• February 11, 2026
  • 65 views
సమనస గ్రామ సర్పంచ్ పరమట శ్యామ్ కుమార్ చే రోడ్డు శంకుస్థాపన

జనం న్యూస్ ఫిబ్రవరి 11 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ అమలాపురం రూరల్ మండలం సమనస గ్రామ పంచాయతీ గురివింద గుంట కాసుల కాలవ మామిడిపల్లి. సుబ్బరాజు పొలం వెళ్లిన రోడ్డు శంకుస్థాపన చేసిన సమనస గ్రామ సర్పంచ్ పరమట. శ్యాం…

  • February 11, 2026
  • 66 views
జిల్లా కార్యాలయం నరసరావుపేట లొ దీన్ దయాల్ ఉపాధ్యాయ సమర్పణ దివాస్ కార్యక్రమం

జనం న్యూస్ పల్నాడు జిల్లా ఇంచార్జ్ రిపోర్టర్ సలికినీడి నాగు ఫిబ్రవరి 11 సెల్ 9550978955 పల్నాడు జిల్లా నరసరావుపేట బీజేపీ పార్టీ కార్యాలయంలో జరిగిన పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ సమర్పణ దివాస్ కార్యక్రమంలో పాల్గొన్న తదితరులు ఈ కార్యక్రమం…

  • February 11, 2026
  • 61 views
చిలకలూరిపేట పట్టణంలో ఆక్రమణలు బోర్డులకే పరిమితమైన నిబంధనలు.

జనం న్యూస్ పల్నాడు జిల్లా ఇంచార్జ్ రిపోర్టర్ సలికినీడి నాగు ఫిబ్రవరి 11 సెల్ 9550978955 చిలకలూరిపేట పట్టణంలోని ప్రధాన రహదారులపై ట్రాఫిక్ కష్టాలు తీర్చడానికి అధికారులు చేపట్టిన చర్యలు “మూడు రోజుల ముచ్చట”గా మారుతున్నాయి. నర్సరావుపేట సెంటర్ నుండి రిజిస్టర్…

  • February 11, 2026
  • 70 views
పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ వారి కి వర్ధంతి సందర్భంగా ఘనంగా నివాళి

జనం న్యూస్ 11.02.2026 ముమ్మిడివరం ప్రతినిధి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా బీజేపీ జిల్లా కార్యాలయం, అమలాపురం జిల్లా అధ్యక్షులు అడబాల సత్యనారాయణ అధ్యక్షతన పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ వారి కి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా వర్ధంతి…

  • February 11, 2026
  • 64 views
దిన్ దయాల్ ఉపాధ్యాయ వర్ధంతి

జనం న్యూస్ ఫిబ్రవరి 11 అమలాపురం ఈరోజు దీన దయాల్ ఉపాధ్యాయ వ వర్ధంతి సందర్భంగా అమలాపురంలో బిజెపి జిల్లా ఉపాధ్యక్షులు అడపా శ్రీనివాసరావు అధ్యక్షతన ఘనంగా నివాళులర్పించడం జరిగింది ఈ కార్యక్రమంలో బిజెపి సీనియర్ నాయకులు ఆర్ వి నాయుడు…

  • February 11, 2026
  • 64 views
ఇందూరు మున్సిపల్ కార్పొరేషన్ పై భాజపా జెండా ఎగరబోతుంది..!

జనంన్యూస్. 11.నిజామాబాదు.శ్రీనివాస్ పటేల్. ఓటు హక్కు వినియోగించుకున్న అర్బన్ ఎమ్మెల్యే దన్ పాల్ సూర్యనారాయణ దంపతులుమరో రెండు రోజుల్లో వెలువడనున్న మున్సిపల్ కార్పొరేషన్ ఫలితాలలో అత్యధిక మెజారిటీ స్థాయిలో ఇందూరు మున్సిపల్ కార్పొరేషన్ పై భాజపా జెండా ఎగరబోతుందని అర్బన్ శాసనసభ్యులు…

  • February 11, 2026
  • 60 views
పల్నాడు జిల్లా కార్యాలయం నరసరావుపేట లొ దీన్ దయాల్ ఉపాధ్యాయ సమర్పణ దివాస్ కార్యక్రమంలో పాల్గొన్న చిలకలూరిపేట బిజెపి నాయకులు

జనం న్యూస్ పల్నాడు జిల్లా ఇంచార్జ్ రిపోర్టర్ సలికినీడి నాగు ఫిబ్రవరి 11 సెల్ 9550978955 పల్నాడు జిల్లా నరసరావుపేట బీజేపీ పార్టీ కార్యాలయంలో జరిగిన పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ సమర్పణ దివాస్ కార్యక్రమంలో పాల్గొన్న చిలకలూరిపేట బిజెపి నాయకులు…

  • February 11, 2026
  • 70 views
గ్రామసభ నిర్వహించిన సర్పంచ్

.జనంన్యూస్.11సిరికొండ.శ్రీనివాస్ పటేల్. నిజామాబాద్ రూరల్ సిరికొండ మండల కేంద్రంలోని రావుట్ల గ్రామంలో సర్పంచ్ అధ్యక్షతన గ్రామసభ నిర్వహించారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ వార్డు మెంబర్లు సెక్షన్ ఆఫీసర్ ఏఎన్ఎంలు. లైన్మెన్ జిపిఓ సెక్రటరీ కారోబార్. గ్రామానికి సంబంధించిన అన్ని రకాల ప్రభుత్వ…

  • February 11, 2026
  • 71 views
పట్టణ అభివృద్ధికి రూ.23.60 కోట్ల భారీ నిధులు మంజూరు…

జనం న్యూస్ పల్నాడు జిల్లా ఇంచార్జ్ రిపోర్టర్ సలికినీడి నాగు ఫిబ్రవరి 11 సెల్ 9550978955 నరసరావుపేట పట్టణ సమగ్ర అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఈ క్రమంలో రూ.23.60 కోట్ల భారీ నిధులతో పలు కీలక పనులు చేపడుతున్నట్లు…

  • February 11, 2026
  • 72 views
సోషల్ మీడియా వినియోగంలో వయోపరిమితి నియంత్రణపై సమగ్ర విధానం తీసుకురావాలి

జనం న్యూస్ పల్నాడు జిల్లా ఇంచార్జ్ రిపోర్టర్సలికినీడి నాగు ఫిబ్రవరి 11 సెల్ 9550978955 కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ కు నరసరావుపేట ఎంపీ లావు కృష్ణ దేవరాయలు వినతిపిల్లలు, యువత భద్రత దృష్ట్యా సోషల్ మీడియా…