• December 20, 2025
  • 113 views
జీఎస్టీ దోపిడీ: నిమ్మకు నీరెత్తిన అధికారులు.. బలైపోతున్న సామాన్యులు!

జనం న్యూస్‌ 20 డిసెంబర్, విజయనగరం టౌన్‌ రిపోర్టర్‌ గోపికృష్ణ పట్నాయక్‌ విజయనగరం జిల్లాలో జీఎస్టీ 2.0 సంస్కరణలు కాగితాలకే పరిమితమయ్యాయి. నిబంధనలు అమలు చేయడంలో అధికారులు విఫలం కావడంతో వ్యాపారులు సామాన్యులను యధేచ్ఛగా నిలువు దోపిడీ చేస్తున్నారు.సెప్టెంబర్ 22 నుండి…

  • December 20, 2025
  • 100 views
జిల్లాకు ఆదివారం రేపు కల్వకుంట్ల కవిత రాక

జనం న్యూస్ 20 డిసెంబర్ 2025 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ జిల్లాలో రెండు రోజుల పాటు ‘జనం బాట’ కార్యక్రమం పెండింగ్ ప్రాజెక్టుల సందర్శన, రైతులతో ముఖాముఖిపర్యటన వివరాలు ఇలా ఉన్నాయి:ఆదివారం షెడ్యూల్:…

  • December 19, 2025
  • 112 views
గర్జించిన రాజంపేట.

జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా అన్నమయ్య జిల్లా కేంద్రంగా రాజంపేట ను ప్రకటించాలని జాయింట్ యాక్షన్ కమిటీ (JAC) ఆధ్వర్యంలో జరిగిన “ప్రజా గర్జన” ఉద్యమ కార్యక్రమంలో పాల్గొన్న రాజంపేట పార్లమెంటు జనసేన పార్టీ ఇంచార్జ్ యల్లటూరు శ్రీనివాస రాజు…

  • December 19, 2025
  • 112 views
జుక్కల్ మండల్ బి ఆర్ ఎస్ అధ్యక్షుడిగా గంగాధర్….

జుక్కల్ డిసెంబర్ 19 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం జుక్కల్ మండలంలో బి.ఆర్ఎస్ మండల స్థాయి కార్యకర్తల సమావేశం గురువారము జుక్కల్ మండల కేంద్రంలో నిర్వహించగా జుక్కల్ మాజీ శాసనసభ్యులు హనుమంత్ సిందే పాల్గొన్నారు ఈ సమావేశం ఏర్పడి…

  • December 19, 2025
  • 106 views
సినీ నటి వాసుకీ (పాకీజా) ను ఆదుకుంటాం : ఎమ్మెల్యే సత్యానందరావు…

బొబ్బర్లంక వృద్ధాశ్రమంలో ఆశ్రయం పొందుతున్న పాకీజా ను పరామర్శించి, ఆర్ధికసాయం చేసిన ఎమ్మెల్యే బండారు సత్యానందరావు..… తెలుగు సినిమాలలో వెలుగు వెలిగి నేడు దీన స్థితిలో ఆత్రేయపురం మండలం బొబ్బర్లంక గ్రామంలోని శ్రీరామ వృద్ధాశ్రమంలో ఆశ్రయం పొందుతున్న నటి వాసుకీ (పాకీజా)…

  • December 19, 2025
  • 116 views
వినియోగదారుల సంఘ కమిటీ అధ్యక్షులుగా రామారావుని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు

జనం న్యూస్ డిసెంబర్ 19 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ డా.బి ఆర్ అంబేద్కర్ కోనసీమ వినియోగదారుల సంఘము (రి.నెం :382/2023)19/12/2025కు రెండు సంవత్సరాలు పూర్తి అవ్వి,3వసంవత్సరం లో అడుగు పెట్టంది..ఈసందర్భ గాఅమలా పురం,ఎర్రవంతెన దిగువ సమీపంలో ఉన్న వెంకటరమణ ఫంక్షన్…

  • December 19, 2025
  • 105 views
పదవ తరగతి విద్యార్థులకు స్టడీ మెటీరియల్ పంపిణీ

జనం న్యూస్. తర్లుపాడు మండలం. డిసెంబర్ 19 మండలంలోని చెన్నారెడ్డిపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న విద్యార్థులకు ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ ముద్రించిన స్టడీ మెటీరియల్ చిన్ని ఎడ్యుకేషనల్ అండ్ రూరల్ డెవలప్మెంట్ సొసైటీ అధ్యక్షుడు మాగులూరి…

  • December 19, 2025
  • 112 views
జైనూర్లో కాంగ్రెస్ పార్టీలో భారీ చేరికలు

–డిసిసి అధ్యక్షురాలు ఆధ్వర్యంలో నూతన వార్డు సభ్యుల చేరిక జైనూర్:జనం న్యూస్, డిసెంబర్ 19. కొమురం భీమ్ జిల్లా. జిల్లా స్టాఫ్ఫర్:జైనూర్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీకి భారీ బలం చేకూరింది. శుక్రవారం జైనూర్లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆసిఫాబాద్ జిల్లా…

  • December 19, 2025
  • 108 views
గణేష్ నగర్ హనుమాన్ టెంపుల్‌లో ఐదు రోజుల యోగా శిక్షణ శిబిరం

జనo న్యూస్; డిసెంబర్ 19 శుక్రవారం; సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి వై.రమేష్; సిద్దిపేట పట్టణంలోని గణేష్ నగర్ హనుమాన్ టెంపుల్‌లో గత ఐదు రోజులుగా యోగా ఆసనాలు, ప్రాణాయామాలు, ధ్యాన కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి. ఈ కార్యక్రమాన్ని వివేకానంద యోగా సొసైటీ, సిద్దిపేట…

  • December 19, 2025
  • 119 views
నూతన జిల్లా అధ్యక్షుల గుత్తుల సాయి మర్యాదపరంగా కలిసిన బిజెపి నాయకులు

జనం న్యూస్ డిసెంబర్ 19 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా టిడిపి అధ్యక్షులుగా నియమితులైన గుత్తుల సాయి వారిని ముమ్మిడివరం నియోజకవర్గం ముమ్మిడివరం మండలం గాడిలంకలో మర్యాద పూర్వకముగా కలిసి దుశ్శలువాతో ఘనంగా…