జనం న్యూస్ జనవరి 3 చిలిపి చెడు మండల ప్రతినిధి మెదక్ జిల్లా చిలిపి చెడు మండలం శనివారం జరిగినటువంటి కార్యక్రమంలో భాగంగా భారతదేశ మహిళా విద్య చరిత్రలో స్వర్ణాక్షరాలతో లిఖించబడిన మహనీయురాలు శ్రీమతి సావిత్రిభాయి ఫూలే గారి 195వ జయంతిని…
బిచ్కుంద జనవరి 3 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలంలోని సస్పెక్ట్ ల కదలికలు నడవడిక ప్రవర్తన ఎలా ఉందని వారి వారి కుటుంబ జీవన విధానం ఎలా ఉందని ఈరోజు బిచ్కుంద ఎస్ఐ గారి ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బంది…
జనం న్యూస్, జనవరి 03,అచ్యుతాపురం: ఈరోజు క్షేత్ర స్థాయి పర్యటనలో భాగంగా మెట్రోపాలిటన్ కమిషనర్ ఎన్ తేజ్ భరత్,విఎంఆర్డీఏచైర్మన్ ఎంవి ప్రణవ్ గోపాల్ మరియు ఎలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ కుమార్ తో కలిసి రాంబిల్లి మండలం లోని హరిపురం,పంచదార్ల మరియు…
జనం న్యూస్ 03 జనవరి 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ తెలంగాణ శివ్వంపేట: మెదక్ జిల్లా శివ్వంపేట మండలం తిమ్మాపూర్ గ్రామానికి చెందిన బొల్లెబోయిన స్వామి (35) హత్య కేసును పోలీసులు ఛేదించారు.…
జనం న్యూస్ జనవరి 3, వికారాబాద్ జిల్లా పరిగి మండలంలోని MPPS సుల్తాన్పూర్ తండా ప్రాథమిక పాఠశాలలో సావిత్రిబాయ్ పూలే జయంతి సందర్భంగా విద్యార్థులకు బుక్స్ ను అదివ్వడం జరిగింది.ఈ కార్యక్రమం పాఠశాల ప్రధానోపాధ్యాయులు మరియు ఉపాధ్యాయుల మహమ్మద్ యూసుఫ్,శ్రీనివాస్ ఆధ్వర్యంలో…
మహానీయురాలికి ఘన నివాళులు అర్పించిన కాంగ్రెస్ నాయకులు జనం న్యూస్ 3డిసెంబర్. కొమురం భీమ్ జిల్లా. జిల్లా స్టాఫ్ఫర్. సిర్పూర్ (యు ): సావిత్ర బాయి పూలే ఆశయాలను కొనసాగిద్దాం అని కుడ్మెత యశ్వంత్ రావు ఉప సర్పంచ్ పేందూరు రామారావు…
జనంన్యూస్. 03. సిరికొండ. శ్రీనివాస్ పటేల్. నిజామాబాదు రురల్ సిరికొండ మండల పరిది లొని జంగిలోడి తండా గ్రామపంచాయతీ పరిధిలో మెట్టు తండా ప్రైమరీ స్కూల్ మరియు అంగన్వాడి సెంటర్ కి వెళ్లి పిల్లలకందుతున్నా విద్య వైద్యం చలికాలంలో పిల్లలు పాటించవలసిన…
బిచ్కుంద జనవరి 03 :-జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండలంలోని మార్కెట్ కమిటీ కార్యాలయంలో శనివారం నాడు బిచ్కుంద మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గంగాధర్ ఆధ్వర్యంలో సావిత్రిబాయి ఫూలే జయంతి సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాలలు…
జనం న్యూస్,తేదీ.4-1-2026. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం. రిపోర్టర్ బాలాజీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పాల్వంచ డివిజన్లో పారిశుద్ధ్య పనులు పూర్తిగా నిర్వీర్యమయ్యాయని బీజేపీ పార్టీ ఆరోపించింది.పాల్వంచ డివిజన్లో పారిశుద్ధ్య సమస్యలపై బీజేపీ పార్టీ…
జనంన్యూస్. 03. నిజామాబాదు.శ్రీనివాస్ పటేల్.. నిజాంబాద్ నగరంలోనీ వినాయక్ నగర్ లో మన మహనీయురాలు సావిత్రిబాయి పూలే 195వ జయంతి సందర్భంగా విగ్రహంకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు సమర్పించడం జరిగింది, ఈ సందర్భంగా వారు మన బడుగు బలహీన వర్గాలైన…