జనం న్యూస్ జనవరి 29 తెలంగాణ స్టేట్ ఇంచార్జి శ్రీనివాస్ రెడ్డి జగద్గిరిగుట్ట:ప్రజా శ్రేయస్సే లక్ష్యంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న రామకృష్ణ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు జనంపల్లి పురేందర్ రెడ్డి ఆధ్వర్యంలో జగద్గిరిగుట్ట పోలీస్ ఇన్స్పెక్టర్ బి. వెంకటేశంను మర్యాదపూర్వకంగా కలిసి…
జనం న్యూస్ 29 జనవరి 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ అలాంటి అభ్యర్థి అవార్డులకు ఎలాంటి సేవలు చేస్తాడు గమనించాలి…కనీసం ఎన్నికల నామినేషన్ ఫామ్ చదవడం రాని అభ్యర్థి మరి కాలనీ బాగోగులు…
జనం న్యూస్ 29 జనవరి, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ జిల్లా పోలీస్ కార్యాలయ హోంగార్డ్ నెట్టి శ్రీనివాసరావు నివాసాలపై ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టారు.విజయనగరం, గుర్ల, విశాఖలోని పలు ప్రాంతాల్లో ఏకకాలంలో తనిఖీలు చేస్తున్నారు. ఏసీబీలో 15 ఏళ్లు…
భీష్ముడు,దేవవ్రతుడు, కారణ జన్ముడు.అష్ట వసువులలో ఒకడు. అధ్యక్షులు గంగపుత్ర సాయిలు, జనం న్యూస్,జనవరి 29,కంగ్టి, సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల పరిధిలోని తడ్కల్ గ్రామంలో గంగపుత్ర సంఘం అధ్యక్షులు పసుపుల సాయిలు,అధ్యక్షతన సంఘం పెద్దలతో కలిసి భీష్మ ఏకాదశిని గురువారం ఘనంగా…
జనం న్యూస్ 29 జనవరి, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ ఈ నెల 25న పాతరేగలో యాసర్ల సింహాచలం (70)ను చేతులతో కొట్టి హత్య చేసిన ఘటనలో నిందితుడు పెద్దింటి తిరుపతిని బుధవారం అదుపులోకి తీసుకున్నట్లు బొబ్బిలి రూరల్ సీఐ…
జనం న్యూస్ 29 జనవరి, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ “మంత్రి గుమ్మడి సంధ్యారాణి కుమారుడు పృథ్వీ పేకాట ఆడుతూ… అడ్డంగా దొరికిపోయినట్లు’ వైసీపీ ఆరోపించింది. శంబర పోలమాంబ జాతరలోని అమ్మవారికి మంత్రితో కలిసి పట్టువస్తాలను సమర్పించిన కొద్ది నిమిషాలకే…
జనం న్యూస్ 29 జనవరి, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ సమాచార పౌర సంబంధాల శాఖ, విజయవాడ ఉప సంచాలకులు దున్న రమేష్ తండ్రి, విశ్రాంత ప్రధానోపాధ్యాయులు శ్రీహరి (92) సోమవారం విశాఖ, మధురవాడలోని తన నివాసంలో వృద్ధాప్య సమస్యలతో…
జనం న్యూస్:జనవరి 29 (రిపోర్టర్: కొత్తమాసు అజయ్ కుమార్, యర్రగొండపాలెం, మార్కాపురం జిల్లా) మార్కాపురం జిల్లా, త్రిపురాంతకం మండలం, పాత అన్న సముద్రం గ్రామంలో గురువారం ఉదయం ఒక ట్రాక్టర్ ప్రమాదవశాత్తు వాగులో పడిన ఘటన స్థానికంగా కలకలం రేపింది.గ్రామంలో పనులకు…
జనం న్యూస్ నందలూరుకడప జిల్లా. నందలూరుకు చెందిన రిటైర్డ్ ఉపాధ్యాయుడు అనుపల్లి పుల్లయ్య తనయుడు అయినటువంటి అనుపల్లి వరప్రసాద్ కి ప్రతిష్టాత్మక గురు రత్నటీచర్స్అవార్డ్స్–2026లోఉత్తమ సామాజిక సేవా పురస్కారం లభించింది.ఈ అవార్డును డా. జె. రామ చంద్రన్ మారిటైమ్ ఫౌండేషన్ మరియు…
జనంన్యూస్. 29.సిరికొండ.శ్రీనివాస్ పటేల్. నిజామాబాదు రురల్ సిరికొండ మండల పార్దిలోని నారాయణ పల్లి గ్రామస్తులు ఏటా పొర్ణమి ముందు కొండా పోచమ్మ అమ్మవారి మొక్కులు తీర్చు కునుడు అనవయితీ.పంటలు భగపండాలని పశువు లను సంరక్షించాలని అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు తీర్చుకుంటారు.కార్యక్రమం…