జనం న్యూస్ రిపోర్టర్ వికారాబాద్ జిల్లా డిస్టిక్ ఇంచార్జ్ కావలి నర్సిములు. జనం న్యూస్ 14 మార్చి వికారాబాద్ జిల్లా ప్రియమైన విద్యార్థిని విద్యార్థులరా మీ యొక్క బంగారు భవిష్యత్తుకు పదవ తరగతి పరీక్షలు తొలిమెట్టు లాంటివి.. ఈ సమయంలో మీరు…
జనం న్యూస్ ; 14 మార్చ్ శనివారం సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జ్ వై. రమేష్ ; పదో తరగతి పరీక్షలు అనగానే విద్యార్థుల్లోనూ, తల్లిదండ్రుల్లోనూ కొంత ఆందోళన ఉండడం సహజమే. స్వల్ప ఒత్తిడి ఉంటే మెదడు చురుకుగా పనిచేసి చదివిన విషయాలు…
జనంన్యూస్. 14.నిజామాబాదు.శ్రీనివాస్ పటేల్. నిజామాబాద్ కి విచ్చేసిన అటవీ శాఖ పర్యావరణ ఎండోమెంట్స్ దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ కు ఘనంగా స్వాగతం పలికినా నిజామాబాద్ కార్పొరేషన్ డిసిసి అధ్యక్షులు బొబ్బిలి రామకృష్ణ అనంతరం నిజామాబాద్ జిల్లా నర్సింగ్…
సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్ బి వీరేశం జనం న్యూస్ మార్చ్ 13. 03. 2026 మర్యాదపూర్వకంగా కలిసినా… జహీరాబాద్ నియోజకవర్గ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు శ్రీమతి అస్మా గారు, బృంధం తో కలిసి శాలువాతో సత్కరించి పూల మొక్కను అందజేశారు.నియోజకవర్గంలో జరిగే…
మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి… జనంన్యూస్. 13.నిజామాబాద్,శ్రీనివాస్ పటేల్. రాష్ట్రంలో ఎల్పి.జి గ్యాస్ కొరత ఉందన్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని, ప్రజలు అపోహలకు గురికాకూడదని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. శుక్రవారం…
జనం న్యూస్ మార్చి 12: నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండల కేంద్రంలోని రైతు వేదిక భవనంలో ఐదు రోజులుగా కొనసాగిన వార్డు సభ్యులు, ఉపసర్పంచుల శిక్షణ కార్యక్రమం శుక్రవారంతో ముగిసింది. మండలంలోని ఎనిమిది గ్రామాలకు చెందిన వార్డు సభ్యులు, ఉపసర్పంచులు ఈ…
బిచ్కుంద మార్చి 13 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండల కేంద్రంలోని శుక్రవారం రోజు ఎంపీడీవో కార్యాలయంలో కళ్యాణ లక్ష్మి లబ్ధిదారులకు షాదీ ముబారక్ లబ్ధిదారులకు జుక్కల్ శాసనసభ్యులు తోట లక్ష్మీకాంతరావు ఆధ్వర్యంలో లబ్ధిదారులకు 42 కళ్యాణ…
జనంన్యూస్ 13.నిజామాబాదు.శ్రీనివాస్ పటేల్. బాసర త్రిబుల్ ఐటీ ముందట P D S U నిరసన బాసర త్రిబుల్ ఐటీలో విద్యార్థుల ఆత్మహత్యలపై, అవినీతి పై రాష్ట్ర ప్రభుత్వం విచారణ చేపట్టాలని పి డి ఎస్ యూ రాష్ట్ర ఉపాధ్యక్షులు జన్నారపు…
జనం న్యూస్ మార్చి 13 ముమ్మిడివరం ప్రతినిధి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం శాసనసభ్యుల కార్యాలయంలో నిర్వహించిన సీఎంఆర్ఎఫ్ (CMRF) చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ మరియు ముమ్మిడివరం శాసనసభ్యులు శ్రీ దాట్ల సుబ్బరాజు (బుచ్చిబాబు) వారి…
జనం న్యూస్ మార్చి 13 ముమ్మిడివరం ప్రతినిధి నానాజీ అంగన్వాడీ టీచర్స్, వీవోఏ లు అందరితో సమావేశం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేను కోన మండల పరిషత్ ఆఫీసు నందు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో 15.03.26…