• December 27, 2025
  • 106 views
రక్తసిక్తమైన రాయపూర్ హైవే: వేగంగా దూసుకొచ్చిన వాహనం.. 35 మూగజీవాలు మృతి!

జనం న్యూస్‌ 27 డిసెంబర్, విజయనగరం టౌన్‌ రిపోర్టర్‌ గోపికృష్ణ పట్నాయక్‌ విజయనగరం మండలం గ్రామ రెవెన్యూ పరిధిలో రాయపూర్ హైవేపై జరిగిన ప్రమాదంలో 35 గొర్రెలు మృతి చెందగా 15 గొర్రెలు తీవ్ర గాయాల గురయ్యాయి తెల్లవారుజామున 5 గంటల…

  • December 27, 2025
  • 104 views
సాఫ్ట్‌వేర్ ‘కోడింగ్’ వదిలి.. గంజాయి ‘స్మగ్లింగ్’: లేడీ డాన్‌గా మారిన విజయనగరం యువతి!

జనం న్యూస్‌ 27 డిసెంబర్, విజయనగరం టౌన్‌ రిపోర్టర్‌ గోపికృష్ణ పట్నాయక్‌ విజయనగరం జిల్లా సంతకవిటి(మండలం) మోదుగులపేటకు చెందిన యువతి గాదె రేణుక సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం మానేసి లేడీ డాన్‌ అవతారమెత్తింది. ముఠాను రెడీ చేసుకుని గంజాయి రవాణా చేస్తూ పోలీసులకు…

  • December 26, 2025
  • 106 views
సూరంపల్లిలో ప్రభుత్వ సంక్షేమ పథకాలపై ప్రజలకు అవగాహన కార్యక్రమం

(జనం న్యూస్ చంటి డిసెంబర్ 26) దౌల్తాబాద్, డిసెంబర్ 26: సిద్దిపేట జిల్లా కలెక్టర్ & జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ అధికారి బిజ్జూరి రవికుమార్ DPRO/AD ఆదేశాల మేరకు టి.యస్.యస్, దుబ్బాక టీం ఆధ్వర్యంలో దౌల్తాబాద్ మండలం సూరంపల్లి…

  • December 26, 2025
  • 104 views
తులసి పుట్టింటి గ్రామంలో లేని వారికి నిత్యవసరం వస్తువులు పంపిణీ

అమలాపురం రూరల్ డిసెంబర్ 26 అమలాపురం రూరల్ మండలం సవరపాలెం గ్రామం. లేటుసత్తి . సత్యనారాయణ మూర్తి (సత్తబ్బాయి) శశిరేఖ కుమార్తె మరియు అల్లుడు శ్రీ కొణిదెల. వెంకటస్వామి శ్రీమతి తులసి దంపతులు ధన సాయంతో బియ్యం నూని కందిపప్పు చెక్కర…

  • December 26, 2025
  • 109 views
కాట్రేనికోన స్టేషన్లో తనిఖీలు చేసిన ఎస్పీ మీనా….

జనం న్యూస్ డిసెంబర్ 26 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్పీ రాహుల్ మీనా శుక్రవారం కాట్రేనికోన పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీలలో భాగంగా విచ్చేసారు. ఎస్పీ కి పోలీస్ సిబ్బంది గౌరవ వందనం…

  • December 26, 2025
  • 108 views
బుద్ధ వనములో ప్రముఖుల సందడి

జనం న్యూస్ -డిసెంబర్ 26- నాగార్జునసాగర్ టౌన్- నాగార్జునసాగర్ లోని బుద్ధవనాన్ని శుక్రవారం నాడు పలువురు ప్రముఖులు సందర్శించి సందడి చేశారు. మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తి దండపాణి సతీసమేతంగా నాగార్జునసాగర్ ని సందర్శించారు. విజయ విహార్ టూరిజం వసతి గృహానికి చేరుకున్న…

  • December 26, 2025
  • 107 views
అయిజలో ఐదేళ్ల బాలికపై కోతుల దాడి.. తీవ్ర గాయాలు

జనం న్యూస్ 26 డిసెంబర్ 2025 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ పండుగ పూట చిన్నారికి కన్నీళ్లు.. ఆసుపత్రిలో చికిత్స చోద్యం చూస్తున్న అధికారులు..పట్టించుకోని మున్సిపల్ అధికారులు. నిమ్మకు నీరెత్తినట్లున్న ప్రజాప్రతినిధులు. అయిజ మున్సిపాలిటీ…

  • December 26, 2025
  • 102 views
కేంద్రీయ విద్యాలయ ఏర్పాటుకు ఫలించిన బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు,ఎంపీ డీకే అరుణ కృషి.

జనం న్యూస్ 26 డిసెంబర్ 2025 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ ఈ ఏడాది మార్చి 12వ తేదీన పార్లమెంట్ సమావేశాలలో కేంద్రీయ విద్యాలయాల ఏర్పాటును ప్రస్తావించిన ఎంపీ డీకే అరుణ. మహబూబ్ నగర్…

  • December 26, 2025
  • 103 views
కార్మికులు,ప్రజల వేతనాలు పెరగకుండా అడ్డుకునే చర్యలు. సిఐటియు

జనం న్యూస్ 26 డిసెంబర్ 2025 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ మహాత్మ గాంధీ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేసి,కేంద్రం తీసుకొచ్చిన వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్ గార్ అండ్…

  • December 26, 2025
  • 209 views
గుర్తు తెలియని వృద్ధుడు మృతి

పాపన్నపేట. 26 (జనంన్యూస్) ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ఏడుపాయల ఆలయ పరిసర ప్రాంతాల్లో ఓ గుర్తు తెలియని యాచక (73) సంవత్సరాల వృద్ధుడు మృతి చెందిన సంఘటన శుక్రవారం వెలుగు చూసింది. పాపన్న పేట ఎస్ఐ శ్రీనివాస్ గౌడ్ సమాచారం మేరకు వివరాలు…