(జనం న్యూస్ ఏప్రిల్ 18 కందిబండ హరీష్ మునగాల మండల రిపోర్టర్ )సూర్యుడి భగభగతో ఎండలు మండిపోతున్నాయి. భానుడి భగభగతో జనం అల్లాడుతున్నారు. ఉదయం తొమ్మిది దాటకముందే సూర్యుడు సెగలు కక్కుతుండటంతో జనం బయటకు వచ్చేందుకు జంకుతున్నారు. ఉక్కపోతతో ఉక్కిరి బిక్కిరి…
జనం న్యూస్ 15 ఏప్రిల్ 2026 రుద్రూర్ మండలం నిజామాబాద్ జిల్లా. అణగారిన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అని ఆయన ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని రుద్రూర్ ఉపసర్పంచ్ షేక్ నిస్సార్ అన్నారు. మంగళవారం నాడు…
జనం న్యూస్ 15 ఏప్రిల్ 2026 రుద్రూర్ మండలం నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండల కేంద్రంలో ఉన్న 8 అంగన్వాడి కేంద్రాలతో పాటు రాయకూర్ క్యాంప్ అంగన్వాడీ కేంద్రానికి బిఆర్ఎస్ నాయకులు కొత్తపల్లి రవి కిరణ్ మంగళవారం నాడు భారత రాజ్యాంగ…
జనం న్యూస్ 1 ఏప్రిల్ ఘట్కేసర్ ప్రతినిధి : మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ ఘట్కేసర్ సర్కిల్ 8వ డివిజన్ పోచారం గ్రామ ప్రధాన రహదారి సమస్యలతో పాటు గ్రామంలో నెలకొన్న పలు మౌలిక సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కోరుతూ గ్రామస్తులు బుధవారం…
తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ మోహమ్మద్ ఇమ్రాన్ జనం న్యూస్ 21 మార్చ్ రంజాన్ పండుగ సందర్భంగా ఈ రోజు బిఆర్ఎస్ పార్టీ మైనారిటీ నాయకులు మాజీ మున్సిపల్ చైర్మన్ ప్రస్తుత కౌన్సిలర్ తంజీమ్ , మాజీ పట్టణ అధ్యక్షులు మోహియొద్దీన్ ,…
జనం న్యూస్ 21 మార్చ్ పరిధిలోని ఈద్గాల వద్ద నిర్వహించిన ప్రార్థనల్లో మున్సిపల్ 13వ వార్డు,కౌన్సిలర్ పొట్లూరి శివ శేఖర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ సోమప్ప మాని, షేక్ అమీరముస్లిం…
జనంన్యూస్. 21. సిరికొండ.శ్రీనివాస్ పటేల్.నిజామాబాదు రురల్ సిరికొండ మండలకేంద్రం లోపవిత్ర రంజాన్ మాసం ముగింపు సందర్భంగా జరుపుకునే ఈద్-ఉల్-ఫితర్ (రంజాన్) పండుగను పురస్కరించుకుని, సిరికొండ మండలంలోని ముస్లిం సోదర సోదరీమణులందరికీ సిరికొండ మండల ఎంఆర్పిఎస్ అధ్యక్షులు మొట్టల దీపక్ హృదయపూర్వక శుభాకాంక్షలు…
జనం న్యూస్ నందలూరు కడప జిల్లా. రాజంపేట ఆకేపాడు ఎస్టేట్ నందు వైయస్ఆర్సీపీ నాయకుడు అనిల్ కుమార్ రెడ్డికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన నందలూరు మండల వైఎస్ఆర్సిపి మహిళా అధ్యక్షురాలు పల్లె మాధవి పల్లె మాధవి మాట్లాడుతూ ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో…
జనం న్యూస్ మార్చ్ 21 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ ; అనకాపల్లి జిల్లాకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త ముత్యాల వెంకటేశ్వరరావు (ఎం.వి.ఆర్) మంగళవారం విశాఖ బీజేపీ పార్టీ కార్యాలయం లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ)లో చేరారు. రాష్ట్ర బీజేపీ…
ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే టి.రామ్మోహన్ రెడ్డి జనం న్యూస్ 21 మార్చి వికారాబాద్ జిల్లా రంజాన్ పండుగ పర్వదినాన్ని పురస్కరించుకొని పరిగి పట్టణంలోని ఈద్గాలో జరిగిన రంజాన్ వేడుకల్లో పరిగి ఎమ్మెల్యే డాక్టర్ టి.రామ్మోహన్ రెడ్డి స్థానిక…