• March 17, 2026
  • 31 views
బిచ్కుందలోఎన్ఫోర్స్మెంట్ అధికారులు దాడులు…

బిచ్కుంద మార్చి 17 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండల కేంద్రంలో మంగళవారం ఉదయం నుండి జిల్లా ఓఎస్డి శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో డాబా,టీ పాయింట్, హోటలలో డొమెస్టిక్ సిలిండర్ వాడుతున్నట్టు సమాచారం మేరకు దాడులు నిర్వహించారు.…

  • March 17, 2026
  • 36 views
శ్రీరామనవమి ఏర్పాట్లపై సమగ్ర సమీక్ష – భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా చర్యలు తీసుకోవాలి: ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు

జనం న్యూస్ మార్చి 17 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి రాబోయే శ్రీరామనవమి ఉత్సవాలను దృష్టిలో ఉంచుకుని కూకట్‌పల్లి నియోజకవర్గంలో ఏర్పాట్లు వేగవంతం అవుతున్నాయి. మంగళవారం కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆధ్వర్యంలో స్థానిక రామాలయంలో నిర్వహించిన సమీక్ష సమావేశం…

  • March 17, 2026
  • 39 views
కలర్ బెల్ట్ ప్రమోషన్ పాల్గొన్న అదనపు జడ్జి.

జనంన్యూస్. 17.నిజామాబాదు.శ్రీనివాస్ పటేల్. నిజామాబాదు నగరంలోని వినాయక్ నగర్‌లో బసవ గార్డెన్‌లో సోమవారం సాయంత్రం అమెచ్యూర్ టైక్వాండో అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి మనోజ్ కుమార్ ఆధ్వర్యంలో కలర్ బెల్ట్ ప్రమోషన్ మరియు బెల్ట్ అవార్డింగ్ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది.ఈ కార్యక్రమానికి ముఖ్య…

  • March 17, 2026
  • 35 views
రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలపై వినతి పత్రం అందజేయడం జరిగింది

జనం న్యూస్ 17 మార్చి 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ ఈరోజు జోగులాంబ గద్వాల జిల్లా అయిజ మండల బిజెపి అధ్యక్షులు గోపాలకృష్ణ ఆధ్వర్యంలో ఆర్ ఐ రజినీకాంత్ రెడ్డి కి వినతి…

  • March 17, 2026
  • 37 views
రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు పాలమూరు పార్లమెంట్ సభ్యురాలు డికె. అరుణమ్మ

జనం న్యూస్ 17 మార్చి 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ డి కె అరుణమ్మ ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని ఈరోజు వడ్డేపల్లి మండల బిజెపి…

  • March 17, 2026
  • 36 views
రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు పాలమూరు పార్లమెంట్ సభ్యురాలు డికె. అరుణమ్మ

రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు పాలమూరు పార్లమెంట్ సభ్యురాలు డికె. అరుణమ్మజనం న్యూస్ 17 మార్చి 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ డి కె అరుణమ్మ ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన…

  • March 17, 2026
  • 40 views
శ్రీ బోగలింగేశ్వర స్వామి హుండీ ఆదాయం రూ” 78288 – చైర్మన్ కాండ్రేగుల సత్యనారాయణ

జనం న్యూస్ మార్చ్ 17 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ శ్రీశ్రీశ్రీ భోగలింగేశ్వర స్వామి దేవస్థానం దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో ఈరోజు ఉదయం ధర్మకర్తల మండలి మరియు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఇన్స్పెక్టర్ మరియు భక్తుల సమక్షంలో హుండీ లెక్కింపు కార్యక్రమం…

  • March 17, 2026
  • 41 views
స్మశాన వాటిక అభివృద్ధికి చర్యలు చేపట్టాలి – డివిఎంసి మెంబెర్ సూదికొండ మాణిక్యాలరావు విజ్ఞప్తి

జనం న్యూస్ మార్చి 17 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ మునగపాక మండలం ఉమ్మలాడ గ్రామం నందుగల స్మశాన వాటికను అభివృద్ధి పరిచే చర్యలు చేపట్టాలని అనకాపల్లి జిల్లా డివిఎంసి మెంబర్ మరియు నేషనల్ ఫోరమ్ ఫర్ సోషల్ జస్టిస్ జిల్లా…

  • March 17, 2026
  • 38 views
తగ్గిన మిర్చి ఉత్పత్తి..ఏప్రిల్ చివరినాటికి సీజన్ సమాప్తం..

జనం న్యూస్ 17 మార్చి 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ ప్రస్తుతం రంజాన్ పండుగ సందర్భంగా బంగ్లాదేశ్ సరిహద్దు మూసివేసినందున రాబోవు 10 రోజుల వరకు మిర్చి కోసం ఎగుమతులు లేనందున తేజ…

  • March 17, 2026
  • 39 views
అమావాస్య కారణంగా నూకాంబిక అమ్మవారి దర్శనమునకు కొన్ని గంటల విరామం -చైర్మన్ పీల నాగ శ్రీను (గొల్ల బాబు )

జనం న్యూస్ మార్చ్ 17 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ ఉత్తరాంధ్ర ఇలవేల్పు అనకాపల్లి గవరపాలెం లో వెలిసిన శ్రీ నూకాంబికా అమ్మవారి దేవస్థానంలో 18/3/26/ బుధవారం కొత్త అమావాస్య సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు కారణంగా సాయంత్రం 4.00 నుండి…