• December 30, 2025
  • 105 views
మంగళకుంట & తాడి వారి పల్లి గ్రామాలలో పొలం పిలుస్తోంది కార్యక్రమం…మండల వ్యవసాయ అధికారి పి జోష్నాదేవి.

జనం న్యూస్. తర్లుపాడు మండలం. డిసెంబర్ 30 డిమాండ్ ఆధారిత పంటలు జొన్న సజ్జ రాగి కొర్ర వారిగా మొదలగు పంటలు రైతులు సాగు చేసుకోవాలని ఆమె తెలిపారు. మారుతున్న ఆహారపు అలవాట్లు జీవన శైలి విధానాన్ని బట్టి, మానవుల ఆరోగ్యంపై…

  • December 30, 2025
  • 97 views
శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో వైభవంగా ముక్కోటి ఏకాదశి వేడుకలు

జనం న్యూస్ డిసెంబర్ 29 జగిత్యాల జిల్లా బీరు పూర్ మండల కేంద్రము లోని అతి పురాతనమైన శ్రీ లక్ష్మీ నృసింహ స్వామి దేవాలయం నందు వైకుంఠ ఏకాదశి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి, ఉదయం స్వామివారి అభిషేకము, హారతి మరియు…

  • December 30, 2025
  • 92 views
.ఘనంగా అయ్యప్ప పాఠము పూజ.

జనం న్యూస్ డిసెంబర్ 30 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండల కేంద్రంలోని శ్రీ మత్స్యగిరి స్వామి దేవాలయం ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ గురుస్వామి సామల బిక్షపతి 27వ స్వామి మాలాధారణ సందర్భంగా నారికేలి అయ్యప్ప పూజలు ఘనంగా…

  • December 30, 2025
  • 98 views
అగ్ని బాధితులకు పీపుల్ సర్వీస్ ఆర్గనైజేషన్ స్వచ్ఛంద సంస్థ అప్పనహస్తం :

జనం న్యూస్ డిసెంబర్ 30 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన పంచాయతీ పరిధిలోని ఇటీవలే మొండి పోరా గ్రామంలో విద్యుత్ సర్క్యూట్ వల్ల తాటాకిల్లు దగ్ధమైన బాధితులకు పీపుల్ సర్వీస్ ఆర్గనైజేషన్ స్వచ్ఛంద…

  • December 30, 2025
  • 99 views
అగ్ని బాధితులకు పీపుల్ సర్వీస్ ఆర్గనైజేషన్ స్వచ్ఛంద సంస్థ అప్పనహస్తం :

జనం న్యూస్ డిసెంబర్ 30 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన పంచాయతీ పరిధిలోని ఇటీవలే మొండి పోరా గ్రామంలో విద్యుత్ సర్క్యూట్ వల్ల తాటాకిల్లు దగ్ధమైన బాధితులకు పీపుల్ సర్వీస్ ఆర్గనైజేషన్ స్వచ్ఛంద…

  • December 30, 2025
  • 103 views
ఖండేబెల్లూరు పురాతన వెంకటేశ్వర ఆలయంలో డీసీసీ చీఫ్ ఏలే మల్లికార్జున్ దంపతుల ప్రత్యేక పూజలు…

జుక్కల్ డిసెంబర్ 30 జనవరి న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం జుక్కల్ మండలంలోని ఖండేబెల్లూరు గ్రామంలో ఉన్న పురాతన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం (ఉత్తర ద్వారం) లో ఈరోజు కామారెడ్డి జిల్లా డీసీసీ అధ్యక్షులు శ్రీ ఏలే మల్లికార్జున్…

  • December 30, 2025
  • 94 views
జహీరాబాద్ నియోజకవర్గంలో రోడ్డు భద్రతపై అవగాహన పెంపొందించాల్సిన అవసరం ఉందని

సంగారెడ్డి జిల్లా ఇన్చార్జి వీరేశం జనం న్యూస్ డిసెంబర్ 30 సంగారెడ్డి జిల్లా సాధన సమితి రైతు సంఘం చైర్మన్ అన్నారు. సంగారెడ్డి జిల్లా పరిధిలో వాహనాలు నడిపే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, రోడ్డు నిబంధనలు కచ్చితంగా పాటించాలని…

  • December 30, 2025
  • 97 views
..ఘనంగా అయ్యప్ప పాఠము పూజ.

జనం న్యూస్ డిసెంబర్ 30 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండల కేంద్రంలోని స్వామి దేవాలయం ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ గురుస్వామి సామల బిక్షపతి 27వ స్వామి మాలాధారణ సందర్భంగా నారికేలి అయ్యప్ప పూజలు ఘనంగా నిర్వహించినారు. అయ్యప్ప…

  • December 30, 2025
  • 103 views
ఘనంగా వైకుంఠ ద్వారా దర్శనం.

నల్గొండ జిల్లా పీ.ఏ.పల్లి మండలం జనం న్యూస్ రిపోర్టర్ శ్రీరమణ గుడిపల్లి మండలం లోని కోదండపురం గ్రామంలో పురాతన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా స్వామి వారికి అభిషేకం, ప్రత్యేక అలంకరణ పూజలు ఘనంగా జరిగావి. ఏడాదిలో…

  • December 30, 2025
  • 100 views
అధికారులను కలిసి అభివృద్ధికి సహకరించండి అని కోరిన సర్పంచ్ గంగాధర్..!

జనంన్యూస్. 30. సిరికొండ. నిజామాబాదు రూరల్ సిరికొండ మండలం లొని జంగిలోడి తండా గ్రామపంచాయతీ పాలకవర్గం సర్పంచ్ గా ఎన్నికయినా భూక్యా గంగాధర్ మరియు ఉపసర్పంచ్. వార్డ్ మెంబెర్స్ గ్రామ పెద్దలు నూతనపాలక వర్గం ఎన్నికైన సందర్భంగా స్థానిక మండలంలోని అధికారులను…