• August 23, 2025
  • 77 views
లింగారెడ్డి కాలనీ ప్రాథమిక పాఠశాల వద్ద స్వచ్చంద్ర,స్వర్ణాంధ్ర

జనం న్యూస్. తర్లుపాడు మండలం ఆగస్టు 23 తర్లుపాడు మండలం లింగారెడ్డి కాలనీలో ప్రభుత్వం ఆదేశముల మేరకు ఈ రోజు స్వర్ణాంధ్ర,స్వచ్చంద్ర కార్యక్రమం లో వర్షాకాలంలో కలిగే అనారోగ్య సమస్యలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై విద్యార్థులకు,గ్రామస్తులకు అవగాహన కల్పించడమైంది, చేతుల శుభ్రత పాటించి,ఆరోగ్య…

  • August 23, 2025
  • 78 views
నరసింహారావు మృతి బాధాకరం

జనం న్యూస్ నడిగూడెం ఆగష్టు 23 మండలం పరీదిలోని రత్నవరం గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ యూవ నాయకుడు మొలుగూరి నరసింహారావు విద్యుత్ షాక్ తో మృతి చెందడం బాధాకరమని కోదాడ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ వేపూరి తిరుపతమ్మ…

  • August 23, 2025
  • 71 views
విలేకరిపై హత్య పయత్నం, బెదిరింపు లు చేసిన ఇసుక, మట్టి మాపియాగ్యాంగ్ పై చర్యలు తీసుకోడి..

జనం న్యూస్ ఆగష్టు 23 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో ఎలాంటి అనుమతులు లేకుండా యాదేచ్చగా ఇసుక, మట్టిఅక్రమ రవా ణ…. మాఫియా లను అరికట్టండి. తీవ్రంగా హెచ్చరించిన ఖాబర్దార్… ఏ డి జె ఎఫ్ జిల్లా అధ్యక్షులు కుమ్మరి లింగయ్య… కాసుల…

  • August 23, 2025
  • 72 views
బిసీ రిజర్వేషన్ల పెంపునకు 25న సత్యాగ్రహ దీక్ష…

జనం న్యూస్ ఆగష్టు 24(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్ )- రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బిసిలకు 42శాతం రిజర్వేషన్లు కేటాయించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 25న ఆర్ కృష్ణన్న ఆధ్వర్యంలో హైదరాబాద్ ఇందిరాపార్కు వద్ద సత్యాగ్రహ దీక్ష…

  • August 23, 2025
  • 78 views
బుద్ధుని శీలమార్గంఉన్నత స్థానానికి చేస్తుంది

జనం న్యూస్ ఆగష్టు 23 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో తథాగత్ భగవాన్ బుద్ధులవారు చూపించిన పంచశీల మార్గాలను ఆచరించిన ప్రతి ఒక్కరిని ఉన్నత స్థానానికి చేరుతుందని నిజామాబాద్ కు చెందిన బౌద్ధ గురూ బంతే బుద్ధ శరన్ అన్నారు. శనివారం వాంకిడి…

  • August 23, 2025
  • 71 views
నానో యూరియా పై అవగాహన

జనం న్యూస్ ఆగస్టు 23 చిలిపిచేడు మండల ప్రతినిధి మెదక్ జిల్లా చిలిపిచేడు మండలంలో వ్యవసాయంలో నూతనంగా వస్తున్నటువంటి ఆధునిక సాంకేతికత పరిజ్ఞానాన్ని రైతులు అలవర్చుకోవాలని అప్పుడే రైతుల పెట్టుబడి ఖర్చులు తగ్గి అధిక పంటల దిగుబడి పెరిగి అధిక ఆదాయం…

  • August 23, 2025
  • 84 views
లక్ష్మీదేవిపల్లి మండలంలో బీజేపీ ఆందోళన

భద్రాద్రి కొత్తగూడెం క్రైమ్, ఆగస్టు 23 ( జనం న్యూస్) కాంగ్రెస్ పార్టీ మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చిందని, ప్రజలకు ఇచ్చిన 6 గ్యారంటీలను అమలు చేయకపోవడం తీవ్ర అన్యాయమని ఆరోపిస్తూ భారతీయ జనతా పార్టీ నేతలు లక్ష్మీదేవిపల్లి మండలంలో ఈరోజు…

  • August 23, 2025
  • 87 views
శ్రీ శ్రీ 108 మల్లికార్జున్ శివాచార్య స్వామి పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే సిందే….

బిచ్కుంద ఆగస్టు 23 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండలం ఖత్గావ్ గ్రామంలో శ్రీ శ్రీ శ్రీ 108 మల్లికార్జున్ శివచార్య స్వామి గారి మాతృమూర్తి బుధవారం రోజున పరమపదించడం జరిగింది.విషయం తెలుసుకున్న జుక్కల్ మాజీ ఎమ్మెల్యే…

  • August 23, 2025
  • 76 views
కూకట్పల్లి చిన్నారి హత్యపై నిర్భయ ఆర్గనైజేషన్ తీవ్ర ఆగ్రహ0

భద్రాద్రి కొత్తగూడెం ఆగస్టు 23 ( జనం న్యూస్) కూకట్పల్లి లో 10 సంవత్సరాల సహస్ర అనే చిన్నారిని అమానుషంగా హత్య చేసిన ఘటనపై రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. నిర్భయ ఆర్గనైజేషన్ అధ్యక్షురాలు, న్యాయవాది మల్లెల ఉషారాణి మాట్లాడుతూ,…

  • August 23, 2025
  • 77 views
బిసీ రిజర్వేషన్ల పెంపునకు 25న సత్యాగ్రహ దీక్ష…

జనం న్యూస్ ఆగష్టు 24(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్ )- రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బిసిలకు 42శాతం రిజర్వేషన్లు కేటాయించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 25న ఆర్ కృష్ణన్న ఆధ్వర్యంలో హైదరాబాద్ ఇందిరాపార్కు వద్ద సత్యాగ్రహ దీక్ష…