• March 14, 2026
  • 46 views
సురక్షితమైన రహదారుల నిర్మాణమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం

పంచాయతీ రాజ్ శాఖతో ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు సమీక్షా సమావేశం జుక్కల్ మార్చ్ 14 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జుక్కల్ ఎమ్మెల్యే శ్రీ తోట లక్ష్మీ కాంతారావు పంచాయతీ రాజ్ శాఖ అధికారులతో…

  • March 14, 2026
  • 43 views
యలమంచిలి ప్రభుత్వ ఆసుపత్రిలోఎక్స్-రే యూనిట్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే సుందరపు

జనం న్యూస్, మార్చి14,అచ్యుతాపురం : అనకాపల్లి జిల్లా యలమంచిలి నియోజకవర్గ కేంద్రమైన యలమంచిలి మున్సిపాలిటీలో గల ప్రభుత్వ ఆసుపత్రిలో శనివారం ఎక్స్-రే యూనిట్ ను ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అందుబాటులోకి వచ్చినప్పటి…

  • March 14, 2026
  • 44 views
రూ.9 కోట్లతో త్వరలో అభివృద్ధి పనుల ప్రారంభం ప్రత్తిపాటి

జనం న్యూస్ పల్నాడు జిల్లా ఇంచార్జ్ సలికినీడి నాగు మార్చ్ 14 సెల్ 9550978955 గ్రామాల్లో తాగునీటి సమస్య పరిష్కారానికి ప్రభుత్వం నుంచి రూ.18 కోట్ల పనులకు పాలనా అనుమతులు.వర్షాకాలం నాటికి పట్టణవ్యాప్తంగా సీసీరోడ్లు, డ్రైన్ల నిర్మాణం పూర్తికావాలి.8వ వార్డులో రూ.16.20లక్షలతో…

  • March 14, 2026
  • 35 views
ఉప్పవరంలో జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

జనం న్యూస్,మార్చి14,అచ్యుతాపురం: సామాన్యుడికి అండగా ఉండాలనే లక్ష్యంతో ఈ 13వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆదేశాలతో ఎలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ ఆదేశానుసారం అచ్యుతాపురం మండలం ఉప్పవరం గ్రామంలో జనసేన పార్టీ 13వ…

  • March 14, 2026
  • 38 views
ఇందిరమ్మ ఇళ్లు గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొని ప్రారంభించిన ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు …

జుక్కల్ మార్చ్ 14జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ మండల కేంద్రంలో నూతనంగా నిర్మాణమైన ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొని, ప్రారంభించిన జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలిపి వారితో కలిసి సంతోషాన్ని పంచుకున్నారు.ఈ సందర్భంగా…

  • March 14, 2026
  • 43 views
ఘనంగా జనసేన ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

జనం న్యూస్,మార్చి14, జనం న్యూస్: జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం అంటే జనసైనికులకు, మెగా అభిమానులకు ఒక పండుగ. జనసేన పార్టీ ఆవిర్భావం నుంచి భారీ స్థాయిలో ఆవిర్భావ దినోత్సవ వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నారు.అందులో భాగంగానే ఈరోజు అనకాపల్లి జిల్లా…

  • March 14, 2026
  • 37 views
సిఎం రిలీఫ్ ఫండ్ అందించిన మారబోయిన అనిల్ కూమర్ యాదవ్

14 మార్చి జనం న్యూస్ శేరిలింగంపల్లి నియోజకవర్గం మసీద్ బండ లో సీనియర్ నాయకులు మారబోయిన అనిల్ కూమర్ యాదవ్ కొందరికి వారి ఆఫీస్ లో సి ఎం రిలీఫ్ ఫండ్ శెనివారం బాధిత కుటుంబానికి సీఎం సహనిధి చెక్కు అందజేశారు…

  • March 14, 2026
  • 39 views
నోవోపోర్ ఫార్మా పరిశ్రమ ప్రమాదంలో గాయాలైన కార్మికులను ఆదుకోవాలి

జనం న్యూస్, మార్చి 14,అచ్యుతాపురం: అచ్యుతాపురం సెజ్ లోగల నోవోపోర్ ఫార్మా పరిశ్రమలో ప్రొడక్షన్ బ్లాక్ పైప్ లైన్ నుంచి డి మిథైల్ సల్ఫేట్ వాయువులు విడుదలై తీవ్ర అస్వస్థతకు గురైన కార్మికులకు మెరుగైన వైద్యసేవలు అందించి కార్మికుల కుటుంబాలను అదుకోవాలని…

  • March 14, 2026
  • 52 views
కంగ్టి లో పరీక్ష కేంద్రలకు సకాలంలో హాజరైనా విద్యార్థుల,

పరీక్ష కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు, విద్యార్థుల్లో ఉత్సాహం, భయఆందోళన, జనం న్యూస్, మార్చ్ 14,కంగ్టి, సంగారెడ్డి జిల్లా కంగ్టి మండలంలోని పదవ తరగతి పరీక్ష కేంద్రాలలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు నిర్వహించారు.పదవ తరగతి రాత పరీక్ష రాయడానికి వివిధ…

  • March 14, 2026
  • 41 views
క్యాన్సర్‌ను ముందుగానే గుర్తిస్తేనే ప్రాణరక్షణ – బండి రమేష్

జనం న్యూస్ మార్చి 14 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి “నేను బాగున్నాను, నాకు ఎలాంటి సమస్య లేదు” అని భావిస్తూ ఆరోగ్య పరీక్షలను నిర్లక్ష్యం చేయకూడదని టీపీసీసీ ఉపాధ్యక్షుడు, కూకట్‌పల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్ బండి రమేష్ సూచించారు.హీరో…