• January 31, 2026
  • 32 views
మేనిఫెస్టో హామీలను నెరవేర్చండి ఎస్ టి యు డిమాండ్.

జనం న్యూస్. తర్లుపాడు మండలం. జనవరి 31 ఈరోజు ఎస్ టి యు (రాష్ట్రోపాధ్యాయ సంఘం) ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఉపాధ్యాయుల సమస్యలపై ఉద్యమ కార్యాచరణలో మొదటి దశలో భాగంగా తాసిల్దార్ కార్యాలయానికి వెళ్లి విజ్ఞాపన పత్రాన్ని అందజేయడం జరిగింది. ఉద్యోగ ఉపాధ్యాయ…

  • January 31, 2026
  • 34 views
సైబర్ నేరగాళ్ల కొత్త ఎత్తుగడలు – ప్రజలు అప్రమత్తంగా ఉండాలి:ఎస్పీ తుహిన్ సిన్హా

జనం న్యూస్ జనవరి 31 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ ​ అనకాపల్లి,సాంకేతికత పెరుగుతున్న కొద్దీ సైబర్ నేరగాళ్లు కొత్త దారుల్లో ప్రజలను నిలువునా దోచుకుంటున్నారని అనకాపల్లి జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా, ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో…

  • January 31, 2026
  • 30 views
కొండూరు గ్రామస్తులతో అవగాహన కార్యక్రమం..

జనంన్యూస్. 31.సిరికొండ.శ్రీనివాస్ పటేల్. నిజామాబాదు రురల్ సిరికొండమండల పార్దిలోని కొండూర్ గ్రామంలో ఎమ్మార్వో అధ్యక్షతనగ్రామపంచాయతీ వద్ద గ్రామంలో నివసించే గ్రామ ప్రజలకు ఎలక్షన్ అవగాహన. కల్యాణ లక్ష్మి. షాది ముబారక్. రేషన్ కార్డ్స్. ఇందిరమ్మ ఇండ్లు. ఇసుక గురించి అవగాహన కార్యక్రమం…

  • January 31, 2026
  • 28 views
ప్రమాదాల నియంత్రణ డ్రైవర్ల చేతుల్లోనే: రహదారి భద్రత సదస్సులో జిల్లా ఎస్పీ ఏ.ఆర్.దామోదర్ హెచ్చరిక.

జనం న్యూస్‌ 31 జనవరి, విజయనగరం టౌన్‌ రిపోర్టర్‌ గోపికృష్ణ పట్నాయక్‌ విజయనగరం పట్టణంలోని ఆర్టీసి జోనల్ వర్క్‌షాపులో రహదారి భద్రత వారోత్సవాల సందర్భంగా ఆర్టీసి డ్రైవర్లకు నిర్వహించిన అవగాహన సదస్సుకు జిల్లా ఎస్పీ ఏ.ఆర్.దామోదర్ హాజరయ్యారు. ఈ సదస్సులో ఆయన…

  • January 31, 2026
  • 34 views
బధిర విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం నింపిన ఎస్పీ దామోదర్: క్రీడా పరికరాల పంపిణీ

జనం న్యూస్‌ 31 జనవరి, విజయనగరం టౌన్‌ రిపోర్టర్‌ గోపికృష్ణ పట్నాయక్‌ విజయనగరం పట్టణంలోని ఎస్.ఎం.ఆర్.పి.ఆర్.సి. బధిర పాఠశాలలో చదువుతున్న బధిర విద్యార్థులతో జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ జనవరి 30న పోలీసు కార్యాలయంలో మమేకమై, వారికి ఇండోర్ మరియు అవుట్ డోర్…

  • January 31, 2026
  • 31 views
లడ్డూ ఆరోపణలు అబద్ధమని తేలిపోయింది.. చంద్రబాబు క్షమాపణ చెప్పాలి!” – కోలగట్ల డిమాండ్.

జనం న్యూస్‌ 31 జనవరి, విజయనగరం టౌన్‌ రిపోర్టర్‌ గోపికృష్ణ పట్నాయక్‌ తిరుపతి లడ్డు ప్రసాదంపై తప్పుడు ఆరోపణలు చేసి భక్తుల మనోభావాలను దెబ్బతీశారని, దీనిపై చంద్రబాబు నాయుడు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని మాజీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి డిమాండ్…

  • January 31, 2026
  • 31 views
తిరుమల లడ్డూపై కూటమి ఆరోపణలు అబద్ధమని తేలిపోయింది: మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను)

జనం న్యూస్‌ 31 జనవరి, విజయనగరం టౌన్‌ రిపోర్టర్‌ గోపికృష్ణ పట్నాయక్‌ తిరుమల లడ్డూ ప్రసాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మరియు కూటమి నేతలు చేసిన ప్రచారం పూర్తిగా అసత్యమని సిబిఐ విచారణలో తేలిపోయిందని వైఎస్సార్ కాంగ్రెస్…

  • January 30, 2026
  • 40 views
సర్పంచ్ ఆధ్వర్యంలో దోమల నివారణ.

జనంన్యూస్. 30.సిరికొండ.శ్రీనివాస్ పటేల్. సిరికొండ మండలం లొని జగదాంబ తండా గ్రామంలో దోమల నివారణకు దోమల మందు స్ప్రే చేపియడం జరిగింది, ప్రజలు దోమల తీవ్రత ఎక్కువ ఉండటంవల్ల అనారోగ్య భారీ పడకుండా ఉండడానికి గ్రామ సర్పంచ్ మాలవత్ సుగుణ ఉప.…

  • January 30, 2026
  • 41 views
శ్రీపార్వతీ కుండలేశ్వరస్వామి కళ్యాణ మహోత్స & ఆలయం వద్దఅన్న సమారాధన

జనం న్యూస్ జనవరి 31 ముమ్మడివరం ప్రతినిధి వైభవో పేతంగా ప్రారంభమైన శ్రీ పార్వతీకుండలేశ్వర మరియుక్షేత్రపాలకుడు శ్రీ రుక్మిణి సత్యభామా సమేత శ్రీ వేణుగోపాలస్వామి వార్ల పాంచాహన్నిక దివ్య కళ్యాణ మహోత్సవాలు. ఐదవ రోజు న ఆలయ వద్ద అన్న ప్రసాదం…

  • January 30, 2026
  • 46 views
పెన్షన్ల పంపిణీ ( పేదల సేవలో )కార్యక్రమంలో పాల్గొనండి

జనం న్యూస్ జనవరి 30 ముమ్మిడివరం ప్రతినిధి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు గుత్తుల వెంకట సాయి శ్రీనివాసరావు జనవరి 31, 2026 న జరిగే పెన్షన్ల పంపిణీ ( పేదల సేవలో)కార్యక్రమంలో నాయకులు…