ఒడిస్సా నుండి కేరళకు గంజాయిని తరలిస్తుండగా పట్టుకున్నారు
విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్ జనం న్యూస్ 03 ఆగష్టు, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక విజయనగరం జిల్లా ఎల్.కోట పోలీసులకు రాబడిన ఖచ్చితమైన సమాచారంతో ఒరిస్సా నుండి కేరళ రాష్ట్రానికి బొలెరో వాహనంలో గంజాయిని తరలిస్తున్న…
చంద్రబాబు ఉన్నంత వరకు రైతుకు భరోసా ఉండదు
వైసీపీ యువ నేత, వైసీపీ స్టేట్ మున్సిపల్ విభాగం జనరల్ సెక్రటరీ వేమిరెడ్డి రామచంద్రారెడ్డి . తన మనసులోని మాటను ధైర్యంగా ఒప్పుకున్న చంద్రబాబు కుమారుడు లోకేష్ను ప్రమోట్ చేసుకునేందుకు తిప్పలు అధికారిక ప్రకటనల్లో సుప్రీం మార్గదర్శకాలకు తిలోదకాలు ప్రభుత్వ ప్రకటనలో…
తల్లిపాలు శిశువుకు అమృత తుల్యం
జనం న్యూస్,ఆగస్టు02,అచ్యుతాపురం: ఆగస్టు ఒకటి నుంచి ఏడో తేదీ వరకు జరిగే తల్లిపాల వారోత్సవాల కార్యక్రమంలో భాగంగా అచ్యుతాపురం మండలంలోని తిమ్మరాజుపేట అంగన్వాడీ కేంద్రాల్లో తల్లిపాల వారోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా శనివారం వైద్యాధికారణి డాక్టర్ షకినా జాయ్ మాట్లాడుతూ తల్లిపాల…
అందుకే 30 ఏళ్లలో 58సార్లు సింగపూర్కు చంద్రబాబు’
వైసీపీ నేత, జిల్లా పంచాయతీరాజ్ విభాగం అధ్యక్షులు రవికుమార్ యాదవ్. ఒంగోలు ప్రతినిధి, ఆగష్టు 02 (జనం న్యూస్): చంద్రబాబు సింగపూర్ పర్యటనపై వైఎస్సార్సీపీ నేత, మాజీ ఎంపీపీ, జిల్లా పంచాయతీ రాజ్ విభాగం అధ్యక్షులు రవికుమార్ యాదవ్ సెటైర్లు వేశారు.…
అన్నదాత సుఖీభవ’ పేరుతో దగా, పచ్చి మోసం
వైయస్ఆర్సీపీ యువనేత, మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్, వైసీపీ స్టేట్ యూత్ విభాగం సెక్రటరీ నెమలిదిన్నె చెన్నారెడ్డి ఫైర్..!! ఒంగోలు ప్రతినిధి, ఆగష్టు 02 (జనం న్యూస్): తాడేపల్లి: అన్నదాత సుఖీభవ పేరుతో చంద్రబాబు మరోసారి రైతులకు దగా, పచ్చిమోసం చేశారని…
ఉపాధి హామీ కూలీలకు పోస్ట్ ఆఫీస్ ద్వారానే కూలి డబ్బులు ఇవ్వాలి.
జనం న్యూస్ ఆగష్టు 02(నడిగూడెం) ఉపాధి హామీ కూలీలకు పోస్ట్ ఆఫీస్ ద్వారానే కూలి డబ్బులు ఇవ్వాలని సిపిఎం మండల కార్యదర్శి బెల్లంకొండ సత్యనారాయణ అన్నారు. శనివారం మండల కేంద్రంలోని వేణుగోపాలపురం గ్రామంలో సంపతి అచ్చమ్మ అధ్యక్షతన నిర్వహించిన మహిళ ఆక్సలరీ…
రైతు సంక్షేమమేకూటమి ప్రభుత్వ లక్ష్యం
జనం న్యూస్,ఆగస్టు02,అచ్యుతాపురం: రైతు ఆరోగ్యంగా పంట పండిస్తే అందరి పంట పండినట్లేనని, రైతు పండించకపోతే జీవనాధారమే లేదని ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ అన్నారు. శనివారం నాడు మున్సిపాలిటీ పరిధిలో రామారాయుడుపాలెంలో వ్యవసాయ శాఖ వారు ఏర్పాటు చేసిన అన్నదాత సుఖీభవ…
ఉద్యోగులు నిబద్ధతతో పనిచేస్తే ఎక్కడైనా ప్రజల మన్నలను పొందుతారు
జనం న్యూస్ జులై 2 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం ప్రభుత్వ ఉద్యోగులు ఎక్కడైనా నిబద్ధతతో పని చేస్తే తప్పక ప్రజల మన్నలు పొందుతారని కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు దూదిపాల బుచ్చిరెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని…
ఆయిల్ ఫామ్ సాగుతో అధిక ఆదాయం
జనం న్యూస్ నడిగూడెం ఆగస్టు02 నీటి వసతి ఉన్న రైతులు ఆయిల్ ఫామ్ తోటలను సాగు చేసి అధిక ఆదాయం పొందాలని పతంజలి ఆయిల్ పామ్ కంపెనీ కోదాడ డివిజన్ ఫీల్డ్ ఆఫీసర్ వెంకట్ అన్నారు. మండల కేంద్రంలోని నల్లపాటి శ్రీనివాస్…
తండ్రి బాటలోనే నడిచి పోలీసుగా ఎంపికైన కుమార్తె
జనం న్యూస్ ఆగస్టు 2 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ తన చిన్ననాటి నుంచి ఆమె తండ్రి పోలీసుగా దొంగలను పట్టుకోవడం దగ్గరి నుంచి గమనించిన ఆ చిన్నారి తను కూడా పెద్దయ్యాక తన తండ్రిలాగే ఎప్పటికైనా పోలీస్ కావాలని చిన్నప్పుడే…












