సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్ బి వీరేశం జనం న్యూస్ ఫిబ్రవరి 13 02 2026 జహీరాబాద్ నియోజకవర్గం కోహిర్ మున్సిపాలిటీలో టి డి ఆర్ ఎస్పార్టీ తరఫున విజయం సాధించిన మున్సిపల్ కౌన్సిలర్లకు, ప్రజలకు, పార్టీ శ్రేణులకు ఎమ్మెల్యే మాణిక్రావు హృదయపూర్వక…
జనం న్యూస్ పల్నాడు జిల్లా ఇంచార్జ్ రిపోర్టర్ సలికినీడి నాగు ఫిబ్రవరి 13 సెల్ 9550978955 పల్నాడు జిల్లా ఎస్పీ బి. కృష్ణారావు ఐపీఎస్ ట్రాఫిక్ రూల్స్ డైవర్షన్ రాష్ట్ర పండుగ హోదా కలిగిన కోటప్పకొండ తిరునాళ్ళ కు ఆంధ్ర ప్రదేశ్…
జనం న్యూస్: వనపర్తి డివిజన్ ఫిబ్రవరి 13 పెబ్బేరు రిపోర్టర్ శివకుమార్ సాధారణంగా ట్రైన్ బుకింగ్ చేసుకునేటప్పుడు ప్రతి బుకింగ్ లో 45 పైసలకి 10 లక్షల ఇన్సూరెన్స్ ఉంటుంది ఈ విషయం చాలావరకు ప్రయాణికులకు తెలియదు అయితే కేంద్ర ప్రభుత్వం…
జనం న్యూస్ పల్నాడు జిల్లా ఇంచార్జ్ రిపోర్టర్ సలికినీడి నాగు ఫిబ్రవరి 13 బార్ కౌన్సిల్ ఎన్నికల్లో చిలకలూరిపేట పోలింగ్ కేంద్రం ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి కోర్టు సుగాలి కాలనీ నందు తన ఓటు హక్కును వినియోగించుకున్న శాసన మండలి…
బిచ్కుంద ఫిబ్రవరి 12 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా నియోజకవర్గ బిచ్కుంద మున్సిపాలిటీ 1 వ వార్డు నుంచి కాంగ్రెస్ అభ్యర్థిని గోనె హనుమవ్వ విజయం సాధించారు. రాజకీయాలలో సామాన్యులకు చోటు లేదన్న అపోహను చెరిపేస్తూ ఒక నిరుపేద కుటుంబానికి చెందిన…
జనం న్యూస్ 14 ఫిబ్రవరి వికారాబాద్ జిల్లా ప్రేమ… అది ఎప్పుడు ఎక్కడ ఎలా ఉద్భవిస్తుందో తెలియదు. ప్రేమ….కు కులం మతం ఆస్తి అంతస్తులు హోదాలతోటి అవసరం లేదు. ప్రేమ…. గుడ్డిది మూగది అని ప్రేమకు వైకల్యాన్ని కూడా అంటగట్టారు.ప్రేమ…. కోసం…
బిచ్కుంద ఫిబ్రవరి 13 జనం న్యూస్ నేడు వెలువడిన బిచ్కుంద మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో మొత్తం 12 వార్డులకు గానూ 10 వార్డుల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది..ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు అభిమానులు స్వీట్లు పంచుకొని…
జనం న్యూస్:వనపర్తి డివిజన్ రిపోర్టర్ శివకుమార్ ఫిబ్రవరి 13 పెబ్బేరు శుక్రవారం పెబ్బేరు మున్సిపాలిటీ పరిధిలో ఓటరు దేవుళ్ళు ఓటు వేస్తె గెలుపొందిన అభ్యర్థుల జాబితా 1వ వార్డు బి ఆర్ ఎస్ అభ్యర్థి ఎద్దుల కరుణ శ్రీ సాయినాథ్ 312…
బిచ్కుంద ఫిబ్రవరి 13 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మున్సిపాలిటీలో, జుక్కల్ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ తోట లక్ష్మీకాంతరావు నాయకత్వంలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో మొత్తం 12 వార్డులకు గాను 10 వార్డుల్లో ఘన విజయం సాధించిన…
జనం న్యూస్ ఫిబ్రవరి 13 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆరోగ్యశాఖ, మరియు మలేరియా డిపార్ట్మెంట్ ప్రభుత్వం నిర్దేశించిన ఫ్రైడే డ్రైడే కార్యక్రమాన్ని 81వ వార్డులో అగ్గిమరిచెట్టు వీధిలో ఏర్పాటుచేసిన సమావేశంలో ప్రజలను ఉద్దేశించి శ్రీ భోగలింగేశ్వర దేవస్థానం…