• January 29, 2026
  • 40 views
జనతా వారధి ప్రజాసమస్యల పరిష్కార వేదిక గ్రీవెన్స్ డే

జనం న్యూస్ పల్నాడు జిల్లా ఇంచార్జ్ రిపోర్టర్ సలికినీడి నాగు జనవరి 29 సెల్ 9550978955 చిలకలూరిపేట బిజెపి ఆధ్వర్యంలో నిర్వహించిన జనతా వారధి కార్యక్రమం భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ప్రతి శుక్రవారం జరిగే జనతా వారధి ప్రజాసమస్యల పరిష్కార…

  • January 29, 2026
  • 39 views
చిలకలూరిపేట పట్టణానికి చెందిన గూడూరు వెంకటేశ్వర్లు కుమార్తె నూతన వస్త్ర బహుకరణ వేడుక

జనం న్యూస్ పల్నాడు జిల్లా ఇంచార్జ్ రిపోర్టర్ సలికినీడి నాగు జనవరి 29 సెల్ 9550978955 పట్టణంలోని, పాటిమీద, 25వ వార్డ్ నందు గల వారి స్వగృహం నందు జరుగుచుండగా, ఆ వేడుకకు హాజరై, ఆ చిన్నారిని ఆశీర్వాదించిన మాజీ మంత్రివర్యులు,…

  • January 29, 2026
  • 43 views
మండల స్థాయి సీఎం కప్ క్రీడోత్సవాలు ఘనంగా ప్రారంభం

జనం న్యూస్ జనవరి 29 చిలిపి చెడు మండల ప్రతినిధి మెదక్ జిల్లా చిలిపిచేడు మండల కేంద్రంలో నిర్వహిస్తున్న మండల స్థాయి సీఎం కప్ క్రీడోత్సవాలు గురువారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మండల విద్యాధికారి పి విట్టల్,మండల…

  • January 29, 2026
  • 35 views
.బిఆర్ఎస్ హయంలోనే మైనారిటీ లకు సంక్షేమం.

జనం న్యూస్ జనవరి 29 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం పరకాల మండలం తెలంగాణలో బీఆర్‌ఎస్ హయాంలో ముస్లిం మైనారిటీల సంక్షేమం కోసం షాదీ ముబారక్, మైనారిటీ రెసిడెన్షియల్ స్కూళ్లు, విదేశీ విద్యానిధి, మైనారిటీ యువతకు సబ్సిడీపై…

  • January 29, 2026
  • 36 views
ఎస్టీయు ఉద్యమ కార్యాచరణ జయప్రదం చేద్దాం

జనం న్యూస్ పల్నాడు జిల్లా ఇంచార్జ్ రిపోర్టర్ సలికినీడి నాగు జనవరి 29 సెల్ 9550978955 ఉద్యోగ ఉపాధ్యాయుల ఆర్థిక హామీల అమలు కొరకై ఎస్టీయు చేపట్టిన దశల వారి ఉద్యమంలో భాగంగా రేపు అనగా జనవరి 30వ తేదీన మండల…

  • January 29, 2026
  • 37 views
పల్నాడు జిల్లా ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షునిగా నరసరావుపేట పట్టణ బిజెపి సీనియర్ నాయకులు మేళం మధుబాబు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు

జనం న్యూస్ పల్నాడు జిల్లా ఇంచార్జ్ రిపోర్టర్ సలికినీడి నాగు జనవరి 29 సెల్ 9550978955 ఈ సందర్భంగా పల్నాడు జిల్లా బిజెపి అధ్యక్షులు ఏలూరి శశి కుమార్ అధ్యక్షతన ఈరోజు పల్నాడు జిల్లా నరసరావుపేట పట్టణ బిజెపి పార్టీ ఆఫీసులో…

  • January 29, 2026
  • 131 views
సబ్సిడీపై వ్యవసాయ పరికరాలు

జనం న్యూస్: జనవరి 30 నిడమనూరు నల్లగొండ ప్రతినిధి బొంగరాల శ్రీనివాస్ నిడమానూరు మండల రైతులకు వ్యవసాయ శాఖ ద్వార సబ్సిడీ పై బ్యాటరీ పంపులు మరియు పెట్రోల్ పంపులు అందుబాటులో ఉన్నాయని మండల వ్యవసాయ అధికారి మునికృష్ణయ్య తెలిపారు. ఇట్టి…

  • January 29, 2026
  • 39 views
విద్యాభారతి విద్యార్థులకు ప్రతిభా పాటవ బహుమతులుజహీరాబాద్ పట్టణ

సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్ బి వీరేశం జనం న్యూస్ జనవరి 29 స్థాయిలో బుధవారం ఈనాడు ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రతిభా పాటవ పోటీలు ఎస్సే రైటింగ్, డ్రాయింగ్ లలో విద్యా భారతి పాఠశాలకు చెందిన విద్యార్థులు N శాన్వి రెడ్డి, V…

  • January 29, 2026
  • 38 views
గ్రామ కోకిల పుస్తకావిష్కరణ చేసిన సిని నటుడు జబర్దస్త్ లక్ష్మీకిరణ్

జనం న్యూస్ : 29 జనవరి గురువారం; సిద్దిపేట నియోజిక వర్గ ఇన్చార్జి ;వై.రమేష్ : సాహిత్యం సమాజ హితమని, బాల రచయితల కలం నుండి జాలువారిన ప్రతి రచన లోకహితమని సినినటుడు, రచయిత, నిర్మాత జబర్దస్త్ లక్ష్మికిరణ్ అన్నారు. జిల్లా…

  • January 29, 2026
  • 38 views
బ్రహ్మన్న చెరువు గ్రామంలో సర్పంచ్ సుధాకర్ ఆదేశాల తో పారిశుద్ధ్య చర్యలు

పయనించే సూర్యుడు జనవరి 29 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ కాట్రేనికోన గ్రామ పంచాయతీ పరిధిలోని బ్రహ్మన్న చెరువు గ్రామంలో పలువురు చిన్నారులు అనారోగ్యంతో జ్వరం, వాంతులు, విరేచనాలకు గురై కోలుకుంటుండగా ఈ విషయం తెలుసు కున్న సర్పంచ్ గంటి వెంకట…