• January 21, 2026
  • 64 views
రోడ్డు ప్రమాదంలో రికార్డ్ అసిస్టెంట్ మృతి

జనం న్యూస్ డిసెంబర్(21) సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం మద్దిరాల మండల కేంద్రంలో మంగళవారం రాత్రి గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో బైక్ పై వెళుతున్న తహసిల్దార్ ఆఫీస్ లో రికార్డ్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న రాజేష్ మృతి చెందినాడు.

  • January 21, 2026
  • 60 views
బుక్కవార్ డాక్టర్ సంజీవ్ కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు…

బిచ్కుంద జనవరి 21 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండల కేంద్రానికి చెందిన ప్రముఖ వైద్యుడు డాక్టర్ బుక్కవార్ సంజీవ కొద్ది రోజుల క్రితం గుండెపోటుతో మృతి చెందారు…ఈ విషయం తెలుసుకున్న జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ…

  • January 21, 2026
  • 60 views
టిఆర్ఎస్ నాయకుడు కాంబ్లే కిరణ్ పాడేను మోసిన మాజీ ఎమ్మెల్యే షిండే….

జుక్కల్ జనవరి 21 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ మండల కేంద్రంలో బి ఆర్ఎస్ యువ నాయకుడు కాంబ్లె కిరణ్ గుండెపోటుతో అకాలంగా మరణించడం అత్యంత విషాదకరం.ఈ విషయం తెలుసుకున్న వెంటనే జుక్కల్ నియోజకవర్గం మాజీ శాసన సభ్యులు హన్మంత్…

  • January 21, 2026
  • 55 views
టీఆర్ఆర్ఎస్ కు అడిషనల్ కలెక్టర్ అభినందన= రైతు రక్షణ సమితి క్యాలెండర్ ఆవిష్కరణ

జనం న్యూస్ జనవరి 21 2026(ఎల్కతుర్తి మండల్ బండి కుమారస్వామి రీపోటర్ ) రైతుల సమస్యల పరిష్కారానికి విశేషంగా తమ వంతు కృషి చేస్తున్న టీఆర్ఆర్ఎస్( తెలంగాణ రైతు రక్షణ సమితి) ను హనుమకొండ జిల్లా అడిషనల్ కలెక్టర్ ఎన్ .రవికుమార్…

  • January 21, 2026
  • 58 views
జహీరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న బి ఆర్ఎస్ పార్టీ అభ్యర్థి 11వ వార్డ్ ప్రెసిడెంట్ అలీ భాయ్

తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ మోహమ్మద్ ఇమ్రాన్ జనం న్యూస్ 21 జనవరి బిఆర్ఎస్ పార్టీలొ 20 సంవత్సరాల నుండి జహీరాబాద్ 11 వార్డ్ అభివృద్ధికి తనకృషి ఎంతో చేశారు బి ఆర్ఎస్ సామాన్య కార్యకర్తగా ప్రజా సమస్యల కోసం ఎల్లప్పుడూ కాలోని…

  • January 21, 2026
  • 55 views
ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే రాజకీయ కక్ష్య సాధింపులా…ఎస్సి కార్పొరేషన్ మాజీ చేర్మెన్ వై.నరోత్తం.

సంగారెడ్డి జిల్లా ఇన్చార్జి బి వీరేశం జనంన్యూస్ జనవరి 21 — రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయకుండ ప్రజలను మోసం చేస్తుంటే హామీలను వెంటనే అమలుచేయాలని ప్రశ్నిస్తే మా పార్టీ నాయకులపై కక్షసాధింపు చర్యలకు పాల్పడటం…

  • January 21, 2026
  • 56 views
కన్నుల పండుగగా జనసేన పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవ కార్యక్రమం…

బిచ్కుంద జనవరి 21 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా బిచ్కుంద పట్టణ కేంద్రం లో జనసేన పార్టీ కార్యాలయన్ని బుధవారం ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఇంచార్జ్, మచ్చ సుధాకర్ ప్రారంభించారు. కార్యాలయం ప్రారంభోత్సవం అనంతరం విలేకరులతో మాట్లాడుతూ… జనసేన పార్టీని మరింత…

  • January 21, 2026
  • 55 views
59 మందికి గర్భస్థ సమస్యలు,131 మంది గర్భిణీలకు ప్రత్యేక పరీక్షలు.

ఆసుపత్రి డిప్యూటీ మెడికల్ సూపర్డెంట్ డాక్టర్ వి.శేఖర్ జనం న్యూస్ జనవరి 21 ప్రతినిధి ఎండీ జహంగీర్ నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ సాధారణ ఆసుపత్రిలో మంగళవారం నాడు నిర్వహించిన ఆరోగ్య మహిళా ప్రత్యేక ఆరోగ్య, వైద్య శిబిరం విజయవంత…

  • January 21, 2026
  • 54 views
జ్ఞాన సరస్వతి దేవాలయంలో వైభవంగా గోవృషభ కళ్యాణం

అమ్మవారికి అభిషేకాలు, నవగ్రహ హోమం, పల్లకి సేవ… జనం న్యూస్ జనవరి 21 ప్రతినిధి ఎండీ జహంగీర్ శ్రీ జ్ఞాన సరస్వతి దేవాలయ 15వ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండవ రోజు మంగళవారం నాడు దేవాలయంలో గోవు,వృషభ కళ్యాణం వేదమూర్తులైన బ్రాహ్మణులచే…

  • January 21, 2026
  • 54 views
ప్రధానమంత్రి ఉచిత ఉజ్వల గ్యాస్ పంపిణీ కార్యక్రమం

జనం న్యూస్ / గంభీరావుపేట జనవరి 20 గంభీరావుపేట మండల కేంద్రంలోని గోరంటాల, సముద్ర లింగాపూర్ గ్రామాలలో ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం ద్వారా శ్రీరామ హెచ్ పి గ్యాస్ ను పంపిణీ చేసిన భారతీయ జనతా పార్టీ గంభీరావుపేట మండల…