జనం న్యూస్ జనవరి 30 జగిత్యాల జిల్లా బీరుపూర్ మండలం లో తెలంగాణ గవర్నమెంట్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చీఫ్ మినిస్టర్ కప్ బీర్పూర్ మండల స్థాయి ఎంపికలను ప్రారంభించిన మండల సీఎం కప్ చైర్మన్ ఎంపీడీవో భీమేష్ మండల విద్యాధికారి ఎస్…
జనం న్యూస్ జనవరి 30 ప్రతినిధి [ శ్రీవారి ప్రసాదం 22 కోట్ల లడ్డూ లను కల్తీ చేసిన కుట్రలో, పరకామని దొంగతనం కేసులో కీలకమైన సూత్రధారులు ని వెంటనే అరెస్ట్ చేయాలని, 150 కోట్ల మంది భక్తులు మనోభావాలను దెబ్బ…
జనం న్యూస్ జనవరి 30 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం జాతిపిత మహాత్మా గాంధీ సిద్ధాంతాలు ఆశయాలు ప్రతి ఒక్కరికి ఎప్పటికీ ఆదర్శంగా నిలూస్తాయని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు దూదిపాల బుచ్చిరెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం మహాత్మా…
జనం న్యూస్ జనవరి 30 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం గూడెప్పాడ్ సెంటర్ కు సమీపంలో గల యం యం మార్ట్ లో వరంగల్ జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారులు పోలీసు వారు తనిఖీలు చేసి, దాదాపు…
జనం న్యూస్ జనవరి 30 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి అహింస అనే అయుధంతో సూర్యుడస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించి, భరతమాతకు దాస్యశృంఖలాల నుంచి విముక్తి కలిగించిన మహోన్నతుడు మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా అల్విన్ కాలనీ డివిజన్ కార్పొరేటర్…
జనం న్యూస్ జనవరి 30 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలంలోని కొత్త గట్టు సింగారం మేడారం జాతర దృష్టిలో పెట్టుకొని శాయంపేట పోలీసులు రోడ్డు పై ఏర్పడిన గుంతలను పూడ్చి వేయించారు ప్రయాణికులకు ఎలాంటి ప్రమాదాలు కలగకుండా…
జనం న్యూస్ జనవరి 30 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ భీష్మ ఏకాదశి పురస్కరించుకుని కేంద్ర పాలిత ప్రాంతమైన యానాం లో వేంచేసియున్న శ్రీ రాజరాజేశ్వరి రాజరాజేశ్వర స్వామి వార్లకు ది 28-1-2026 వతేది నుండి ది 2-2-2026 వతేది వరకూ…
జనం న్యూస్ జనవరి 30 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి సి.ఎస్.ఆర్ ఫండ్స్ ద్వారా సేల్స్ఫోర్స్ సంస్థ వారి సౌజన్యంతో ప్రభాకర్ రెడ్డి నగర్లోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల భవనాన్ని పూర్తిగా మరమ్మత్తులు చేసి, ఆధునీకరించిన అనంతరం పాఠశాల…
జనం న్యూస్ 30 జనవరి, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ విజయనగరం జిల్లా భోగాపురం మండలం ముంజేరు గ్రామంలో ప్రతిపాదిత ఐటీ పార్క్, డేటా సెంటర్ల కోసం సాగు భూముల సేకరణను వ్యతిరేకిస్తూ రైతులు పోరుబాట పట్టారు. శుక్రవారం నాడు…
జనం న్యూస్ 30 జనవరి, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ 26-1-2026 రిపబ్లిక్ డే సందర్భంగా ప్రభుత్వ పరంగా ఉత్తమ ఉద్యోగుల అవార్డు గ్రహీతలు అయిన బి సి వెల్ఫేర్ ఉద్యోగులు జానకి రావు, చంద్రశేఖర్, యశోదలకు మన సంఘం…