• December 30, 2025
  • 101 views
ఉత్తమ కార్యకర్తలకు ప్రశంస పత్రాలు.

జనం న్యూస్ డిసెంబర్ 30 ప్రతినిధి గ్రంధి నానాజీ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో సుపరిపాలన లో తొలి అడుగు కార్యక్రమంలో ప్రతిభ కనబరిచిన క్లస్టర్, యూనిట్, బూత్, ఇన్చార్జిలకు అవార్డులు బహకరించారు. ఈరోజు…

  • December 30, 2025
  • 105 views
వైకుంఠ ఏకాదశి సందర్భంగా శ్రీనివాస కళ్యాణం

జనం న్యూస్ డిసెంబర్ 30 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ ముమ్మిడివరం మండలం సిహెచ్ గున్నేపల్లి గ్రామంలో సోమవారం శ్రీ సీతా సమేత కళ్యాణ రామస్వామి వారి ఆలయ ప్రాంగణంలో కిరణ్ కుమార్ శిరీష దంపతుల సౌజన్యంతో రాజమండ్రి వారి అమ్మ…

  • December 30, 2025
  • 106 views
పూడూరు మండలంలో కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్.

జనం న్యూస్ డిసెంబర్ 30, వికారాబాద్ జిల్లా పూడూరు మండలం మండలం కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్, కాంగ్రెస్ పార్టీ వీడి టిఆర్ఎస్ పార్టీలో చేరిన కేరెల్లి గ్రామానికి చెందిన మహమ్మద్ అలీ మరియు వారి ఆధ్వర్యంలో కేరెల్లి నుండి 100…

  • December 30, 2025
  • 101 views
జీవో 252లో కొన్ని సవరణలు చేయండి

మంత్రి పొంగులేటికి టీయూడబ్ల్యూజే ప్రతినిధి బృందం అభ్యర్థన జనం న్యూస్ 30డిసెంబర్. కొమురం భీమ్ జిల్లా. జిల్లా స్టాఫ్ఫర్. కె ఏలియా. జర్నలిస్టులకు అక్రెడిటేషన్ కార్డుల విషయంలో, కొత్త మార్గదర్శకాలతో ఇటీవల ప్రభుత్వం జారీ చేసిన జీవో 252లో కొన్ని సవరణలు…

  • December 30, 2025
  • 149 views
వినుకొండ టీటీడీ కళ్యాణ మండపం నిర్మాణానికి 3.20 కోట్లు కేటాయింపు: ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు.

జనం న్యూస్: డిసెంబర్ 30.(రిపోర్టర్: కొత్తమసు అజయ్ కుమార్, యర్రగొండపాలెం, ప్రకాశం జిల్లా.) వినుకొండ పట్టణంలోని NSP స్థలంలో టీటీడీ కళ్యాణ మండపం నిర్మాణానికి తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ B.R. నాయుడు ₹3.2 కోట్లు నిధులు విడుదల చేసినట్లు ప్రభుత్వ…

  • December 30, 2025
  • 113 views
ఏర్గట్ల మండల ఉప సర్పంచ్ లఫోరం కార్యవర్గ ఎన్నిక

కార్యవర్గాన్నిఘనంగా సన్మానించిన మండల అధ్యక్షుడు సోమ దేవరెడ్డి జనం న్యూస్ డిసెంబర్ 30: నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండలం: ఉప సర్పంచుల ఫోరం కార్యవర్గాన్ని మంగళవారం ఎన్నిక చేశారు. ఉప సర్పంచ్ ఫోరం మండల అధ్యక్షుడిగా ఆసిరెడ్డి హనుమంత్ రెడ్డి, ఉపాధ్యక్షులుగా…

  • December 30, 2025
  • 100 views
నూతన సంవత్సరం వేళ తాగి వాహనాలు నడపొద్దు దౌల్తాబాద్ ఎస్సై జి. అరుణ్ కుమార్

(జనం న్యూస్ చంటి డిసెంబర్ 31) దౌల్తాబాద్, డిసెంబర్ 31: నూతన సంవత్సరం సందర్భంగా డిసెంబర్ 31 రాత్రి మద్యం సేవించి వాహనాలు నడపొద్దని, ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని దౌల్తాబాద్ ఎస్సై అరుణ్ కుమార్ సూచించారు.ముఖ్యంగా యువత మద్యం సేవించి రోడ్లపైకి…

  • December 30, 2025
  • 106 views
తాగి రోడ్లపైకి వస్తే చట్టపరమైన చర్యలు తప్పవు రాయపోల్ ఎస్సై మానస

(జనం న్యూస్ చంటి డిసెంబర్ 31) రాయపోల్, డిసెంబర్ 31: నూతన సంవత్సరం సందర్భంగా డిసెంబర్ 31 రాత్రి మద్యం సేవించి వాహనాలు నడపొద్దని, ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని రాయపోల్ ఎస్సై మానస సూచించారు. ముఖ్యంగా యువత మద్యం సేవించి రోడ్లపైకి…

  • December 30, 2025
  • 106 views
ఎన్టీఆర్ భరోసా పెన్షన్ ఒకరోజు ముందుగా పంపిణీ కి సిద్ధంకాట్రేనికోన

జనం న్యూస్ డిసెంబర్ 31 ముమ్మిడివరం ప్రతినిధి కొత్త సంవత్సరం సందర్భంగా ఒకరోజు ముందే పంపిణీ చేయాలని ఆదేశాలు మేరక ఆయా బ్యాంకులు నుండి నగదును తీసుకువచ్చి పంపిణీకి సిద్ధం చేశారు,2026 జనవరి 1 నూతన సంవత్సర సందర్భంగా ఎన్టీఆర్ భరోసా…

  • December 30, 2025
  • 105 views
మంగళకుంట & తాడి వారి పల్లి గ్రామాలలో పొలం పిలుస్తోంది కార్యక్రమం…మండల వ్యవసాయ అధికారి పి జోష్నాదేవి.

జనం న్యూస్. తర్లుపాడు మండలం. డిసెంబర్ 30 డిమాండ్ ఆధారిత పంటలు జొన్న సజ్జ రాగి కొర్ర వారిగా మొదలగు పంటలు రైతులు సాగు చేసుకోవాలని ఆమె తెలిపారు. మారుతున్న ఆహారపు అలవాట్లు జీవన శైలి విధానాన్ని బట్టి, మానవుల ఆరోగ్యంపై…