• March 21, 2026
  • 64 views
కమర్ పాషా పరామర్శించిన పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి .

జనం న్యూస్ మార్చ్ 21 వికారాబాద్ జిల్లా (పరిగి మున్సిపల్) పరిగి పట్టణనికి చెందిన కమర్ పాషా (పోస్ట్ మాన్) ఇటీవల అనారోగ్యనికి గురి కావడం వల్ల , నేడు వారి ఇంటికి వెళ్లి కమర్ పాషా ని పరామర్శించిన పరిగి…

  • March 21, 2026
  • 65 views
ఈ రంజాన్ పండుగకు అదరహో అనిపించిన ఈద్గా

(జనం న్యూస్ స్టాఫ్ రిపోర్టర్ బెజ్జరపు శ్రీనివాస్ )జనం న్యూస్, మార్చి 21 2026, జగిత్యాల జిల్లా, మెట్ పల్లి పట్టణంలోని వెంకట్రావు పేట లోని ఈద్గా పనులు ఈసారి రంజాన్ కు అదరహో అనిపించినాయి. ప్రతి సంవత్సరం జరుపుకునే రంజాన్…

  • March 21, 2026
  • 68 views
ఇచ్చిన హామీలను మరచిన కాంగ్రెస్ ప్రభుత్వం

జనం న్యూస్ మార్చి 21 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం మారపేల్లి విజయ్ కుమార్ బీ ఎస్ ఎస్ హనుమకొండ జిల్లా ఉపాధ్యక్షులు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ప్రజా సంక్షేమం కోసం మేము ఇచ్చిన హామీలు…

  • March 21, 2026
  • 64 views
పశువులకు గాలి కుంటు టీకాలు వేయించాలి డాక్టర్ సునిల్

జనం న్యూస్ మార్చి 2 1శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలంలోని నూర్జహాన్ పల్లి గ్రామంలో ప్రాధమిక పశువైద్య శాలలో పశువులకు గాలి కుంటు నివారణ టీకాలు వేసి అనంతరం మండల పశువైద్య అధికారి డాక్టర్ యం సునీల్…

  • March 21, 2026
  • 64 views
ప్రచురణార్ధం బడ్జెట్ లో జర్నలిస్టులకు మొండి చెయ్యి

జనం న్యూస్ 21 మార్చి 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ -జర్నలిస్టుల పట్ల వివక్ష తగదు -టీడబ్ల్యూజేఎఫ్ నేత మామిడి సోమయ్య హైదరాబాద్, రాష్ట్ర ప్రభుత్వ ప్రవేశ పెట్టిన బడ్జెట్ లో జర్నలిస్టుల…

  • March 21, 2026
  • 62 views
జిల్లా ప్రజలకు ప్రముఖులకు రంజాన్ శుభాకాంక్షలు

పయనించే సూర్యుడు నిజామాబాద్ జిల్లా స్టాపర్ టీ కే గంగాధర్ : రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని నూర్ బాషా/దూదేకుల వృత్తి సంక్షేమ సంఘం నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు షేక్ సాదుల్ల జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా…

  • March 21, 2026
  • 64 views
పాపరాయుడు నగర్ చౌరస్తా లో ట్రాఫిక్ సమస్యను పరిష్కరించాలి : స్థానిక నేతల డిమాండ్

జనం న్యూస్ | మార్చి 24 | తెలంగాణ స్టేట్ ఇంచార్జి: శ్రీనివాస్ రెడ్డి : కూకట్‌పల్లి పరిధిలోని పాపరాయుడు నగర్ చౌరస్తా వద్ద నెలకొంటున్న ట్రాఫిక్ సమస్య రోజురోజుకీ తీవ్రమవుతూ ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తోంది ఇది కేవలం తాత్కాలిక రద్దీ…

  • March 21, 2026
  • 62 views
రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని కూకట్పల్లి ప్రాంతంలో పోలీసులు విస్తృతమైన భద్రత ఏర్పాట్లు

జనం న్యూస్ మార్చ్ 21 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి : రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని కూకట్‌పల్లి ప్రాంతంలో పోలీసులు విస్తృతమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. ప్రార్థనలు ప్రశాంతంగా, భక్తులు సురక్షితంగా నిర్వహించుకునేలా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం గమనార్హం.ప్రాంతంలోని 12…

  • March 21, 2026
  • 73 views
దేశం లోనే కాదు ప్రపంచంలో లోనే రిజర్వాయర్ లేకుండా ఉన్న లిఫ్ట్ తుమ్మిళ్ల

జనం న్యూస్ 21 మార్చి 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ ;జోగుళాంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గం తుమ్మిళ ఈ సారి బడ్జెట్ లో కూడా తుమ్మిళ్ల కు మొండి చేయి లేని…

  • March 21, 2026
  • 59 views
నిరుద్యోగులను, విద్యార్థులను మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం.

జనం న్యూస్ 21 మార్చి 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్: బడ్జెట్ కేటాయింపులలో విద్యారంగాన్ని, నిరుద్యోగులను విస్మరించిన రేవంత్ రెడ్డి సర్కార్.విద్యార్థులకు నిరుద్యోగులకు తీవ్రమైన అన్యాయం. బీఆర్ఎస్వి రాష్ట్ర నాయకులు మరియు జోగులాంబ…