జనం న్యూస్ ఆగస్టు 22 జాగో తెలంగాణ రాష్ట్ర వ్యవస్థాపకులు పి రాములు నేత యావత్తు తెలంగాణ సమాజం రోడ్ల పైకి రాకముందే కల్తీ నకిలీ వ్యాపారాలను పరిశ్రమల కాలుష్యాన్ని కార్మికులపై మోసాలను ప్రభుత్వాలు అధికార యంత్రాంగంతో పూర్తిగా ఆర్థికంగా కట్టడి…
రాజకీయ అనుభవం కలిగిన సీనియర్లును పక్కన పెట్టడం వల్ల పార్టీకి తీవ్ర నష్టం జరుగుతుంది. పార్టీలో ఒకరికి ఒకే పదవి అనే సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టండి. ఏపీ స్టేట్ బ్యూరో, ఆగష్టు 22 (జనం న్యూస్): వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ…
జనం న్యూస్ ఆగస్టు 22 చిలిపి చెడు మండల ప్రతినిధి మెదక్ జిల్లా చిలిపి చెడు మండలంలో చండూరు పాఠశాలలో రమేష్ ప్రధానోపాధ్యాయులుగా బాధ్యతలు స్వీకరించారు జననీ జన్మభూమి స్వర్గం కన్నా గొప్ప వి తాను పుట్టిన నేలతల్లి రుణం తీర్చుకోనే…
జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఆగస్టు 22 రిపోర్టర్ సలికినీడి నాగు సెల్ 9550978955 ఒక్కొక్క విద్యార్థికి వెయ్యి రూపాయలు చొప్పున 14 మంది విద్యార్థులకు స్కాలర్షిప్ ఇవ్వటం జరిగింది, ఈ సందర్బంగా పాఠశాల డైరెక్టర్ మద్దిరాల. శ్రీనివాసరావు మాట్లాడుతూ…
జనం ఆగస్టు 22 చిలిపి చెడు మండలం ప్రతినిధి మెదక్ జిల్లా చిలిపిచేడ్ మండల బిజెపి అధ్యక్షులు మల్కానీ నగేష్ మాట్లాడుతూ స్కావెంజర్రోడ్ డ్యామేజ్, గార్బేజ్ డిస్పోజల్ ను విషయంలో తెలంగాణా ప్రభుత్వం పూర్తిగా విఫలమైన కారణంగా సేవ్ హైదరాబాద్ –…
జనం న్యూస్ ఆగస్టు 22 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి ఇందిరా ఆర్ట్స్ ఫౌండేషన్ వారు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అవార్డుల ప్రధానోత్సవం కార్యక్రమం ఆహ్లాదకరంగా జరిగింది, జానపద, సంగీత,విద్య,సాహిత్య, సామాజిక సేవా, రంగాలలో సేవ చేసిన వారిని మరియు అత్యంత ప్రతిభ…
జనం న్యూస్ ఆగస్టు 22 ముమ్మిడివరం ప్రతినిధి కాట్రేనికోన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మండల బిజెపి అధ్యక్షులు సఖి రెడ్డి శ్రీనివాస్ ఆధ్వర్యంలో పాత ఇంజరం గ్రామంలో ఐ పోలవరం మండలకార్యవర్గ సమావేశం లో రాష్ట్ర అధ్యక్షులు శోభాయాత్ర…
జనం న్యూస్ఆగస్టు 22 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ కాట్రేనికోన బిజెపి తాళ్ళరేవు అధ్యక్షులు నిమ్మకాయల ఈశ్వరరావు ఆధ్వర్యంలో మండల కార్యవర్గ సమావేశం లో రాష్ట్ర అధ్యక్షులు శోభాయాత్ర కార్యక్రమం నిమిత్తం తాళ్ళరేవు మండల ఇంచార్జి గా బిజెపి ట్రెజరర్ గ్రంధి…
జనం న్యూస్ఆగస్టు 22 కాట్రేనికోన ఆకొండికి సినారే, దాశరథి 2025 పురస్కారం. తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ మరియూ ఇందిర ఆర్ట్స్ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ప్రకటించిన సినారే మరియు దాశరథి ఎక్స్ లెన్స్ అవార్డు 2025 ఎలైడ్ ఆర్టిస్టు…
పెండింగ్ ట్రాఫిక్ చలాన్లు జమచేయకుంటే వాహనం సీజ్ వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్*వ్యక్తిగత వాహనాలపై పెండింగ్లో వున్న ట్రాఫిక్ చలాన్లు వాహనదారులు చెల్లించని పక్షంలో వాహనాన్ని సీజ్ చేస్తామని వరంగల్ పోలీస్ కమిషనర్ వాహనదారులకు హెచ్చరించారు. ఈ పెండింగ్…