జనం న్యూస్ 30 జనవరి, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా అంజనీపుత్ర చిరంజీవి వాకర్స్ క్లబ్ అధ్యక్షులు సి హెచ్. రమణ శుక్రవారం ఉదయం అయ్యన్నపేట జంక్షన్ వద్దనున్న మున్సిపల్ నడకమైదానంలో ఘనంగా నిర్వహించారు.ముందుగా…
జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ అధ్యక్షతన తొలి విడత సమావేశం పలు అంశాలపై చర్చించి, సూచనలు చేసిన కమిటీ సభ్యులు, అధికారులు జనం న్యూస్ 30 జనవరి, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ జిల్లాలోని ఎలక్ట్రానిక్ మీడియా, పత్రికా…
జనం న్యూస్ జనవరి 29 ప్రతినిధి ఎండి జహంగీర్ నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లి మండలం లట్టుపల్లి గ్రామ పరిధిలో గల చిన్నపీరు తండా గ్రామ పంచాయతీ పరిధిలో లో మహిళా సంఘం భవనం నిర్మాణం కొరకు ముగ్గు వేయడం జరిగింది…
జనంన్యూస్ 29.సిరికొండ.శ్రీనివాస్ పటేల్. తేదీ 29.01.2026 నాడు మైలారం గ్రామ శివారులో పేకాట ఆడుచున్నారు అనే సమాచారంపై, పేకాట ఆడుచున్న ప్రదేశానికి వెళ్లి అక్కడ పేకాట ఆడుచున్న నలుగురు వ్యక్తులను పట్టుకొని వారి వద్ద నుండి రూపాయలు 1810 రూపాయలు, పేకట…
బిచ్కుంద జనవరి 29 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మున్సిపాలిటీ ఎన్నికల నామినేషన్లు రెండో రోజు జోరుగా కొనసాగింది. బిజెపి, బి ఆర్ ఎస్ కాంగ్రెస్,స్వతంత్ర అభ్యర్థులు వార్డుల వారిగా సభ్యులు నామినేషన్లు దాఖలు చేసినారు. మొత్తం…
బిచ్కుంద జనవరి 29 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గంబిచ్కుంద మున్సిపాలిటీ ఎన్నికల దృష్ట్యా ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు తనిఖీలు ముమ్మరం చేసినారు.బిచ్కుంద పట్టణ పరిధిలోని వివిధ మార్గాలలో వచ్చే వాహనాలను క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. ప్రజలు,వ్యాపారస్తులు, ప్రయాణికులు వ్యక్తిగతంగా…
బిచ్కుంద జనవరి 29 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మున్సిపాలిటీ ఎన్నికల నామినేషన్లు రెండో రోజు జోరుగా కొనసాగింది. బిజెపి, బి ఆర్ ఎస్ కాంగ్రెస్,స్వతంత్ర అభ్యర్థులు వార్డుల వారిగా సభ్యులు నామినేషన్లు దాఖలు చేసినారు. మొత్తం…
జనం న్యూస్ జనవరి 29: నిజామాబాద్ జిల్లా ఏర్గట్లమండలంలోని బట్టాపూర్ గ్రామ పంచాయతీని ఎంపీవో శివచరణ్ గురువారం సందర్శించారు. గ్రామంలో అవసరమైన నిధులు, పలు అభివృద్ధి పనుల గురించి ఆయన స్థానిక ప్రజాప్రతినిధులను అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ ప్రవీణ్…
జనం న్యూస్ జనవరి 29 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలంలోని జోగంపల్లి శివారులో జరుగుతున్న సమ్మక్క సారలమ్మ జాతర అంగరంగ వైభవంగా ప్రారంభమైనది ముందుగా మండలంలోని పెద్దకోడపాక నుండి పసుపు కుంకుమలతో వీరు బోనాన్ని డప్పు చప్పుళ్ల్ళ…
జనం న్యూస్ పల్నాడు జిల్లా ఇంచార్జ్ రిపోర్టర్ సలికినీడి నాగు జనవరి 29 సెల్ 9550978955 నవతరం పార్టీ జాతీయ అధ్యక్షులు రావు సుబ్రహ్మణ్యం. చిలకలూరిపేట పట్టణ పరిధిలోని గౌడపాలెం ప్రాధమిక ఆరోగ్యకేంద్రం ను నవతరం పార్టీ అధ్యక్షులు రావు సుబ్రహ్మణ్యం…