తడ్కల్ పాఠశాల ఆవరణంలో విద్యార్థులకు సరిపడా మూత్రశాలలు లేనందున విద్యార్థులకు ఇబ్బంది.
పాఠశాల విద్యార్థులకు ప్రమాదం దృష్ట్యా రోడుకు అనుకొని ఉన్న మొదటి గేటుకు తాళం. జిపఉప పాఠశాల ఇంచార్జ్ హెచ్ఎం అంజన,సిపిఎస్ హెచ్ఎం వెంకటేష్, జనం లైఫ్ న్యూస్,కంగ్టి, సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల పరిదిలోని తడ్కల్ పాఠశాలకు రెండు గెట్లు ఉండగా…
లబ్ధిదారులకు సిఎంఆర్ఎఫ్ చెక్కులను అందించిన మాజీ ఎమ్మెల్యే
మహారెడ్డి భూపాల్ రెడ్డి, జనం న్యూస్,ఆగస్ట్ 25,కంగ్టి, సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల పరిదిలోని జంమ్గి బి గ్రామానికి చెందిన తోట రాములును 18,000 రూపాయల చెక్కును గొల్ల రుక్మిణి 15,000 రూపాయల చెప్పును ఆసుపత్రి వైద్య ఖర్చులకై ముఖ్యమంత్రి సహాయనిధి…
రోడ్డు విస్తరణ కోసం ఎమ్మెల్యే కు వినతి
సానుకూలంగా స్పందించిన మైనంపల్లి రోహిత్ పాపన్న పేట , 24 ఆగస్టు: (జనంన్యూస్) మండల కేంద్రమైన పాపన్నపేట నుంచి కొంపల్లి వరకు రోడ్డు విస్తరణ మరియు కొత్తపల్లి వంతెన వద్ద పెండింగ్ లో ఉన్న రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని…
నానో యూరియా వాడకం పైన రైతులకు అవగాహనా..!
జనంన్యూస్. 25.సిరికొండ. రావుట్ల రైతులకు సిరికొండ వ్యవసాయ అధికారి మరియు IFFCO కంపెనీ అవగాహన సదస్సు కల్పించారు.రసాయన ఎరువులకు ధీటుగా నానో యూరియా తో ప్రయోజనాలు. నానో తో పర్యవరణ పరిరక్షణ పోషక విలువల సామర్ధ్యం ఎక్కువ నేలకు, పంట కు…
బిచ్కుంద డీలర్లు తాసిల్దార్ కు వినతిపత్రం….
బిచ్కుంద ఆగస్టు 25 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలో రాష్ట్ర రేషన్ డీలర్ల సంఘం పిలుపుమేరకు బిచ్కుంద మండల రేషన్ షాప్ డీలర్లు తన న్యాయమైన డిమాండ్ల కోసం బిచ్కుంద తాసిల్దార్ గారికి వినతి పత్రం సమర్పించడం…
హోటల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వినాయక విగ్రహాల పంపిణీ
జనం న్యూస్ 25 ఆగష్టు, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక విజయనగరం జిల్లా హోటల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సోమవారం ప్రజలకు ఉచితంగా వినాయక ప్రతిమల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు పట్టణంలోని కోట జంక్షన్ వద్ద, ఆర్ అండ్ బి జంక్షన్…
జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో గుర్తు తెలియని మృతదేహం లభ్యం
విజయనగరం వన్ టౌన్ సిఐ ఆర్.వి.ఆర్.కె.చౌదరి|| జనం న్యూస్ 25 ఆగష్టు, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక విజయనగరం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్స్ క్వార్టర్స్ నందు 23-8-2025న గుర్తు తెలియని మృతదేహం లభ్యమయిందన్నారు. మృతి చెందిన వ్యక్తి వయసు…
శాంతియుతంగా గణేష్ ఉత్సవాల నిర్వహణకు కమిటీ సభ్యులు సహకరించాలి విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్
జనం న్యూస్ 25 ఆగష్టు, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక ఈ నెల 27న జరగనున్న వినాయక చవితి పండుగ సందర్భంగా జిల్లాలో ఏర్పాటు చేసుకొనే గణేష్ పందిళ్ళు, మండపాలు ఏర్పాటుకు తప్పనిసరిగా సంబంధిత శాఖకు నుండి అనుమతులు తీసుకోవాలని…
మాన్సాస్ ఆస్తులపై హక్కు ఎవరిది?
జనం న్యూస్ 25 ఆగష్టు, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక ఈ మధ్య కాలంలో మాన్సాస్ ట్రస్ట్ వ్యవహారాలపై పెద్ద చర్చ నడుస్తున్నది. ట్రస్ట్ ఆస్తులపై వ్యక్తులు ఆధిపత్యం సంపాదించడానికి చేస్తున్న ప్రయత్నాలే ఇందుకు కారణం. దొంగలు దొంగలు కలిసి…
గుండె కల్లూరు గ్రామంలో గొర్రె కాపరులను కలిసిన మాజీ ఎమ్మెల్యే
బిచ్కుంద ఆగస్టు 25 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండలంలో ఇటీవల వర్షాల వల్ల ప్రాజెక్టు వదిలగా మంజీరా లో చిక్కుకున్న గొర్రె కాపర్లు మరియు 650 గొర్లు వారికీ బిచ్కుంద మండలం గుండెకల్లుర్ గ్రామం లో…












