• December 29, 2025
  • 101 views
మొఘ గ్రామంలో ఇందిరమ్మ చీరలు పంపిణి

డోంగ్లి డిసెంబర్ 29 జనం న్యూస్ రాష్ట్ర లు కోటి మంది మహిళలకు ఇందిరమ్మ చీరలు పంపిణీ చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తెలిపారు. దివంగత మాజీ ప్రధాని ఇందిరా గాంధీ జయంతిని పురస్కరించుకొని ఈ పథకాన్ని ప్రారంభిస్తున్నామని చెప్పారు.…

  • December 29, 2025
  • 101 views
ఆర్టీఐ చట్టం అమలు కాగితాలకే పరిమితమా?–కొమ్మోజు రమేష్ వ్యవస్థాపక అధ్యక్షుడు ఫోరం ఫర్ ఆర్టీఐ అండ్ హ్యూమన్ రైట్స్ వేలూర్ అసోసియేషన్

జనం న్యూస్‌ 29 డిసెంబర్, విజయనగరం టౌన్‌ రిపోర్టర్‌ గోపికృష్ణ పట్నాయక్‌ సమాచార హక్కు చట్టం -2005ను ప్రభుత్వ పరిపాలనలో పారదర్శకత బాధ్యత పెంపొందించేందుకు అమలు చేశారు. ప్రజలకు ప్రభుత్వ సమాచారం అందుబాటులో ఉంచడం ద్వారా అవినీతిని అడ్డుకోవడమే ఈ చట్ట…

  • December 29, 2025
  • 101 views
బాధితుడి చెంతకు ‘చిన్న శ్రీను’: విద్యుత్ ప్రమాద బాధితుడికి భరోసా ఇచ్చిన జిల్లా పరిషత్ చైర్మన్

జనం న్యూస్‌ 29 డిసెంబర్, విజయనగరం టౌన్‌ రిపోర్టర్‌ గోపికృష్ణ పట్నాయక్‌ చీపురుపల్లి నియోజకవర్గం, గుర్ల మండలం, జమ్ము గ్రామంలో ఇటీవల జరిగిన విద్యుత్ ప్రమాదంలో తన చేతిని కోల్పోయిన జమ్ము వెంకట అప్పలనాయుడును *ఉమ్మడి విజయనగరం జిల్లా వైఎస్ఆర్ సీపీ…

  • December 29, 2025
  • 99 views
జాతీయ జూజిట్సు పోటీల్లో విజయనగరం సత్తా: పునీత్ సత్య శ్రీకర్‌కు వెండి పతకం!

జనం న్యూస్‌ 29 డిసెంబర్, విజయనగరం టౌన్‌ రిపోర్టర్‌ గోపికృష్ణ పట్నాయక్‌ ఉత్తరాఖండ్‌లోని హల్ద్వానీలో ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ స్టేడియంలో డిసెంబర్ 19 నుంచి 23 వరకు జరిగిన జాతీయ జూజిట్సు ఛాంపియన్‌షిప్ (U-8 నుంచి U-18 వర్గాలు)లో ఆంధ్రప్రదేశ్‌లోని…

  • December 29, 2025
  • 96 views
ఒక్కరు చూపిన సమయస్ఫూర్తి.. వందలాది ప్రాణాలు సేఫ్: ఎర్నాకుళం ఎక్స్‌ప్రెస్‌లో పెను ప్రమాదం తప్పిందిలా!

జనం న్యూస్‌ 29 డిసెంబర్, విజయనగరం టౌన్‌ రిపోర్టర్‌ గోపికృష్ణ పట్నాయక్‌ అర్ధరాత్రి వేళ ఎలమంచిలి సమీపంలో ఎర్నాకుళం ఎక్స్ప్రెస్లో మంటలు చెలరేగిన విషయం తెలిసిందే. వెంటనే రైలు ఆపేయడంతో ప్రయాణికులు బోగీల నుంచి దిగి పరుగులు తీశారు. ప్రమాదవశాత్తూ ఓ…

  • December 28, 2025
  • 262 views
బిచ్కుందలో ఘనంగా కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం …

….మండల అధ్యక్షుడు గంగాధర్ బిచ్కుంద డిసెంబర్ 28 జనం న్యూస్ భారతదేశ రాజకీయ చరిత్రలో ప్రజాసేవ, రాజ్యాంగ పరిరక్షణ, సామాజిక న్యాయానికి ప్రతీకగా నిలిచిన భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఆదివారం రోజు (డిసెంబర్ 28) బిచ్కుంద మండలంలోని…

  • December 28, 2025
  • 104 views
ఏపీ స్టేట్ టిడిపి పార్టీ అధ్యక్షులు శ్రీనివాసుని కలిసిన కోనసీమ టిడిపి నాయకులు

జన న్యూస్ డిసెంబర్ 28 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా టిడిపి అధ్యక్షులుగా నియమితులైన గుత్తుల సాయి అలాగే డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ప్రధాన కార్యదర్శి గా నియమితులైన గంధం…

  • December 28, 2025
  • 105 views
మునిపాలిటీ, జీ హెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ దే గెలుపు:ఎమ్మెల్సీ డా.చిన్నమైల్ అంజిరెడ్డి

జనం న్యూస్ డిసెంబర్ 28 సంగారెడ్డి జిల్లా దేశ చరిత్రలో.. పంచాయితీ ఎన్నికలలో గెలుపు కొరకు, ప్రచారం చేసిన ఏకైక సీఎం రేవంత్ రెడ్డి అని ఎమ్మెల్సీ డా. చిన్నమైల్ అంజిరెడ్డి అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలలో గెలవడానికి రేవంత్ రెడ్డి…

  • December 28, 2025
  • 99 views
ఏడో వార్డుకౌన్సిలర్ కి కోనసీమ భక్తులు హర్షం

జనం న్యూస్ డిసెంబర్.28 . అమలాపురం అమలాపురంటౌన్ లోమహిపాలవీధిపెళ్లిళ్లు వెంకన్న దేవాలయం గోడ ప్రక్కన ఎత్తు పల్లాలు గా ఉన్న మట్టినిపొక్లిన్చేఅమలాపురం.7వ వార్డు జనసేన కౌన్సిలర్ గండు స్వామి.దేవి హారిక మరియు అమలాపురం పురపాల సంఘం సిబ్బందిదగ్గర ఉండి శుభ్రం చేయించారు…

  • December 28, 2025
  • 99 views
ముత్యాల బాబ్జి కి శుభాకాంక్షలు తెలిపిన బిజెపి నాయకులు

జనం న్యూస్ డిసెంబర్ 68 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ డా. బి. ర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఉపాధ్యక్షులు గా నియమితులు అయిన టీడీపీ సీనియర్ నాయకులు ముత్యాల బాబ్జి ని రాష్ట్ర బిజెపి యువ మోర్చా అధికార ప్రతినిధి…