• October 4, 2025
  • 87 views
ఆటో డ్రైవర్లు, వారి కుటుంబాల్లో సంతోషం కోసమే ముఖ్యమంత్రి కొత్త పథకం అమలు చేశారు : ప్రత్తిపాటి

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట సెప్టెంబర్ 4 రిపోర్టర్ సలికినీడి నాగు సెల్ 9550978955 స్త్రీ శక్తి పథకం వల్ల మహిళలు పొందుతున్న సంతోషం కంటే రెట్టింపు సంతోషం డ్రైవర్లు పొందాలన్నదే ముఖ్య మంత్రి ఆలోచన గత ప్రభుత్వం రూ.30వేలకు…

  • October 4, 2025
  • 189 views
గత ప్రజా నాయకులు అధికారులు కలిసి అవగాహన లేని తో ఐ డి యస్ ఎం టీ కాలనీ కాలనీవాసులను నిలువున ముంచారు

*గతంలో ఐ డి ఎస్ ఎం టి కాలనీ ఇళ్ల స్థలాలకు మోటేషన్ చేసిన మున్సిపల్ కమిషనర్లపై చీటింగ్ కేసు నమోదు చేసి విధుల నుండి తొలగించాలి పి.రాములు నేత జనం న్యూస్ తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ : జాగో తెలంగాణ…

  • October 4, 2025
  • 102 views
లక్ష్మీదేవికి నివాళులర్పించిన ఎమ్మెల్యే ఆకేపాటి

జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. అక్టోబర్ 4, నందలూరు మండలంలోని పాటూరు గ్రామానికి చెందిన వైయస్సార్సీపి నాయకుడు ముమ్మడి శెట్టి చంద్ర సతీమణి లక్ష్మీదేవి అనారోగ్యంతో మృతి చెందారు. విషయం తెలుసుకున్నవైఎస్ఆర్సీపీ అన్నమయ్య జిల్లా అధ్యక్షులు,రాజంపేట శాసనసభ్యులు ఆకేపాటి అమర్నాథ్…

  • October 4, 2025
  • 90 views
ప్రజా ప్రభుత్వంలో ప్రజారోగ్యానికి పెద్దపీట బండి రమేష్

జనం న్యూస్ అక్టోబర్ 4 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి ; ప్రజాస్వామ్యంలో ప్రజలంతా ఆరోగ్యంగా ఉంటేనే దేశం బాగుంటుందని బలమైన సమాజ నిర్మాణానికి దోహద పడుతుందన్న ఉద్దేశ్యంతో రెండు దశాబ్దాల క్రితం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ రాష్ట్రంలో కోట్లాది…

  • September 24, 2025
  • 108 views
అత్యంత వైభవంగా ప్రారంభమైన శ్రీ కొత్తమ్మ తల్లి శతాభ్ది ఉత్సవాలు

రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు కు, కేంద్రపౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడుకు పూర్ణ కుంభంతో ఘన స్వాగతం పలికినఅధికారులు, అర్చకులు ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్యదైవంకొత్తమ్మ తల్లి ఉత్సవాలు మూడురోజులు ఘనంగా జరగనున్నాయని తెలిపిన మంత్రి…

  • September 24, 2025
  • 125 views
గాయత్రి దేవి అలంకరణలో శ్రీ మారెమ్మ దేవి

జనం న్యూస్ సెప్టెంబర్ 23 (గోరంట్ల మండల ప్రతినిధి ఫక్రోద్దీన్)దేవి నవరాత్రులను పురస్కరించుకొని గోరంట్ల మండలం గుమ్మయ్య గారి పల్లి లో వెలసిన శ్రీ మారెమ్మ దేవాలయంలో శ్రీ మారెమ్మ దేవి ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ బి దేవిరాజ్ స్వామి ఆలయ…

  • September 23, 2025
  • 105 views
ప్రజలు జాగ్రత్త వహించాలి ఎస్సై కాస్తాల గోపికృష్ణ

జనం న్యూస్ సెప్టెంబర్ 23 మండలం పెన్ పహాడ్ : ప్రజలు పరిచయం లేని వ్యక్తుల తోటి జాగ్రత్త వహించాలని ఎస్సై కస్తాల గోపికృష్ణ ఒక ప్రకటనలో అన్నారు. ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం దసరా సెలవులు ప్రకటించడంతో ప్రజలు తమ పిల్లలను…

  • September 21, 2025
  • 255 views
పిఎసిఎస్ సంఘo పరిధిలోని గ్రామాలకె యూరియా

జనం న్యూస్ సెప్టెంబర్ 21 మండలం పెన్ పహాడ్ : మండల పరిధిలోని నారాయణ గూడెం పిఎసిఎస్ సహకార సంఘం, అనంతారం సొసైటీ పరిధిలో ఉన్న గ్రామాలకు మాత్రమే యూరియా ఇవ్వడం జరుగుతున్నదని పిఎసిఎస్ చైర్మన్ నాతాల జానకి రామ్ రెడ్డి,…

  • September 21, 2025
  • 156 views
నేషనల్ లెవల్ ఫైన్ ఆర్ట్ కాంపిటీషన్ లో గ్లోబల్ విద్యార్థుల ప్రతిభ

ఆదర్శ ఫైన్ ఆర్ట్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ సెంటర్ వారి ఆధ్వర్యంలో గత నెలలో అనంతపురం జిల్లాలో డ్రాయింగ్ మరియు హ్యాండ్ రైటింగ్ నిర్వహించారు. అందులో గ్లోబల్ స్కూల్ విద్యార్థులు పాల్గొని డ్రాయింగ్ మరియు హ్యాండ్ రైటింగ్ పోటీలలో ప్రథమ,ద్వితీయ, తృతీయ…

  • September 17, 2025
  • 114 views
స్త్రీలు ఆరోగ్యం గా ఉంటేనే దేశం ఆరోగ్యం గా ఉంటుంది: చైర్మన్ చెన్నుబోయిన చిట్టిబాబు

జనం న్యూస్**ఎన్టీఆర్ జిల్లా* *ఇబ్రహీంపట్నం మండలం**సెప్టెంబర్ 17**స్త్రీలు ఆరోగ్యంగా ఉంటేనే దేశం బాగుంటుందన్న ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని కొండపల్లి మునిసిపాలిటీ చైర్మన్ చెన్నుబోయిన చిట్టిబాబు అన్నారు.కొండపల్లి మునిసిపాలిటీ పరిధిలోని కొత్త గేట్, ఖిల్లా రోడ్ ప్రభుత్వ…