జనం న్యూస్:జనవరి 22 (రిపోర్టర్:కొత్తమాసు అజయ్ కుమార్, యర్రగొండపాలెం, మార్కాపురం జిల్లా)ఉద్యోగుల జీతాలు వాడుకున్నాడా? మనీ లాండరింగ్ కేసులో TV9 మాజీ సీఈవో రవి ప్రకాష్కు ఈడీ షాక్. టీవీ9 సీఈవోగా ఉన్న సమయంలో ఉద్యోగుల జీతాలకు సంబంధించిన రూ.18 కోట్లకు…
బాయికాడి జగదీష్ మృతి పట్ల హన్మంత్ షిండే గారి నివాళి బిచ్కుంద జనవరి 22 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మున్సిపాలిటీ పట్టణ కేంద్రానికి చెందిన బాయికాడి జగదీష్ (పుస్తకాల కవి, రచయిత) గురువారం ఉదయం అకస్మాత్తుగా…
సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీలో గ్రామ సర్పంచ్, గ్రామ శాఖ అధ్యక్షుడు, కాంగ్రెస్ నాయకులు జనం న్యూస్ 22 జనవరి 2026 (ఎల్కతుర్తి మండల్ బండి కుమారస్వామి రిపోర్టర్) ఎల్కతుర్తి మండలం జీలుగుల గ్రామంలో గ్రామ సర్పంచ్ ఘనబోయిన సృజన…
జనం న్యూస్ 22 జనవరి 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ బి ఆర్ యస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ బాసు హనుమంతు నాయుడు అన్న మరియు మాజీ మున్సిపల్ చైర్మన్ కేశవ్ అన్న…
జనం న్యూస్ జనవరి: నిజామాబాద్ జిల్లా ఏర్గట్లమండలం కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు పి ఎం శ్రీ పథకం కింద మంజూరైన నిధులతో ప్రభుత్వ ఆదేశాల మేరకు బుధవారం నాగార్జునకొండ మ్యూజియాన్ని సందర్శించారు.చరిత్ర, పురావస్తు సంపదపై విద్యార్థుల్లో అవగాహన…
జనం న్యూస్ 22 జనవరి 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ గ్రామంలో గొడవలు,ఘర్షణలు, మతకలహాలు సృష్టించేందుకు గ్రామ అధికారి జయలక్ష్మి గ్రామంలో గ్రామసభలు జరగకుండానే, గ్రామసభలో ఆమోదం, తీర్మానం లేకుండా అనేక కార్యక్రమాలకు…
జనం న్యూస్ జనవరి 21: నిజామాబాద్ జిల్లా ఏర్గట్లమండలం,:రానున్న గోదావరి పుష్కరాల నేపథ్యంలో తాడ్పకల్ గోదావరి పుష్కర ఘాట్ను అభివృద్ధి చేసి భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం భారీగా నిధులు మంజూరు చేయాలని తడపాకల్ గ్రామ సర్పంచ్ జింక స్వప్న…
జనం న్యూస్ 22 జనవరి 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ జిల్లాలోని యస్ సి కళాశాల వసతి గృహాలలో పని చేస్తున్న క్యాటరింగ్ కార్మికులకు 17 నెలల పెండింగ్ వేతనాలు వెంటనే ఇవ్వాలని…
జనం న్యూస్ జనవరి 22 చిలిపి చెడు మండల ప్రతినిధి మెదక్ జిల్లా చిలిపిచేడ్ మండలంలోని సోమక్కపేట్ గ్రామ నూతన పాలకమండలిసభ్యులనుమండల విద్యాధికారి ఘనంగా సన్మానించారు. ఇటీవల బాధ్యతలు చేపట్టిన నూతన పాలకమండలి సభ్యులు విద్యారంగ అభివృద్ధికి తమ పూర్తి సహకారం…
జనం న్యూస్ 22 జనవరి, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ సాక్షి మీడియా ప్రతినిధి అల్లు యుగంధర్ బుధవారం ప్రమాదవశాత్తు ద్విచక్ర వాహనంపై వెళ్తూ యాక్సిడెంట్కు గురయ్యారు.ఈ ప్రమాదంలో ఆయన కాలికి తీవ్రమైన ఫ్రాక్చర్ అయ్యింది. ఈ విషయం తెలుసుకున్న…