• February 21, 2026
  • 19 views
తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన వెంటనే నెరవేరాలి

జనం న్యూస్ ఫిబ్రవరి 21 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం తెలంగాణ ఉద్యమకారులకు మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీలు 250 గజాలు ఇంటి స్థలం గౌరవ పెన్షన్ ఇతర హామీలను నెరవేర్చే దిశ గా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి…

  • February 21, 2026
  • 93 views
యూజీసీ(యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్)- 2026 బిల్లు యదవిధి గా కేంద్ర ప్రభుత్వం అమలు చేసే వరకు ఓబీసీ,ఎస్సి,ఎస్టీ విద్యార్థులు,నాయకులు దేశ వ్యాప్తంగా ఉద్యమం చెయ్యాలి

అవసమైతే ఈ. డబ్ల్యు. ఎస్. రిజర్వేషన్ వారిని సమానత్వపు కమిటీలో అవకాశం కలిపిచాలి జనం న్యూస్ 21 ఫిబ్రవరి వికారాబాద్ జిల్లా మంచనపల్లి శ్రీనివాస్,ఉపాద్యాయులు,జాతీయఅంబేద్కర్ అవార్డ్,అంబేద్కర్ విజ్ఞాన వేదిక ప్రధాన కార్యదర్శి,పి.ఆర్.టీ యూ రాష్ట్ర ఉపాధ్యక్షులు కొన్ని వేల సంవత్సరాలుగా భారత…

  • February 21, 2026
  • 93 views
టమాటా ధరల పతనం.. ఫ్రీగా పంచేసిన యువ రైతు

మానవత్వం చాటుకున్న యువరైతు రవి● ఆశించిన స్థాయిలో గిట్టుబాటు ధర రాకపోవడంతో ఉచితంగా ప్రజలకు టమాటాలు పంచిన రైతు రవి● శుక్రవారం వారాంతపు సంత కావడంతో టమాటాలను భారీగా మార్కెట్ కు తెచ్చిన రైతులు● కిలో టమాటా ధర రూ. 5…

  • February 21, 2026
  • 52 views
అందోల్ జోగిపేట్ మున్సిపాలిటీ చైర్మన్ కృష్ణారెడ్డి కు మర్యాదపూర్వముగా కలిసిన బావూరి హర్షితసింగ్

జనం న్యూస్ 21 ఫిబ్రవరి : కమల్ సింగ్ గుర్జిత్ సింగ్ రామ్ సింగ్ బలరాం సింగ్, సిక్ సర్దార్ సంఘం సంగాడి జిల్లా వైస్ ప్రెసిడెంట్ జోగిపేట్ శ్రీ గురు నానక్ దర్బార్ దర్బార్ సాహెబ్ గురుద్వారా ప్రెసిడెంట్ భావూరి…

  • February 21, 2026
  • 17 views
బీసీ హక్కుల కోసం “బీసీ సింహ గర్జన” – జిల్లా అధ్యక్షుడు కోన నాగర్జున పిలుపు

మచిలీపట్నం జనంన్యూస్ 20/ఫిబ్రవరి కృష్ణాజిల్లా మచిలీపట్నం: బీసీవై పార్టీ కృష్ణాజిల్లా కన్వీనర్ కోన నాగర్జున మాట్లాడుతూ, భారత చైతన్య యోజన పార్టీ అధ్యక్షుడు బోడె రామచంద్ర యదవ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న “బీసీ సింహ గర్జన” సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. బీసీలకు…

  • February 17, 2026
  • 97 views
చెత్త బండి కల్కి నగర్ గంగమ్మ గుడి కాలానికి రావడం లేదు

సబ్ టైటిల్ : కల్కి నగర్ దేవుని పల్లి 9వార్డ్ లో విష జ్వరాలు జనం న్యూ 16 ఫిబ్రవరి (రిపోర్టార్ భైరయ్య కామారెడ్డి టౌన్ ) కామారెడ్డి జిల్లా లోని దేవుని పల్లి కల్కి నగర్ గంగమ్మ గుడి కాలానికి…

  • December 8, 2025
  • 87 views
ఘనంగా పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

జనం న్యూస్, డిసెంబర్ 08,అచ్యుతాపురం: అచ్యుతాపురం మండలం పూడిమడక జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలకు చెందిన పూర్వ విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనాన్ని ఘనంగా నిర్వహించారు. 2002-03 విద్యా సంవత్సరంలో పదో తరగతి చదివిన 15మంది విద్యార్థులు రాంబిల్లి మండలం లోవపాలెం గ్రామంలో…

  • December 8, 2025
  • 95 views
ఉంగరం గుర్తుకు ఓటు వేసి సర్పంచ్ గా నన్ను గెలిపించండి.మీ గంగాధర్..!

జనంన్యూస్. 08. సిరికొండ.ప్రతినిధి. సిరికొండ మండలం లొని జంగిలోడి తండా గ్రామ ప్రజలకు, పెద్దలకు, యువకులకు, మేధావులకు, అక్కాచెల్లెళ్ళకు, అన్నదమ్ములకు, మీ గ్రామ ముద్దు బిడ్డను, గంగాధర్ భూక్య అను నేను మన జంగిలోడి తండా గ్రామ సర్పంచ్ గా పోటి…

  • November 26, 2025
  • 95 views
పెండిగ్‌ బిల్లులు చెల్లించాలి సర్వసభ్య సమావేశంలో అధికారులను అడిన సభ్యులు

జనం న్యూస్ నవంబర్ 25 కోటబొమ్మాళి మండలం: గత ప్రభుత్వ హయాంలో ఇల్లు నిర్మించుకున్న లబ్ధిదారులకు సగం బిల్లులు పడి మిగిలినవి పెండిరగులో ఉన్నాయని వారిని లబ్ధిదారులకు అందించాలని మంగళవారం మండల పరిషత్‌ సమావేశ మందిరంలో ఎంపీపీ రోణంకి ఉమామల్లేశ్వరరావు ఆద్వర్యంలో…

  • November 24, 2025
  • 73 views
ఇందిరమ్మ చీరలు పంపిణీ చేసిన పిసిసి డెలికేట్ విట్టల్ రెడ్డి

జనం న్యూస్ బిచ్కుంద నవంబర్ 24 : కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండలం చిన్న దడిగి గ్రామంలో సోమవారం నాడు తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమలు చేస్తున్న ఇందిరా మహిళ శక్తి పథకం భాగంగా చిన్న…