• March 14, 2026
  • 43 views
ప్రజాసమస్యల పరిష్కారంలో ప్రభుత్వం ముందుంటుంది: బండి రమేష్

జనం న్యూస్, మార్చి 14 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్: శ్రీనివాస్ రెడ్డి ప్రజల సమస్యల పరిష్కారంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎల్లప్పుడూ ముందుండి పనిచేస్తుందని టీపీసీసీ ఉపాధ్యక్షుడు, కూకట్‌పల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ బండి రమేష్ అన్నారు. స్థానిక ప్రజల అభ్యర్థన…

  • March 14, 2026
  • 44 views
జాతీయ రహదారి వారోత్సవాల సందర్భంగా ట్రాఫిక్ అవగాహన కార్యక్రమం

జనం న్యూస్, మార్చి 14 – తెలంగాణ స్టేట్ ఇన్‌చార్జ్: శ్రీనివాస్ రెడ్డి కూకట్‌పల్లి: జాతీయ రహదారి వారోత్సవాల సందర్భంగా కూకట్‌పల్లి ట్రాఫిక్ పోలీసులు శనివారం ట్రాఫిక్ నియమాలపై ప్రజలకు అవగాహన కల్పించే కార్యక్రమాన్ని నిర్వహించారు. ట్రాఫిక్ సీఐ తిమ్మప్ప ఆధ్వర్యంలో…

  • March 14, 2026
  • 42 views
తణుకు ఆర్యవైశ్య సంఘాన్ని ఆహ్వానించిన పద్మనాభిని మురళి

జనం న్యూస్ మార్చి 14 ముమ్మిడివరం ప్రతినిధి అమరావతి లో మార్చి 16 అమరజీవి పొట్టి శ్రీరాములు 58 అడుగుల కాంశ్య విగ్రహం ఆవిష్కరణ మహోత్సవం తణుకు ఆర్యవైశ్య సంఘాల కి ఆహ్వానం మన ఆర్యవైశ్య కార్పొరేషన్ డైరెక్టర్ అయినా పద్మనాభుని…

  • March 14, 2026
  • 46 views
కవిత్రి మొల్ల ఘనంగా జయంతి వేడుకలు

జనం న్యూస్ మార్చి 14 ముమ్మిడివరం ప్రతినిధి కవిత్రి మొల్ల జయంతి సందర్భంగా భారతీయ జనతా పార్టీ (బిజెపి) రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు, అంబేద్కర్ కోనసీమ జిల్లా ఓబీసీ మోర్చా అధ్యక్షులు శ్రీ పసుపులేటి మహాలక్ష్మి రావు వారి అధ్యక్షతన…

  • March 14, 2026
  • 48 views
వ్యవసాయ కార్మికుల బలోపేతం కోసం రాష్ట్ర మహాసభలు.

జనంన్యూస్. 14.సిరికొండ.శ్రీనివాస్ పటేల్. సిరికొండ మండలం గడ్కోల్ గ్రామం లో ఏఐపికెఎంఎస్ రాష్ట్ర మహాసభల పోస్టర్స్ ను ఆవిష్కరిచి ఈ సందర్బంగా. అఖిలభారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం (ఏఐపికెఎంఎస్) రాష్ట్ర ప్రధానకార్యదర్శి పి రామకృష్ణ మాట్లాడుతు వ్యవసాయ కూలీలు, కార్మికులు…

  • March 14, 2026
  • 51 views
రంజాన్ వేడుకల్లో పాల్గొన్న అనకాపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ భీమర శెట్టి రామ్కి

జనం న్యూస్ మార్చ్ 14 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ ముస్లిముల పవిత్ర రంజాన్ మాసం శుభ సందర్భంగా అనకాపల్లి చిన్న నాలుగు రోడ్ల జంక్షన్ వద్ద గల మసీదులో ముస్లిం సోదరుల ఆహ్వానం మేరకు మసీదులో జరుగుతున్న రంజాన్ వేడుకల్లో…

  • March 14, 2026
  • 44 views
ఉగాది కానుకగా మరో జాబ్ క్యాలెండర్ మాజీ ఎమ్మెల్సీ బుద్ధ నాగ జగదీష్

జనం న్యూస్ మార్చ్ 14 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ నిరుద్యోగ యువతీ యువకులకు కూటమి ప్రభుత్వం ఉగాదికి మరో జాబ్ క్యాలెండర్ పదివేల మందికి ఉద్యోగ అవకాశాలు వచ్చే విధంగా ప్రభుత్వంలో 60 విభాగాల్లో ఉన్న పోస్టులకు భర్తీ చేయడానికి…

  • March 14, 2026
  • 42 views
పదవ తరగతి పరీక్షల నిర్వహణకు పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు – జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా

జనం న్యూస్ మార్చ్ 14 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ రాబోయే ఎస్‌.ఎస్‌.సీ పబ్లిక్ ఎగ్జామినేషన్స్ (మార్చి 16 నుండి ఏప్రిల్ 1 వరకు) శాంతియుతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు జిల్లా వ్యాప్తంగా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టినట్లు జిల్లా ఎస్పీ తుహిన్…

  • March 14, 2026
  • 42 views
పదో తరగతి పరీక్షా కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS అమలు జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా, IPS

జనం న్యూస్ 14 మార్చి వికారాబాద్ జిల్లా జిల్లాలో మార్చి 14 నుండి ఏప్రిల్ 16 వరకు నిర్వహించబడనున్న పదో తరగతి (SSC) పబ్లిక్ పరీక్షలను ప్రశాంతంగా నిర్వహించేందుకు పోలీస్ శాఖ తరఫున కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకున్నట్లు జిల్లా ఎస్పీ…

  • March 14, 2026
  • 39 views
పదవ తరగతి విద్యార్థులకు ధైర్యం చెప్పిన తెలుగు ఫ్యాకల్టీ చెల్లోజు నాగరాజు

జనం న్యూస్ ;14 మార్చ్ శనివారం ;సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి వై. రమేష్ :సిద్దిపేట: పదవ తరగతి బోర్డు పరీక్షలు రాయబోయే విద్యార్థులకు తెలుగు ఫ్యాకల్టీ చెల్లోజు.నాగరాజు ధైర్యం చెప్పారు. పరీక్షలు భయపడాల్సినవి కావని, విద్యార్థులు సంవత్సరం మొత్తం చదివిన విషయాలను…