ఆటో వాలా కు అవగాహనా యూరియా పక్కదారి పోకుండా చర్యలు..!
జనంన్యూస్. 22. సిరికొండ.ప్రతినిధి. సిరికొండ మండలంలో ని రైతులకు సొసైటీల ద్వారా మండల రైతులకు యూరియా సరఫరా చేయడం జరుగుతుంది. మండలానికి సరిపడ యూరియా దఫల వారీగా రైతులకు అందించడం జరిగింది. మండలానికి వానకాలానికి సంబంధించి 3100 మెట్రిక్ టన్నుల యూరియా…
ఆయిల్ ఫామ్ మొక్కల పెంపకం గురించి రైతులతో అవగాహన..!
జనంన్యూస్. 22. నిజామాబాదు. సిరికొండ. నిజామాబాదు రూరల్ సిరికొండ మండలంలో చీమనపల్లి రైతు వేదికలో తెలంగాణ ప్రభుత్వం ఆయిల్ పామ్ సాగును పలు రకాల సబ్సిడీ లతో సాగును ప్రోత్సహిస్తుందని,ఈ పంటను ఒకసారి నాటితే 4 సంవత్సరాల తర్వాత నిరంతర ఆదాయాన్ని…
మున్సిపల్ కార్పొరేషన్ పై కాషాయ జెండా ఎగురావేయడమే లక్ష్యం..!
జనంన్యూస్. 22.నిజామాబాదు. ప్రతినిధి.. నిజామాబాదు.భారతీయ జనతా పార్టీ ఇందూర్ జిల్లా నూతన జిల్లా కమిటీ విస్తరణలో భాగంగా జిల్లా ప్రధానకార్యదర్శిగా నాగోళ్ళ లక్ష్మీనారాయణ ని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది.గత 28 ఎళ్లుగా పార్టీలో బూత్ అధ్యక్షుడి స్థాయి నుండి నిబద్దతతో చురుకుగా…
ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పీ జి విద్యార్థుల వనమహోత్సవం
బిచ్కుంద ఆగస్టు 22 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండల కేంద్రంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పి. జి విద్యార్థుల చే వన మహోత్సవం కార్యక్రమం నిర్వహించామని కళాశాల ప్రిన్సిపల్ కె.అశోక్ ఒక ప్రకటనలో తెలిపారు.ఎం.ఎ తెలుగు,…
చిలకలూరిపేట పట్టణంలో అక్రమ నిర్మాణాల తొలగింపు
జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఆగస్టు 22 రిపోర్టర్ సలికినీడి నాగు సెల్ 9550978955 చిలకలూరిపేట పట్టణంలో ట్రాఫిక్ సమస్యలు, రోడ్డు ప్రమాదాలకు కారణమవుతున్న ఆక్రమణలను తొలగించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. నరసరావుపేట సెంటర్ నుంచి బైపాస్ వరకు ఉన్న…
తడ్కల్ నల్లవాగు రోడ్డు మరమ్మత్తులు
వర్షానికి కొట్టుకుపోయిన రోడ్డు మరమ్మత్తులు ఆర్అండ్బి డిఈ కె రవీందర్, జనం న్యూస్,ఆగస్ట్ 22,కంగ్టి సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల పరిధిలోని ఆదివారం కురిసిన భారీవర్గానికి తడ్కల్ నల్లవాగు ఆర్అండ్బి రోడ్డు కొట్టుకోవడంతో ఆర్అండ్బి అధికారి డిఈ కే రవీందర్, శుక్రవారం…
ముందస్తు అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరు
జనం న్యూస్ ఆగస్టు 22 జాగో తెలంగాణ రాష్ట్ర వ్యవస్థాపకులు పి రాములు నేత యావత్తు తెలంగాణ సమాజం రోడ్ల పైకి రాకముందే కల్తీ నకిలీ వ్యాపారాలను పరిశ్రమల కాలుష్యాన్ని కార్మికులపై మోసాలను ప్రభుత్వాలు అధికార యంత్రాంగంతో పూర్తిగా ఆర్థికంగా కట్టడి…
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో కీలకమైన పదవులలో సీనియర్లను పరిగణలోకి తీసుకోండి.
రాజకీయ అనుభవం కలిగిన సీనియర్లును పక్కన పెట్టడం వల్ల పార్టీకి తీవ్ర నష్టం జరుగుతుంది. పార్టీలో ఒకరికి ఒకే పదవి అనే సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టండి. ఏపీ స్టేట్ బ్యూరో, ఆగష్టు 22 (జనం న్యూస్): వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ…
:గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులుగా బాధ్యతలు స్వీకరించిన డి. రమేష్
జనం న్యూస్ ఆగస్టు 22 చిలిపి చెడు మండల ప్రతినిధి మెదక్ జిల్లా చిలిపి చెడు మండలంలో చండూరు పాఠశాలలో రమేష్ ప్రధానోపాధ్యాయులుగా బాధ్యతలు స్వీకరించారు జననీ జన్మభూమి స్వర్గం కన్నా గొప్ప వి తాను పుట్టిన నేలతల్లి రుణం తీర్చుకోనే…
బ్రిలియంట్ స్కూలు లో వాసవి క్లబ్ ఆఫ్ చిలకలూరిపేట వారు సరస్వతి విద్యా పథకం
జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఆగస్టు 22 రిపోర్టర్ సలికినీడి నాగు సెల్ 9550978955 ఒక్కొక్క విద్యార్థికి వెయ్యి రూపాయలు చొప్పున 14 మంది విద్యార్థులకు స్కాలర్షిప్ ఇవ్వటం జరిగింది, ఈ సందర్బంగా పాఠశాల డైరెక్టర్ మద్దిరాల. శ్రీనివాసరావు మాట్లాడుతూ…












