విద్యార్థులకు హెచ్ఐవి/ ఎయిడ్స్ మరియు మాదక ద్రవ్యాలు (డ్రక్స్) పై అవగాహన కార్యక్రమం
జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఆగస్టు 25 రిపోర్టర్ సలికినీడి నాగు సెల్ 9550978955 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ మరియు నివారణ సంస్థ ఆదేశాలు మేరకు, జిల్లా ఎయిడ్స్ నియంత్రణ మరియు నివారణ సంస్థ (దిశ ) పర్యవేక్షణలో…
నందలూరు పోలీసు స్టేషన్ ఆవరణములో పీస్ కమిటీ మీటింగ్
జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. వినాయక చవితి పండుగను దృష్టిలో ఉంచుకొని ఈరోజు రాజంపేట రూరల్ సీఐ బివి రమణ ఆధ్వర్యంలో నందలూరు పోలీస్ స్టేషన్ ఆవరణ నందు పీస్ కమిటీ మీటింగ్ ఏర్పాటు చేయడమైనది, రాబోవు వినాయక చవితి…
మట్టి వినాయకుల ప్రతిమలు వితరణ
జనం న్యూస్ ఆగస్టు 25 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ ముమ్మిడివరం మండలం అనాతవరం గ్రామంలో సమరసత సేవా ఫౌండేషన్ ముమ్మిడివరం మండల సహ కన్వీనర్ నల్లా ఆండాళ్ దేవి ఆధ్వర్యంలో మట్టి గణపతి మహా గణపతి పర్యావరణం పరిరక్షణలో భాగంగా…
జనహిత యాత్రకు బయలుదేరిన కాంగ్రెస్ నాయకులు
జనం న్యూస్ ఆగష్టు 25 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండల కేంద్రం నుండి నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజా సమస్యలు తెలుసుకోవడంతో పాటు.. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లాలని ఉద్దేశంతో వరంగల్…
నందికొండ మున్సిపాలిటీలో స్థానిక సమస్యలపై సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో సర్వే
జనం న్యూస్- ఆగస్టు 25- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్ విజయ్- నాగార్జునసాగర్ నందికొండ మున్సిపాలిటీ పైలాన్ కాలనీ లో స్థానిక సమస్యలపై సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో సర్వే నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ పెదవుర మండల కార్యదర్శి దుబ్బ రామచంద్రయ్య…
ప్రజలకు మంచి చేయడంలో చంద్రబాబు పట్టువదలని విక్రమార్కుడు ప్రత్తిపాటి
జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఆగస్టు 25 రిపోర్టర్ సలికినీడి నాగు సెల్ 9550978955 కాలువల్లో నీళ్ల సెట్టింగులు వేసి జగన్ ప్రజల్ని మోసగిస్తే, చంద్రబాబు ఇచ్చిన మాటకు కట్టుబడి కృష్ణా జలాలు పారించి జనం మనసులు గెలిచారు. సంక్షేమం…
రైతులకు తగిన సూచనలు తెలిన వ్యవసాయ అధికారులు
.. జనం న్యూస్ ఆగష్టు 25 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం ప్రత్తి, కంది, వరి మొక్కజొన్న పంటలను ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం వరంగల్ శాస్త్రవేత్తలు పంటలను పరిశీలించారు ఇందులో ప్రధానంగా ప్రత్తి పంటలో టొబాకో…
శ్రీ హేమదుర్గ అమ్మవారి దేవస్థానం 25వ వార్షిక ఉత్సవాలలో పాల్గొన్న బండి రమేష్ దంపతులు
జనం న్యూస్ ఆగస్టు 25 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి మియాపూర్ ఆల్విన్ కాలనీ చౌరస్తా దగ్గరలో ఉన్న శ్రీ హేమ దుర్గ అమ్మవారి దేవస్థానం 25వ వార్షిక ఉత్సవాలు సోమవారం అత్యంత వైభవంగా జరిగాయి. టిపిసిసి ఉపాధ్యక్షుడు కూకట్పల్లి కాంగ్రెస్…
ఆంద్రప్రదేశ్ రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ ఆదేశముల మేరకు
జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఆగస్టు 25 రిపోర్టర్ సలికినీడి నాగు సెల్ 9550978955 జిల్లా వైద్య ఆరోగ్య శాఖ,జిల్లా ఎయిడ్స్ నివారణ మరియు నియంత్రణ సంస్థ, క్యాంపు స్వచ్చంద సంస్థ ఆధ్వర్యంలో ZP హై స్కూల్ లొ IEC…
RTC డ్రైవర్తో కొమ్మక్కన చిలకలూరిపేట రూరల్ పోలీసు వారు మృతుని కుటుంబానికి తీరని అన్యాయం చేస్తున్నారు
జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఆగస్టు 25 రిపోర్టర్ సలికినీడి నాగు సెల్ 9550978955 ఈ దేశంలో ఎస్సీల విషయంలో చట్టాలు మారిపోతూ ఉన్నాయా సార్ భూదాల బాబురావు బహుజన సమాజ్ పార్టీ పల్నాడు జిల్లా అధ్యక్షులు నరసరావుపేట 25.02.2025…












