• March 13, 2026
  • 47 views
మేదపల్లి గ్రామంలో కరెంటు గోసలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న గ్రామస్తులు

సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్ బి వీరేశం జనం న్యూస్ మార్చ్ 13. 03. 2026 ఝరాసంగం మండలం మేదపల్లి గ్రామంలో తరచూ విద్యుత్ సరఫరా అంతరాయం కలుగుతుండడంతో గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సామాజిక కార్యకర్త ప్రవీణ్ కుమార్ పాటిల్ తెలిపారు.…

  • March 13, 2026
  • 49 views
తితిదే వార్షిక సత్కారం అందుకున్న కాళ్ళకూరికి ఘన సత్కారం

జనం న్యూస్ మార్చ్ 13 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ తిరుమల తిరుపతి దేవస్థానాల ఆధ్వర్యంలో మార్చి10 వ తేదీన టీటీడీ వేద శాస్త్ర ఆగమ విద్వత్ సదస్సులో ఆరోసారి వార్షిక సత్కారం అందుకున్న ప్రముఖ శైవాగమ పండితులు, భట్టీవిక్రమార్కేశ్వర ఆలయ…

  • March 13, 2026
  • 44 views
నూకాంబిక అమ్మవారిని దర్శించుకున్న రాష్ట్ర బిజెపి అధ్యక్షులు పివిఎన్ మాధవ్ దంపతులు

జనం న్యూస్ మార్చ్ 13 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ రాష్ట్ర పండగ గుర్తింపు పొందిన అనకాపల్లి గవరపాలెం లో వెలిసిన శ్రీ నూకంబిక అమ్మవారి దేవస్థానంలో శుక్రవారం బిజెపి రాష్ట్ర పార్టీ అధ్యక్షులు పివిఎన్ మాధవ దంపతులు అమ్మవారిని దర్శించుకుని…

  • March 13, 2026
  • 48 views
పదవ తరగతి పరీక్షలకు సర్వం సిద్ధం

పరీక్ష కేంద్రాన్ని పర్యవేక్షించిన మండల విద్యాధికారి విట్టల్ జనం న్యూస్ మార్చి 13 చిలిపి చెడు మండల ప్రతినిధి మెదక్ జిల్లా చిలిపి చెడు మండల కేంద్రంలో రేపటినుండి జరిగే పదవ తరగతి పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింది…

  • March 13, 2026
  • 47 views
తొట్టెల శుభకార్యంలో పాల్గొన్న TGIDC మాజీ చైర్మన్ మహమ్మద్ తన్వీర్ గారు

సంగారెడ్డి జిల్లా ఇంచార్జ్ బి వీరేశం జనం న్యూస్ మార్చ్ 13 03. 2026 జహీరాబాద్ పట్టణంలోని పద్మశాలి భవన్ లో శుక్రవారం మధ్యాహ్నం మధుసూదన్ గారి కుమారుని డోలారోహణము శుభకార్యం లో పాల్గొని అక్షింతలు వేసి ఆశీర్వదించిన తెలంగాణ రాష్ట్ర…

  • March 13, 2026
  • 109 views
వైద్య ​ప్రిన్సిపాల్‌తో మున్సిపల్ చైర్మన్మర్యాద పూర్వక భేటీ

జనం న్యూస్ : పెబ్బేరు మార్చి 13 2026 వనపర్తి డివిజన్ రీపోటర్ కటికల శివకుమార్ వనపర్తి ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపాల్‌ మల్లికార్జున్ ను మున్సిపల్ చైర్మన్ అక్కి శ్రీనివాస్ గౌడ్ శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు.కాలేజీ కార్యాలయానికి చేరుకున్న చైర్మన్‌…

  • March 13, 2026
  • 47 views
వివాహా వేడుకల్లో పాల్గొన్న ఎస్సి కార్పొరేషన్ మాజీ చేర్మెన్ వై.నరోత్తం..

సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్ వీరేశం జనం న్యూస్ మార్చ్ 12-03-2026 మొగుడంపల్లి మండలం విట్టునాయక్ తాండలో ఈ రోజు జరిగిన చౌహాన్ జ్యోతిబాయి (కీ.శే.చౌహాన్ యస్.పి.తుకారాం)ల కుమారుని వివాహా వేడుకల్లో ఎస్సి కార్పొరేషన్ మాజీ చేర్మెన్ వై.నరోత్తం గారు పాల్గొని నూతన…

  • March 13, 2026
  • 49 views
ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే సర్పంచ్…

జుక్కల్ మార్చ్ 13 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ మండల కేంద్రంలో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన 99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో జుక్కల్ గ్రామంలో ఆక్సిజన్ పార్క్ యందు ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు మరియు…

  • March 13, 2026
  • 47 views
ముస్లిం మైనార్టీల పట్ల ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంది: బండి రమేష్

జనం న్యూస్, మార్చి 13, తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి ముస్లిం మైనార్టీల సంక్షేమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలోని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని టిపిసిసి ఉపాధ్యక్షుడు, కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ బండి రమేష్ పేర్కొన్నారు.రంజాన్…

  • March 13, 2026
  • 46 views
ఇందిరమ్మ ఇళ్లు గృహ ప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్నరాష్ట్ర సెట్విన్ కార్పొరేషన్ చైర్మన్యన్.గిరిధర్ రెడ్డి గారు-రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డా౹౹సిద్దం.ఉజ్వల్ రెడ్డి గారు

సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్ బి వీరేశం జనం న్యూస్ మార్చ్ జహీరాబాద్ టౌన్ మార్చి 13:పట్టణంలోని 12 వార్డు(గడి)కి చెందిన రవి ఆహ్వానం మేరకు శుక్రవారం నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇళ్లు గృహ ప్రవేశ కార్యక్రమంలో రాష్ట్ర సెట్విన్ కార్పొరేషన్ చైర్మన్…