15 views
18 కళ్యాణ లక్ష్మి రెండు షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యేజుక్కల్

ఫిబ్రవరి 21 జనంలోకామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం డోంగ్లి మండల కేంద్రంలోని తాసిల్దార్ కార్యాలయంలో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల లబ్ధిదారులకు జుక్కల్ శాసనసభ్యులు తోట లక్ష్మీకాంతరావు మొత్తము20 చెక్కులను ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా పంపిణీ చేయబడింది. ఇందులో…

  • February 21, 2026
  • 14 views
*జోగిపేటలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్త యూసుఫ్ కుటుంబాన్ని పరామర్శించిన రాష్ట్ర మంత్రి దామోదర్ నరసింహ

తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ మోహమ్మద్ ఇమ్రాన్ జనం న్యూస్ 21 ఫిబ్రవరి ఆందోల్ నియోజకవర్గం లోని ఆందోల్ – జోగిపేట మున్సిపాలిటీ లోని 15వ వార్డుకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ కార్యకర్త యూసుఫ్ ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా…

  • February 21, 2026
  • 14 views
జడ్పీటిసి, ఎంపీటీసీ ఎన్నికల్లో అయిన 42 శాతం బీసీ రిజర్వేషన్లు కల్పించండి.*

జనం న్యూస్ 21 ఫిబ్రవరి సంగారెడ్డి జిల్లా ( జహీరాబాద్ నియోజకవర్గ ము) బీసీ జేఏసీ ఆధ్వర్యంలో త్వరలో జరుగబోయే స్థానిక సంస్థ ల ఎన్నికల్లో 42 శాతం బీసీ రిజర్వేషన్లు పక్క అమలు పర్చలని బీసీ జేఏసీ డిమాండ్ చేసింది.…

  • February 21, 2026
  • 18 views
రాజుల గ్రామంలో గ్రామసభ నిర్వహించిన సర్పంచ్

బిచ్కుంద ఫిబ్రవరి 21జనం న్యూస్కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండల కేంద్రంలోని రాజుల గ్రామంలో శనివారం నాడు సర్పంచ్ జై కుమార్ సర్పంచ్ శిల్ప అజయ్ పటేల్ మరియు గ్రామపంచాయతీ సభ్యులతో కలిసి గ్రామసభ ఏర్పాటు చేశారు ఈ సభలో…

  • February 21, 2026
  • 15 views
తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను వేంటనే నెరవేరాలి

జనం న్యూస్ ఫిబ్రవరి 21 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం తెలంగాణ ఉద్యమకారులకు మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీలు 250 గజాలు ఇంటి స్థలం గౌరవ పెన్షన్ ఇతర హామీలను నెరవేర్చే దిశ గా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి…

  • February 21, 2026
  • 16 views
అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం సందర్భంగాతెలుగు పండిత్ ను ఘనంగా సన్మానించిన ఉపాధ్యాయుల బృందం

జనం న్యూస్ ఫిబ్రవరి 21:నిజామాబాద్ జిల్లాఏర్గట్లమండలములోనితడ్పాకల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవాన్ని పురస్కరించుకొనిపాఠశాలలో తెలుగు భాషా పండితుడు ఆకుల దేవనందంను శాలువాతో ఉపాధ్యాయులు ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా దేవనందం మాట్లాడుతూ తెలుగు భాష ప్రాముఖ్యతను వివరించారు. మాతృభాష…