జనంన్యూస్. 30. సిరికొండ. శ్రీనివాస్ పటేల్. నిజామాబాదు రురల్ సిరికొండ మండలంలోని గడ్కోల్ గ్రామ ప్రాథమిక పాఠశాలకు డిసిసి ప్రధాన కార్యదర్శి వెలమ భాస్కర్ రెడ్డి మైక్ సెట్ (సౌండ్ బాక్స్) కొనుగోలుకు అవసరమైన ₹20,000లను విరాళంగా అందజేశారు.ఈ సందర్భంగా ఆయన…
జనం న్యూస్ నందలూరు కడప జిల్లా. స్వర్ణంద్రా మదర్ ల్యాండ్ విక్టరీ స్కౌట్ గ్రూప్ నందలూరు,. వైస్సార్ కడప జిల్లా,వారి ఆధ్వర్యంలో క్రీ “శే “డాక్టర్ అరిగె సుబ్రహ్మణ్యం DEAN, AITS, అయన జ్ఞాప కార్థం రాజంపేట పార్లమెంట్ స్థాయిలో విద్యారంగంలో…
జనం న్యూస్ జనవరి 30 జగిత్యాల జిల్లా బీర్ పూర్ మండలం లోని తాల్ల ధర్మారం గ్రామం లో వ్యవసాయ అధికారి తిరుపతి పాక్స్ సిఈవో రాజేందర్ గారు ప్రారంభించారు. ఈ కార్యక్రమం లో స్థానిక సర్పంచ్ చల్ల వినోద -లక్ష్మణ్.…
జనం న్యూస్ జనవరి 30 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి గట్టమ్మ తల్లిని దర్శించుకున్న ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు దంపతులు అనంతరం తెలంగాణ కుంభమేళాగా పిలవబడే ములుగు జిల్లా ఎస్ ఎస్ తాడ్వాయి మండలం మేడారం గ్రామంలోని శ్రీ…
జనం న్యూస్ నందలూరు కడప జిల్లా. రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం (STU)రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు జి ఆదినారాయణ రెడ్డి ఆర్థిక సహకారంతో నందలూరు, పెనగలూరు,కోడూరు,పుల్లంపేట,రాజంపేట, చిట్వేల్, ఓబుళవారిపల్లి ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు నిష్ణాతులైన ఉపాధ్యాయులచే తయారు చేయబడిన స్టడీ మెటీరి యల్ను…
జనంన్యూస్. 30.సిరికొండ.శ్రీనివాస్ పటేల్. నిజామాబాదు రురల్ సిరికొండ మండల కేంద్రంలోని పీఎం శ్రీ తెలంగాణ ప్రభుత్వ ఆదర్శ పాఠశాల & కళాశాల ఆవరణలో విద్యార్థుల సృజనాత్మకతను చాటిచెప్పేలా నిర్వహించిన “కళా మరియు కరకౌశల ప్రదర్శన విద్యార్థులు, తల్లిదండ్రులు మరియు సందర్శకులను విశేషంగా…
జనం న్యూస్, జనవరి 30,అచ్యుతాపురం: అనకాపల్లి ఉత్సవాలు 2026 లో భాగంగా అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలం కొండకర్ల ఆవ వద్ద ఘనంగా ప్రారంభం అయ్యాయి.అనకాపల్లి ఉత్సవాలను జిల్లా ఇంచార్జి మంత్రి కొల్లు రవీంద్ర, స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడులు కలిసి…
జనం న్యూస్ జనవరి(30) సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గ కేంద్రంలో శనివారం నాడు బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు తాటికొండ సీతయ్య ఆధ్వర్యంలో సిట్ విచారణ పేరుతో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు నోటీసు ఇవ్వడాని నిరసిస్తూ తుంగతుర్తి మండల కేంద్రంలో ముఖ్యమంత్రి…
జనం న్యూస్ జనవరి 30 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం జాతిపిత మహాత్మా గాంధీ సిద్ధాంతాలు ఆశయాలు ప్రతి ఒక్కరికి ఎప్పటికీ ఆదర్శంగా నిలూస్తాయని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు దూదిపాల బుచ్చిరెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం మహాత్మా…
జనంన్యూస్. 30.నిజామాబాదు.శ్రీనివాస్ పటేల్. జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మహాత్మ గాంధీ వర్ధంతి సందర్బంగా వారి చిత్ర పటానికి మరియు గాంధీ విగ్రహనికి పూల మాలలు వేసి నివాళులు అర్పించిన కాట్ పల్లి నగేష్ రెడ్డి (నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ…