• January 22, 2026
  • 61 views
నయా మోసగాళ్ల మాయాజాలం: అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ దామోదర్ హెచ్చరిక

జనం న్యూస్‌ 22 జనవరి, విజయనగరం టౌన్‌ రిపోర్టర్‌ గోపికృష్ణ పట్నాయక్‌ ​ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ మాట్లాడుతూ – సైబర్ నేరాలు, డిజిటల్ అరెస్ట్ వంటి కొత్త నేరాలకు పాల్పడుతున్న సైబర్ మోసగాళ్ళకు తోడు ఇప్పుడు కొందరు నయా…

  • January 22, 2026
  • 60 views
​”విధులకు సెలవు.. లోకానికి వీడ్కోలు: రోడ్డు ప్రమాదంతో కానిస్టేబుల్ తిరుపతిరావు కన్నుమూత”

జనం న్యూస్‌ 22 జనవరి, విజయనగరం టౌన్‌ రిపోర్టర్‌ గోపికృష్ణ పట్నాయక్‌ గజపతినగరం మండలం ముచ్చెర్ల వద్ద రోడ్డు ప్రమాదానికి గురైన సివిల్ కానిస్టేబుల్ టి. తిరుపతిరావు కన్నుమూశారు. జనవరి 14న విధులు ముగించుకొని వస్తుండగా ప్రమాదం జరగ్గా.. విజయనగరం ప్రభుత్వ…

  • January 22, 2026
  • 58 views
మరణంలోనూ మరొకరికి చూపునిచ్చిన ఓం ప్రకాష్ ముంద

జనం న్యూస్‌ 22 జనవరి, విజయనగరం టౌన్‌ రిపోర్టర్‌ గోపికృష్ణ పట్నాయక్‌ “నేత్రదానం – మహాదానం” అనే నినాదాన్ని నిజం చేస్తూ, విజయనగరానికి చెందిన ఒక కుటుంబం గొప్ప మనసు చాటుకుంది. తహసీల్దార్ కార్యాలయం వద్ద గల కొత్తగవర వీధికి చెందిన…

  • January 21, 2026
  • 72 views
ప్రతి రైతు ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి

జనం న్యూస్ జనవరి 21 బీబీపేట్ మండలం కామారెడ్డిజిల్లా బీబీపేట మండలంలోని యాడారం గ్రామంలో ఫార్మర్ రిజిస్ట్రేషన్ ప్రతి రైతు తప్పనిసరిగా చేసుకోవాలని ఏ ఈ ఓ సంతోష్ సూచించడం జరిగింది. కేంద్ర ప్రభుత్వ పథకాలు సకాలంలో రావాలంటే భూమి కలిగిన…

  • January 21, 2026
  • 60 views
జహీరాబాద్ నియోజకవర్గంలో ఎంపీడీవో కార్యాలయంలో జహీరాబాద్ మండలానికి చెందిన సర్పంచ్‌లకు ఘనంగా

సంగారెడ్డి జిల్లా ఇన్చార్జి బి వీరేశం జనం న్యూస్ జనవరి 21 సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఎంపీడీవో స్వయంగా మండలంలోని సర్పంచ్‌లను శాలువాలు కప్పి పుష్పగుచ్ఛాలు అందజేసి ఘనంగా సత్కరించారు. అనంతరం తిరిగి సర్పంచ్‌గా ఎన్నికైన శ్రీమతి…

  • January 21, 2026
  • 65 views
మున్సిపల్ ఎన్నికల ఏర్పాట్లను పరిశీలించిన సబ్ కలెక్టర్ అదనపు కలెక్టర్ మధుమోహన్…

బిచ్కుంద జనవరి 21 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండల కేంద్రంలోని మున్సిపల్ ఎన్నికల సందర్భంగా బుధవారం నాడు మున్సిపల్ ఎన్నికల ఏర్పాట్లను బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి అదనపు కలెక్టర్ మధు మోహన్ ఏర్పాట్లను పరిశీలించినారు.ఇట్టి…

  • January 21, 2026
  • 72 views
బుక్కవార్ డాక్టర్ సంజీవ్ కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు…

బిచ్కుంద జనవరి 21 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండల కేంద్రానికి చెందిన ప్రముఖ వైద్యుడు డాక్టర్ బుక్కవార్ సంజీవ కొద్ది రోజుల క్రితం గుండెపోటుతో మృతి చెందారు…ఈ విషయం తెలుసుకున్న జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ…

  • January 21, 2026
  • 62 views
బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబిన్ ఎన్నిక

హర్షం వ్యక్తం చేసిన బిజెపి సీనియర్ నాయకులు గొల్ల కోటి, గ్రంధి, జనం న్యూస్, జనవరి 20, 2026:ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబిన్ (45) ఎన్నికైన సందర్భంగా ముమ్మిడివరం మార్కెటింగ్ యాడ్…

  • January 21, 2026
  • 65 views
తర్లుపాడు స్టేషన్‌లో రైళ్ల హాల్టింగ్‌ను పునరుద్ధరించాలి: దక్షిణ మధ్య రైల్వే జీఎంకు వినతి

జనం న్యూస్. తర్లుపాడు మండలం. జనవరి 21 తర్లుపాడు: మార్కాపురం రైల్వే స్టేషన్‌ను సందర్శించిన దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ జిఎం శ్రీవాత్సవను తర్లుపాడు మండల కేంద్రానికి చెందిన పలువురు ప్రముఖులు మరియు ప్రజలు కలిసి వినతిపత్రం అందజేశారు. కరోనాకు…

  • January 21, 2026
  • 66 views
బిచ్కుందలో ఘనంగా మార్కండేయ జయంతి పల్లకి సేవలో పాల్గొన్న డివిజన్ అధ్యక్షుడు డాక్టర్ రాజు…

చట్టం న్యూస్ బిచ్కుంద బిచ్కుంద పట్టణంలోని మార్కండేయ జయంతిని పురస్కరించుకొని బిచ్కుంద పట్టణంలోని మార్కండేయ స్వామి ఆలయంలో పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో బుధవారం వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బాన్సువాడ డివిజన్ అధ్యక్షుడు డాక్టర్ రాజు ప్రత్యేక…