జనం న్యూస్ సెప్టెంబర్ 17: నిజామాబాద్ జిల్లా ఏర్గట్లమండల కేంద్రంలో స్థానిక విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో బుధవారం విశ్వకర్మ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా సంఘ సభ్యులు మాట్లాడుతూ, “భూమి, జలం, అగ్ని, గాలి, బ్రహ్మ, విష్ణు, శివుడు, నక్షత్రాలు…
జనం న్యూస్, తేదీ.15-9-2025.భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం.రిపోర్టర్ బాలాజీపాల్వంచ మండలం లంబాడీ జేఏసీ ఆధ్వర్యంలో లంబాడి ఆత్మగౌరవ ర్యాలీకి పాల్వంచ మండలం టౌన్ నుండి పెద్ద ఎత్తున లంబాడ సోదరులు మహిళలు పాల్గొన్నారు బంజారా సోదరులు పాల్వంచ కాలనీ గేటు…
జనం న్యూస్ సెప్టెంబర్ 13 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో వాంకిడి మండలంలోనీ దాబా గ్రామం లో విషాదం చోటు చేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాలు ప్రకారం దాబా గ్రామానికి చెందిన భుజిబాయి అనే మహిళ దాబా గ్రామ శివారులోని వాగు వద్ద…
జనం న్యూస్, సెప్టెంబర్ 13, పెద్దపల్లిపెద్దపల్లి శాంతినగర్కు చెందిన సానికొమ్ము రామ్ రెడ్డి, అంధుడైనప్పటికీ ప్రభుత్వ అనుమతులతో మట్టి వ్యాపారం కొనసాగిస్తున్నారు. అయితే రాఘవపూర్, కన్నాల, కాచాపూర్, కటికనపల్లి, ధర్మారం, గుల్లకోట, ఎలిగేడు, రాకలదేవ్పల్లె, కదంబాపూర్, కనకుల కనపర్తి, కాల్వ శ్రీరాంపూర్…
జనం న్యూస్ సెప్టెంబర్ 8 చిలుకూరు(మండల ప్రతినిధి ఐనుద్దీన్) మండలంలోని జెర్రీపోతులగూడెం గ్రామంలో వివిధ పార్టీ నాయకులు, కార్యకర్తలు సిపిఐ పార్టీలో చేరారు, చేరిన వారిలో విజయ్, సైదులు,నాగరాజు,చంటి,రమేష్ ఉన్నారు వీరిని సిపిఐ పార్టీ జిల్లా కార్యదర్శి వెంకటేశ్వర్లు పార్టీ కండువా…
జనం న్యూస్ సెప్టెంబర్ 5, వికారాబాద్ జిల్లా పరిగి పట్టణం, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ డిప్యూటీ స్పీకర్ కొప్పుల హరీశ్వర్ రెడ్డి రెండవ వర్ధంతి సందర్భంగా పరిగి పట్టణంలోని బృందావన్ గార్డెన్ లో రెండవ వర్ధంతి సందర్భంగా వారి చిత్రపటానికి వారి…
జనం న్యూస్ సెప్టెంబర్ 04(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్)-క్రీడలు మానసిక వికాసానికి, శారీరక ధృడత్వానికి సహాయపడడమేకాకుండా విద్యార్థుల్లో పోటీతత్వాన్ని స్నేహపూరిత వాతావరణాన్ని పెంపొందిస్తాయని మునగాల మండల ఎంపీడీవో రమేష్ దీన్ దయాల్,ఎంఈఓ వెంకటేశ్వర్లు అన్నారు.బుధవారం మునగాల మండలం జిల్లా పరిషత్…
జనం న్యూస్ సెప్టెంబర్ 02 కోటబొమ్మాలి మండలం:కొత్తమ్మతల్లి దేవస్థానంలో దేవస్థానం ర్యనిర్వాహణాధికారి వాకచర్ల రాధాకృష్ణ మంగళవారం ప్రెస్ మీట్ నిర్వహించారు. కోటబొమ్మాలి గ్రామం లో వేంచేసియున్న శ్రీ కొత్తమ్మవారి జాతర ఉత్సవాలు తే.23-9-2025ది. మంగళవారం నుండి తే.25-9-2025ది. గురువారం వరకు అత్యంత…
జనం న్యూస్ జులై 30 మండలం పెన్ పహాడ్ : పేదల సంక్షేమమే ఇందిరమ్మ లక్ష్యం అని ఏఐసీసీ సభ్యులు రామ్ రెడ్డి సర్వోత్తమ్ రెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేనారెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు…
జనం న్యూస్ జులై 30 మండలం పెన్ పహాడ్ : పేదల సంక్షేమమే ఇందిరమ్మ లక్ష్యం అని ఏఐసీసీ సభ్యులు రామ్ రెడ్డి సర్వోత్తమ్ రెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేనారెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు…