జనం న్యూస్. తర్లుపాడు మండలం. ఆగస్టు 22 తర్లుపాడు మండల కేంద్రం అయిన తర్లుపాడు, తాడివారిపల్లి, తుమ్మలచెరువు గ్రామాలలో మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి సతీమణి కందుల వసంత కుమారి లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు, చెక్కులు పంపిణీ కి…
జనం న్యూస్ 22ఆగస్టు ప్రతినిధి కాసిపేట రవి గణపతి నిమగ్నం పట్ల సంబంధిత అధికారులు నియమ నిబంధనలు పాటించాలని చెప్తున్నారు తప్ప,మట్టి గణపతిని పెట్టి -పర్యావరణాన్ని కాపాడుదామని ఆలోచన కరువైంది, పర్యావరణాన్ని పరిరక్షిద్దాం ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలను విడనాడదాం. అనే…
జనం న్యూస్. తర్లుపాడు మండలం. ఆగస్టు 22 స్థానిక మండల పరిషత్ కార్యాలయం నందు సీనియర్ సహాయకులుగా పనిచేస్తున్న సిహెచ్ కోటేశ్వర్ రెడ్డి ఈనెల ఆగస్టు 15న ఉత్తమ సహాయకులుగా అవార్డు పొందిన సందర్భంగా వారిని ఇంచార్జి ఎంపీడీవో బుర్రి చంద్రశేఖర…
జనం న్యూస్ 22- 8- 2025 అందోల్ నియోజకవర్గం జిల్లా సంగారెడ్డి జోగిపేట పట్టణంలో ముదిరాజ్ సంఘం ఆవరణలో ఈరోజు ఉదయం ముదిరాజుల కుల ఆరాధ్య దైవమైన శ్రీ పెద్దమ్మ తల్లి ఆలయ నిర్మాణ చేపట్టే కార్యక్రమానికి భారీ సంఖ్యలో ముదిరాజ్…
జనం న్యూస్ 22 ఆగష్టు, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక ప్రముఖ సినీ నటులు మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వారోత్సవాల్లో భాగంగా అంజనీపుత్ర చిరంజీవి సేవ సంఘం & అంజనీపుత్ర చిరంజీవి వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఘననాధుని మట్టి…
జనం న్యూస్ 22 ఆగష్టు, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక విజయనగరం శుద్ధ వీధిలోని ఓ ఇంటిలో పేకాట ఆడుతున్న ఏడుగురిని అరెస్టు చేసినట్లు టూ టౌన్ సీఐ టి.శ్రీనివాసరావు బుధవారం తెలిపారు. ఎస్.బంగారునాయుడు ఇంట్లో పేకాట ఆడుతున్నట్లు వచ్చిన…
జనం న్యూస్ 22 ఆగష్టు, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక వేపాడ మండలం సింగరాయ VROగా పని చేస్తున్న కే.సత్యవతి ఏసీబీ వలలో చిక్కింది. విజయనగరం DSP రమ్య అందించిన వివరాల ప్రకారం.. రెవెన్యూ భూములకు ఓ రైతు ముబేషన్కు…
జనం న్యూస్ 22 ఆగష్టు, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక మార్క్సిజం, లెనినిజం అజేయం అని నమ్మి కమ్యూనిజాన్ని ఊపిరిగా భారత కమ్యూనిస్టు పార్టీ ( సిపిఐ ), ప్రజా, కార్మిక సంఘాల నిర్మాణ పటిష్టత కోసం చివరి శ్వాస…
గంగారం మండలం మహబూబాబాద్ జిల్లా జనం న్యూస్ ఆగస్టు 21 (నూకల రవీందర్) మండలం లోని రైతు వేదిక మండల వ్యవసాయ అధికారి వేణు యాదవ్. ఫర్టిలైజర్ డీలర్లతో సమావేశం గురువారం నిర్వహించటం జరిగింది. ఈ కార్యక్రమంలో తహసిల్దార్ గంగారం బాలకిషన్…
,జనం న్యూస్,ఆగస్టు21,అచ్యుతాపురం: అంగన్వాడీలకు కనీస వేతనాలు పెంచాలని, ఎఫ్ఆర్ఎస్ రద్దు,సంక్షేమ పథకాల అమలు చేయాలని స్థానిక తహశీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా కార్యక్రమం చేపట్టి డిటీ శ్యామ్ కి మరియు ఎంపీడీవో కార్యాలయం వద్ద పెన్షన్ డ్యూటీ మినహించాలని ధర్నా చేసి…