జనం న్యూస్, మార్చి 14 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్: శ్రీనివాస్ రెడ్డి ప్రజల సమస్యల పరిష్కారంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎల్లప్పుడూ ముందుండి పనిచేస్తుందని టీపీసీసీ ఉపాధ్యక్షుడు, కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ బండి రమేష్ అన్నారు. స్థానిక ప్రజల అభ్యర్థన…
జనం న్యూస్, మార్చి 14 – తెలంగాణ స్టేట్ ఇన్చార్జ్: శ్రీనివాస్ రెడ్డి కూకట్పల్లి: జాతీయ రహదారి వారోత్సవాల సందర్భంగా కూకట్పల్లి ట్రాఫిక్ పోలీసులు శనివారం ట్రాఫిక్ నియమాలపై ప్రజలకు అవగాహన కల్పించే కార్యక్రమాన్ని నిర్వహించారు. ట్రాఫిక్ సీఐ తిమ్మప్ప ఆధ్వర్యంలో…
జనం న్యూస్ మార్చి 14 ముమ్మిడివరం ప్రతినిధి అమరావతి లో మార్చి 16 అమరజీవి పొట్టి శ్రీరాములు 58 అడుగుల కాంశ్య విగ్రహం ఆవిష్కరణ మహోత్సవం తణుకు ఆర్యవైశ్య సంఘాల కి ఆహ్వానం మన ఆర్యవైశ్య కార్పొరేషన్ డైరెక్టర్ అయినా పద్మనాభుని…
జనం న్యూస్ మార్చి 14 ముమ్మిడివరం ప్రతినిధి కవిత్రి మొల్ల జయంతి సందర్భంగా భారతీయ జనతా పార్టీ (బిజెపి) రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు, అంబేద్కర్ కోనసీమ జిల్లా ఓబీసీ మోర్చా అధ్యక్షులు శ్రీ పసుపులేటి మహాలక్ష్మి రావు వారి అధ్యక్షతన…
జనంన్యూస్. 14.సిరికొండ.శ్రీనివాస్ పటేల్. సిరికొండ మండలం గడ్కోల్ గ్రామం లో ఏఐపికెఎంఎస్ రాష్ట్ర మహాసభల పోస్టర్స్ ను ఆవిష్కరిచి ఈ సందర్బంగా. అఖిలభారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం (ఏఐపికెఎంఎస్) రాష్ట్ర ప్రధానకార్యదర్శి పి రామకృష్ణ మాట్లాడుతు వ్యవసాయ కూలీలు, కార్మికులు…
జనం న్యూస్ మార్చ్ 14 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ ముస్లిముల పవిత్ర రంజాన్ మాసం శుభ సందర్భంగా అనకాపల్లి చిన్న నాలుగు రోడ్ల జంక్షన్ వద్ద గల మసీదులో ముస్లిం సోదరుల ఆహ్వానం మేరకు మసీదులో జరుగుతున్న రంజాన్ వేడుకల్లో…
జనం న్యూస్ మార్చ్ 14 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ నిరుద్యోగ యువతీ యువకులకు కూటమి ప్రభుత్వం ఉగాదికి మరో జాబ్ క్యాలెండర్ పదివేల మందికి ఉద్యోగ అవకాశాలు వచ్చే విధంగా ప్రభుత్వంలో 60 విభాగాల్లో ఉన్న పోస్టులకు భర్తీ చేయడానికి…
జనం న్యూస్ మార్చ్ 14 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ రాబోయే ఎస్.ఎస్.సీ పబ్లిక్ ఎగ్జామినేషన్స్ (మార్చి 16 నుండి ఏప్రిల్ 1 వరకు) శాంతియుతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు జిల్లా వ్యాప్తంగా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టినట్లు జిల్లా ఎస్పీ తుహిన్…
జనం న్యూస్ 14 మార్చి వికారాబాద్ జిల్లా జిల్లాలో మార్చి 14 నుండి ఏప్రిల్ 16 వరకు నిర్వహించబడనున్న పదో తరగతి (SSC) పబ్లిక్ పరీక్షలను ప్రశాంతంగా నిర్వహించేందుకు పోలీస్ శాఖ తరఫున కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకున్నట్లు జిల్లా ఎస్పీ…
జనం న్యూస్ ;14 మార్చ్ శనివారం ;సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి వై. రమేష్ :సిద్దిపేట: పదవ తరగతి బోర్డు పరీక్షలు రాయబోయే విద్యార్థులకు తెలుగు ఫ్యాకల్టీ చెల్లోజు.నాగరాజు ధైర్యం చెప్పారు. పరీక్షలు భయపడాల్సినవి కావని, విద్యార్థులు సంవత్సరం మొత్తం చదివిన విషయాలను…